Daggubati Purandeswari: అధిష్టానం ఏ పదవి ఇచ్చినా తీసుకుంటా!
- జిల్లా అధ్యక్షులకు నియామకం పూర్తి
- అందరి దృష్టి అధ్యక్ష పదవిపైనే
- అధిష్టానం ఏ పదవి ఇచ్చినా తీసుకుంటానంటున్న పురంధేశ్వరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్షేత్ర స్ధాయిలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని బలోపేతం చేయడంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తనవంతు పాత్ర పోషిస్తున్నారు. 50 రోజులు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేశారు. ఏపీలో జిల్లా అధ్యక్షులకు నియామకం పూర్తవడంతో.. ఇక అధ్యక్ష పదవిపై అందరి దృష్టి నెలకొంది. ఏపీ బీజేపీ అధ్యక్ష రేసులో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఆదోని ఎమ్మెల్యే డా.పార్థసారధి ఉన్నారని తెలుస్తోంది. అయితే అధ్యక్ష రేసుపై బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి స్పందించారు.
ఏపీ బీజేపీ అధ్యక్ష పదివి కోసం ఆశావహులు ఎందరైనా ఉండచ్చు, అందరి ఏకాభిప్రాయంతో, కార్యకర్తల క్రమశిక్షణ కారణంగా కమిటీలు వేసుకున్నాం అని దగ్గుబాటి పురంధేశ్వరి అంటున్నారు. కూటమి ప్రభుత్వం కావడంతో పార్టీలోనూ, అలాగే కూటమిలోనూ చర్చించే చేరికలుంటాయని అన్నారు. ‘రాష్ట్ర అధ్యక్షుల విషయంలో కేంద్ర నాయకత్వం టీంను నియామకం చేసుకుంటారు. రాజకీయ పరమైన కార్యాచరణ సైతం రాజకీయ పార్టీలకు అవసరం. ప్రజాసమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాల్సిన బాధ్యత ఉంది అని అమిత్ షా మాతో అన్నారు అని పురంధేశ్వరి తెలిపారు.. కేంద్ర సహకారం ప్రజల్లోకి తీసుకెళ్ళాలని తెలిపారు అమిత్ షా అని పురంధేశ్వరి అన్నారు. మా సిద్ధాంతాన్ని అర్ధం చేసుకుని పని చేసే వారిని ఆహ్వానిస్తాం. మూడు పార్టీల మధ్య విబేధాలు రాకుండా అన్ని నిర్ణయాలుంటాయి. పార్టీ పడ్డలకు నామీద నమ్మకం ఉంది. అధిష్టానం ఏ పదవిని ఇచ్చినా నేను తీసుకుంటా’ అని ఎన్టీవీతో పురంధేశ్వరి తెలిపారు.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!