Physical Harassment: కోల్కతాలో మరో ఉదంతం.. ప్రభుత్వాసుపత్రిలో మహిళపై వేధింపులు
- కోల్కతాలో మరో ఉదంతం వెలుగులోకి
- ప్రభుత్వాసుపత్రిలో ఓ వ్యక్తి మహిళపై వేధింపులు
- హెల్త్ వర్కర్ అయిన 26 ఏళ్ల మహిళపై వేధింపులు
- తన బిడ్డను చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చిన మహిళ
- ఆమె నిద్రిస్తున్న సమయంలో సంఘటన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోల్కతాలో మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వాసుపత్రిలో ఓ వ్యక్తి మహిళపై వేధింపులకు పాల్పడ్డాడు. హెల్త్ వర్కర్ అయిన 26 ఏళ్ల మహిళపై వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. తన బిడ్డను చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చింది. అయితే.. ఆమె నిద్రిస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. కోల్కతాలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ (ఐసీహెచ్)లోని పిల్లల వార్డులో తాను నిద్రిస్తున్నానని మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. నిందితుడు ఆసుపత్రిలో వార్డు బాయ్గా పనిచేస్తున్న 26 ఏళ్ల తనయ్పాల్గా గుర్తించారు.
Horrifying incident: చేతబడి అనుమానం.. ఒకే కుటుంబంలోని ఐదుగురి హత్య..
Also Read
- రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
- 20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
- Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
- Narendra Modi: 'జవహర్ లాల్ నెహ్రూ'ను అధిగమించిన నరేంద్ర మోడీ.. అత్యధిక కాలం ప్రధానిగా.!
నివేదిక ప్రకారం.. తనయ్ పాల్ పిల్లల వార్డుకు వచ్చి మహిళను అనుచితంగా తాకడం ప్రారంభించాడు. ఆమె వస్త్రాలను కూడా విప్పే ప్రయత్నం చేశాడు. ఈ ఘటనను నిందితుడు తన మొబైల్లో రికార్డు చేశాడు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న కోల్కతా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇండియన్ జస్టిస్ కోడ్ (BNS)లోని సంబంధిత సెక్షన్ల కింద అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా.. నిందితుడి ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు. ఆ తరువాత.. నిందితుడిని స్థానిక కోర్టులో హాజరుపరచగా.. పోలీసు కస్టడీకి ఇచ్చింది.
Neeraj Chopra: చేతికి ఫ్రాక్చర్తో డైమండ్ లీగ్లో పాల్గొన్న నీరజ్ చోప్రా..
మరోవైపు.. కోల్కతాలోని ఆర్జి కర్ కాలేజీ అండ్ హాస్పిటల్లో జరిగిన అత్యాచారం-హత్య కేసుపై బెంగాల్ లో నిరసన జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఈ కేసులో సిబిఐ ఆదివారం మెడికల్ ఇనిస్టిట్యూట్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్, తాలా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ అభిజిత్ మండల్లను కోర్టులో హాజరుపరిచింది. ఈ కేసులో ఘోష్పై సాక్ష్యాలను తారుమారు చేసినట్లు దర్యాప్తు సంస్థ అభియోగాలు మోపింది. అవినీతి కేసులో ఘోష్ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. మండల్ను కూడా సీబీఐ అరెస్టు చేసింది.
తాజావార్తలు
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్ను ముంచేసిన భారీ వర్షం
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Fire Break : ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్లో భారీ అగ్ని ప్రమాదం
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి