Champions Trophy 2025: మెగా టోర్నీలో బుమ్రా స్థానాన్ని భర్తీ చేసేది ఆ ఆటగాడే..
- 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి కొన్ని రోజులు మాత్రమే సమయం
- ఫిబ్రవరి 19 నుండి మెగా టోర్నీ ప్రారంభం
- ఈవెంట్ కోసం భారత జట్టు ప్రకటన
- స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు తక్కువ కాని గాయం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2025 ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. 8 సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి 19 నుండి ప్రారంభమవుతుంది. ఈ ఐసిసి ఈవెంట్ కోసం భారత జట్టును ప్రకటించారు. అయితే, భారత జట్టులో చోటు దక్కించుకున్న స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయం ఇప్పటికీ భారత జట్టుకు ఆందోళన కలిగించే అంశంగా మిగిలిపోయింది. బుమ్రా వన్డే సిరీస్ ఆడలేదు. కాగా.. ఈ టోర్నమెంట్లో బుమ్రా ఇప్పటి వరకు ఆడలేదు.
Read Also: JEE Main 2025 Results: జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల.. సత్తాచాటిన తెలుగు తేజాలు
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
కాగా.. గాయం కారణంగా, బుమ్రా ఇంగ్లాండ్తో జరిగిన 3 మ్యాచ్ల వన్డే సిరీస్ కూడా ఆడలేదు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు.. బుమ్రా ఈ టోర్నీకి అందుబాటులో ఉంటాడా లేదా అనే విషయంలో బీసీసీఐ నుంచి ఇంకా అధికారిక సమాచారం లేదు. ఈ నేపథ్యంలో భారత మాజీ ఫాస్ట్ బౌలర్ అతుల్ వాసన్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
అతులు మాట్లాడుతూ, “ఒక విధంగా, బుమ్రా స్థానంలో మహమ్మద్ సిరాజ్ అనేది మంచి ప్రత్యామ్నాయం కావచ్చు. మహమ్మద్ సిరాజ్ అనుభవంతో పాటు బౌలింగ్ నైపుణ్యాలు కూడా బుమ్రాకు బాగా సరిపోతాయి” అన్నారు. వాసన్ మాట్లాడుతూ, “బుమ్రా మరియు షమీ ఇద్దరూ జట్టులో ఉంటే భారత్ టోర్నమెంట్ గెలవడానికి బలమైన పోటీదారులుగా ఉంటుందని నేను భావిస్తున్నాను” అని అన్నారు. మొత్తం మీద 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు బుమ్రా గాయం కారణంగా జట్టులో మార్పులు ఉండవచ్చు.
Read Also: Ranveer Allahbadia: యూట్యూబర్ రణవీర్ అల్లాబాడియాపై ఎఫ్ఐఆర్ నమోదు..
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్ జట్టుతో భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఫిబ్రవరి 23న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో పాకిస్తాన్తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్పై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!