Bandi Sanjay : బడ్జెట్పైన ఎక్కడా చర్చ లేదు… సీఎం మాట మీద ప్రజల్లో విశ్వాసం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బడ్జెట్ పైన ఎక్కడ చర్చ లేదు… సీఎం మాట మీద ప్రజల్లో విశ్వాసం లేదని వ్యాఖ్యానించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. తాజాగా ఆయన బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలు కేంద్రాన్ని, మోడీ ను తిట్టేందుకే పెటినట్టు ఉందని విమర్శించారు. కేసీఆర్ ఖాయల్ తప్పాడు… జనాలు నవ్వుకుంటున్న ఆయనకు సిగ్గు లేదు అంటూ మండిపడ్డారు బండి సంజయ్. అంతేకాకుండా..’పోడు భూములపై సీఎం మాట్లాడ్డానికి జ్ఞానం ఉండాలి. 8 ఏళ్ల నుండి పట్టాలు ఇవ్వనిది ఎవరు.. హామీ ఇచ్చింది ఎవరు. ఇప్పుడు మళ్లీ కొత్త లింక్ పెట్టాడు… పట్టాలు ఇవ్వక పోతే నీ ఫార్మ్ హౌస్ కి వచ్చి పేద ప్రజలు దున్నుతారు. కేసీఆర్@ మానవ మృగం. మత పరమైన రిజర్వేషన్ లకు బీజేపీ వ్యతిరేకం. బోయ వాల్మికులను ఇప్పటి వరకు ఎస్టీలలో ఎందుకు చేర్చలేదు.. మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయని మళ్ళీ మాట్లాడుతున్నారు.. వారం లోపు జర్నలిస్ట్ లకు ఇల్లు ఇవ్వక పోతే… నేను పీఎం అవాస్ యోజన కింద ఇల్లు తీసుకొస్తా.
Also Read : Jasprit Bumrah: టీమిండియా ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్..చివరి రెండు టెస్టులకూ స్టార్ పేసర్ దూరం!
Also Read
- ‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
- YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
- AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
- 200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
సెక్రటేరియట్ను ఎందుకు కూల్చావు… ఇంకా వంద సంవత్సరాలు ఉండేది… కారణం ఏంటి… సెక్రటేరియట్ కు రాని మీ అయ్యా ఎందుకు కూల్చాల్సి వచ్చింది… 15 వందల కోట్లు పెట్టావు… పోచమ్మ తల్లి దేవాలయంను కూల్చారు… పేదలకు ఉపయోగపడే ఉస్మానియా హాస్పిటల్ను ఎందుకు కూల్చి కొత్తది కట్టడం లేదు. కూలుస్తా అన్నది నువ్వే(కేటీఆర్) పాతబస్తీ నుండి ప్రారంభించు అని నేను అన్న. పాత బస్తీలో కరెంట్ బిల్లులు కట్టంది వాస్తవమే… వెయ్యి కోట్ల నష్టం వచ్చింది అని రిపోర్ట్ లే చెప్పాయి. పాత బస్తీలో ట్రిబుల్ రైడ్ చేయొచ్చు, విద్యుత్ చౌర్యం చేయొచ్చు, అస్తి పన్ను ఎగవేయ వచ్చు… బానిసత్వ మరకలను చెరిపి వేయడానికి మేము చూస్తున్నాం… నిజాం మరకలు ఇంకా ఉండాలని సీఎం చూస్తున్నారు’ అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
Also Read : Atrocious: చిన్నారి పళ్లు విరగొట్టి, నేలకేసి కొట్టి చంపిన తాంత్రికుడు
- Tags
- big news
- bjp
- breaking news
- BRS
- cm kcr
తాజావార్తలు
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!