Covid Deaths: కోవిడ్ మరణాలపై ప్రభుత్వం ఏమందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉందని, మరణాలు కూడా ఎక్కువగా ఉన్నాయని వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. వైద్యారోగ్య శాఖ కమిషనర్ నివాస్ దీనిపై వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో కొవిడ్ మరణాలు సంభవిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదు. కాకినాడలో 21 ఏళ్ల ప్రసాద్ అనే వ్యక్తికి ర్యాపిడ్ పరీక్షలో పాజిటివ్ వచ్చింది. అయితే వైరల్ న్యూమోనియా వల్ల మరణించాడని కాకినాడ జిజిహెచ్ సూపరింటెండెంట్ నివేదిక ఇచ్చారు. 26 ఏళ్ల సందీప్ అనే వ్యక్తికి ఆర్టీపీసీఆర్ పరీక్షలో పాజిటివ్ వచ్చిందన్నారు వైద్యారోగ్య శాఖ కమిషనర్ నివాస్.
Read Also: Chada Venkat Reddy : బీజేపీ వల్ల దేశానికి నష్టమని తెలిసి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పెట్టాడు..
Also Read
నెక్రోటైజింగ్ ప్యాంక్రియాలైటిస్ వల్ల మరణించారు.వైజాగ్ లో 21 ఏళ్ల పి.చింటో కూడా వైరల్ న్యూమోనియాతోనే మరణించారు.చింటోకు ఆర్టీపీసీఆర్ పరీక్షలో నెగటివ్ అని తేలిందని వివరించారు నివాస్. కరోనా వ్యాప్తి అంత తీవ్రంగా లేదని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు.
Read Also:Reels on Instagram: బైక్ పై రీల్స్ చేసిన యువతి.. పోలీసులేం చేశారంటే?
తాజావార్తలు
-
Pakistan-Saudi Arabia: సౌదీ అరేబియా రక్షణకు పాకిస్తాన్ కిరాయి సైన్యం..
-
PM Modi: నార్వే ప్రధానితో మోడీ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
-
Viral Video: మూగజీవాల చెంతన మిగిలిన గుండెకోత.. ఏనుగుల కొట్లాటలో ప్రాణాలు కోల్పోయిన మహిళ..
-
Ram Charan: బుచ్చిబాబు వల్లే నా చేతికి గాయమైంది
-
CM YOGI: ‘‘రోడ్లున్నది నమాజ్ చేయడానికి కాదు’’.. యోగి స్ట్రాంగ్ వార్నింగ్..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!