Karumuri Nageswara Rao: రాయలసీమ ద్రోహిగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karumuri Nageswara Rao: మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసిన ఏ ఒక్క ప్రాజెక్టును కూడా పట్టించుకోలేదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విమర్శలు గుప్పించారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడే ప్రాజెక్టు పనులు ముందుకు సాగాయన్నారు. జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఆర్భాటం లేకుండా పనులు చేస్తున్నారన్నారు. చిత్తూరు జిల్లాలోని పుంగనూరులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు 3సార్లు ముఖ్యమంత్రి అయినా ఏం చేశారంటూ ఆయన ప్రశ్నలు గుప్పించారు.
Also Read: Vijayawada : హృదయవిదారకం.. కన్నకొడుకుకు తల కొరివిపెట్టిన తల్లి..
Also Read
- Ketan Agarwal Case: చదువులో జీరో.. ఇంటర్ ఫెయిల్ తర్వాత సియా ఏం చేసిందంటే..!
- Germany: జర్మనీలో దుండగుడు కాల్పులు.. ఐదుగురు మృతి
- Sai Krishna Death Case: సాయికృష్ణ డెత్ కేసులో కీలక మలుపు.. లొంగిపోయిన హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని.!
- CM Chandrababu: పెట్టుబడుల కంటే ఆలోచనలే ముఖ్యం.. సీఐఐ సమ్మిట్పై సీఎం కీలక వ్యాఖ్యలు.!
అవినీతికి తావులేకుండా జగన్మోహన్ రెడ్డి పనులు చేస్తున్నారన్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయని బురద చిమ్మడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. 23 సీట్లు కాదు కదా.. ఈ సారి ఒక్క సీటు కూడా రాదని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో టీడీపీ పార్టీ తలుపులు మూసుకోబోతున్నాయన్నారు. రాయలసీమ ద్రోహి చంద్రబాబు నాయుడు అంటూ మంత్రి అన్నారు. రాయలసీమలో పుట్టి రాయలసీమనే అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఆంధ్ర రాష్ట్ర, రాయలసీమ ద్రోహిగా చంద్రబాబు చరిత్రలో నిలుచిపోతాడన్నారు. రెండు వేల నోట్లు తన వల్లే క్యాన్సల్ అయ్యింది అంటూ చంద్రబాబు మాట్లాడతారని.. ఆయనకు చిన్న మెదడు చితిగిపోయిందేమో అని మంత్రి ఎద్దేవా చేశారు. ఆయన ఏం మాట్లాడుతిన్నాడో ఆయనకే అర్థం కావడం లేదు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు.
తాజావార్తలు
-
Arrears Release: బకాయిల క్లియరెన్స్.. తెలంగాణ ఉద్యోగులకు ఊరట!
-
Ketan Agarwal Case: చదువులో జీరో.. ఇంటర్ ఫెయిల్ తర్వాత సియా ఏం చేసిందంటే..!
-
Ponguleti Srinivas Reddy : హరీష్రావుకు మెంటల్ బ్యాలెన్స్ తప్పింది.. అసెంబ్లీ రద్దు ఎందుకు.?
-
Idupu Kayitham: అసలెందుకీ వివాదం.. ఎక్కడ మొదలైందంటే?
-
Ullipaya Chutney: రుచితో పాటు ఆరోగ్యం.. సాంప్రదాయ ‘చింతపండు ఉల్లిపాయ చట్నీ’ ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి!
ట్రెండింగ్
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!