Delhi: BAI బ్యాడ్మింటన్ ఆసియా జూనియర్ ఛాంపియన్షిప్స్ భారత జూనియర్ జట్టు ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi: బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (BAI) బ్యాడ్మింటన్ ఆసియా జూనియర్ ఛాంపియన్షిప్స్ 2023 కోసం భారత జూనియర్ జట్టును ప్రకటించింది. జూలై 7 నుండి 16 వరకు ఇండోనేషియాలోని యోగ్యకార్తాలో కాంటినెంటల్ ఛాంపియన్షిప్లు జరుగనున్నాయి. జట్టులో కీలకంగా ఉన్న తారా షా మరియు ఆయుష్ శెట్టి ఛాంపియన్ షిప్ లో పాల్గొననున్నారు. తారా షా బాలికల సింగిల్స్ విభాగంలో నైపుణ్యంతో కూడిన ఆట పట్టుదలతో దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్లో బాలికల సింగిల్స్ విభాగంలో 7వ ర్యాంక్లో ఉన్న తారా షా నిలిచింది. ప్రపంచ ర్యాంకింగ్ జట్టులో కీలక క్రీడాకారిణిగా ఆమె స్థానం మరింత పటిష్టం కానుంది.
Read Also: Minister Harish Rao: త్వరలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా గౌరవెల్లి ప్రాజెక్టు ప్రారంభం
Also Read
- Delhi: దేశ వ్యాప్తంగా బాంబ్ బెదిరింపులు.. ఘజియాబాద్ వ్యక్తి అరెస్ట్
- 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్న్యూస్.. 74 ఏళ్లుగా ఉన్న కీలక సమస్యకు పరిష్కారం
- Supreme Court: సుప్రీం కోర్టుకు హనీమూన్ మర్డర్ కేసు.. ఏం జరిగిందంటే..!
అటు బాలుర సింగిల్స్ విభాగంలో కూడా ఆయుష్ శెట్టి తన స్థానాన్ని ఖాయం చేసుకున్నాడు. BWF ర్యాంకింగ్స్లో పురుషుల సింగిల్స్లో ప్రస్తుత ప్రపంచ ర్యాంకింగ్ 20వ స్ధానంలో ఉన్నాడు. BAI ర్యాంకింగ్స్లో రెండవ స్థానంలో ఉన్నాడు. అంతేకాకుండా జట్టుకు ఆయుష్ సీనియర్ గా.. ఉండి నడిపిస్తున్నాడు. అటు ట్రయల్స్లో లక్ష్య శర్మ మరియు రక్షిత శ్రీ ఎస్ కూడా తమ సత్తాను నిరూపించుకున్నారు. బాలుర సింగిల్స్ మరియు బాలికల సింగిల్స్ కేటగిరీలలో వరుసగా మొదటి స్థానంలో నిలిచారు. ఇప్పుడు జరగబోయే ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో పతకాలు సాధించాలని వారు చూస్తున్నారు.
Read Also: Rana : నిర్మాతగా రాణించాలి అనుకుంటున్న రానా..?
నికోలస్ నాథన్ రాజ్ మరియు తుషార్ సువీర్ అద్భుతమైన టీమ్వర్క్ తో బాలుర డబుల్స్ విభాగంలో వారు అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. అటు బాలికల డబుల్స్ విభాగంలో, రాధికా శర్మ మరియు తన్వి శర్మ వ్యూహాత్మక గేమ్ ప్లాన్లను ప్రదర్శించారు. దీంతో వారు మొదటి స్థానానికి వచ్చారు. అటు సమరవీర్ మరియు రాధిక శర్మ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో మొదటి స్థానంలో నిలిచి ఛాంపియన్షిప్లకు ఎంపికయ్యారు.
అటు జట్టు ప్రకటనపై BAI సెక్రటరీ సంజయ్ మిశ్రా మాట్లాడుతూ, “జట్టులో స్థానం సంపాదించడానికి ఆటగాళ్లు ట్రయల్స్ సమయంలో తీవ్రంగా పోరాడారని తెలిపారు. యువ ఆటగాళ్లకు తమ ప్రతిభను ప్రదర్శించడానికి, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడటానికి ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లు మంచి వేదిక అన్నారు.
తాజావార్తలు
-
Delhi: దేశ వ్యాప్తంగా బాంబ్ బెదిరింపులు.. ఘజియాబాద్ వ్యక్తి అరెస్ట్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
Khammam Police : ఖమ్మంలో ఖాకీ కుంభకోణం.. పోలీసులే దోపిడీ ముఠాలో కీలక సభ్యులు
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్న్యూస్.. 74 ఏళ్లుగా ఉన్న కీలక సమస్యకు పరిష్కారం
-
Dhruv Vikram: మైత్రీ మూవీ మేకర్స్ 4వ తమిళ సినిమాలో హీరోగా ధృవ్ విక్రమ్
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!