Champions Trophy 2025: మెగా టోర్నీలో బుమ్రా స్థానాన్ని భర్తీ చేసేది ఆ ఆటగాడే..
- 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి కొన్ని రోజులు మాత్రమే సమయం
- ఫిబ్రవరి 19 నుండి మెగా టోర్నీ ప్రారంభం
- ఈవెంట్ కోసం భారత జట్టు ప్రకటన
- స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు తక్కువ కాని గాయం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2025 ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. 8 సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి 19 నుండి ప్రారంభమవుతుంది. ఈ ఐసిసి ఈవెంట్ కోసం భారత జట్టును ప్రకటించారు. అయితే, భారత జట్టులో చోటు దక్కించుకున్న స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయం ఇప్పటికీ భారత జట్టుకు ఆందోళన కలిగించే అంశంగా మిగిలిపోయింది. బుమ్రా వన్డే సిరీస్ ఆడలేదు. కాగా.. ఈ టోర్నమెంట్లో బుమ్రా ఇప్పటి వరకు ఆడలేదు.
Read Also: JEE Main 2025 Results: జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల.. సత్తాచాటిన తెలుగు తేజాలు
Also Read
- Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
- Vaibhav Sooryavanshi: వైభవ్ విజయం వెనుక ఉన్న అసలు హీరో ఇతడేనా? ఐపీఎల్ అంతా నీడలా వెంట నడిచిన మెంటార్!
- TMC Rebellion: నాడు ఠాక్రే, నేడు మమత.. దేశ రాజకీయాల్లో రెండు ముక్కలుగా చీలిపోయిన అతిపెద్ద పార్టీలు ఇవే..
- Virat Kohli Injured: టీమిండియాకు భారీ షాక్.. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్కు కోహ్లీ దూరం.!
కాగా.. గాయం కారణంగా, బుమ్రా ఇంగ్లాండ్తో జరిగిన 3 మ్యాచ్ల వన్డే సిరీస్ కూడా ఆడలేదు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు.. బుమ్రా ఈ టోర్నీకి అందుబాటులో ఉంటాడా లేదా అనే విషయంలో బీసీసీఐ నుంచి ఇంకా అధికారిక సమాచారం లేదు. ఈ నేపథ్యంలో భారత మాజీ ఫాస్ట్ బౌలర్ అతుల్ వాసన్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
అతులు మాట్లాడుతూ, “ఒక విధంగా, బుమ్రా స్థానంలో మహమ్మద్ సిరాజ్ అనేది మంచి ప్రత్యామ్నాయం కావచ్చు. మహమ్మద్ సిరాజ్ అనుభవంతో పాటు బౌలింగ్ నైపుణ్యాలు కూడా బుమ్రాకు బాగా సరిపోతాయి” అన్నారు. వాసన్ మాట్లాడుతూ, “బుమ్రా మరియు షమీ ఇద్దరూ జట్టులో ఉంటే భారత్ టోర్నమెంట్ గెలవడానికి బలమైన పోటీదారులుగా ఉంటుందని నేను భావిస్తున్నాను” అని అన్నారు. మొత్తం మీద 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు బుమ్రా గాయం కారణంగా జట్టులో మార్పులు ఉండవచ్చు.
Read Also: Ranveer Allahbadia: యూట్యూబర్ రణవీర్ అల్లాబాడియాపై ఎఫ్ఐఆర్ నమోదు..
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్ జట్టుతో భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఫిబ్రవరి 23న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో పాకిస్తాన్తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్పై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి.
తాజావార్తలు
-
Sophie Ecclestone Fielding: గల్లీ క్రికెట్లో కూడా ఇలా ఆడరమ్మ.. ఇంగ్లండ్ స్టార్ సోఫీ ఎక్లెస్టోన్ను ఆడేసుకుంటున్న నెటిజెన్స్!
-
Raghavvi: రాఘవ లారెన్స్ కూతురు సంచలన నిర్ణయం.. హీరోయిన్గా కాకుండా ఆ రూట్లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ!
-
Ranveer Singh : రణ్వీర్ సింగ్ పై బ్యాన్ ఎత్తివేసిన FWICE
-
Smartphone Under 10,000: రూ. 10000 లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్స్.. భారీ బ్యాటరీలు, 50MP కెమెరాలు 90Hz డిస్ప్లేలతో..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
ట్రెండింగ్
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!