Physical Harassment: కోల్కతాలో మరో ఉదంతం.. ప్రభుత్వాసుపత్రిలో మహిళపై వేధింపులు
- కోల్కతాలో మరో ఉదంతం వెలుగులోకి
- ప్రభుత్వాసుపత్రిలో ఓ వ్యక్తి మహిళపై వేధింపులు
- హెల్త్ వర్కర్ అయిన 26 ఏళ్ల మహిళపై వేధింపులు
- తన బిడ్డను చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చిన మహిళ
- ఆమె నిద్రిస్తున్న సమయంలో సంఘటన.
కోల్కతాలో మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వాసుపత్రిలో ఓ వ్యక్తి మహిళపై వేధింపులకు పాల్పడ్డాడు. హెల్త్ వర్కర్ అయిన 26 ఏళ్ల మహిళపై వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. తన బిడ్డను చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చింది. అయితే.. ఆమె నిద్రిస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. కోల్కతాలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ (ఐసీహెచ్)లోని పిల్లల వార్డులో తాను నిద్రిస్తున్నానని మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. నిందితుడు ఆసుపత్రిలో వార్డు బాయ్గా పనిచేస్తున్న 26 ఏళ్ల తనయ్పాల్గా గుర్తించారు.
Horrifying incident: చేతబడి అనుమానం.. ఒకే కుటుంబంలోని ఐదుగురి హత్య..
Also Read
- JMI VC Mazhar Asif: "భారతీయులందరిది మహాదేవుడి డిఎన్ఏ!".. ముస్లిం వైస్ ఛాన్సలర్ ఆసిఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Raw Mango Chutney Recipe: సింపుల్గా మామిడి చట్నీ... 5 నిమిషాల్లో రెడీ అయ్యే రుచికరమైన రెసిపీ
- Nithya Menen: తల్లి కావడానికి పెళ్లి అక్కర్లేదు.. నిత్యా మీనన్ బోల్డ్ కామెంట్స్ వైరల్!
- Nature Health Study: మీ ఇంటి పక్కనే పొలం ఉందా? అయితే మీకు క్యాన్సర్లు వచ్చే ముప్పు 150% ఉందట..
నివేదిక ప్రకారం.. తనయ్ పాల్ పిల్లల వార్డుకు వచ్చి మహిళను అనుచితంగా తాకడం ప్రారంభించాడు. ఆమె వస్త్రాలను కూడా విప్పే ప్రయత్నం చేశాడు. ఈ ఘటనను నిందితుడు తన మొబైల్లో రికార్డు చేశాడు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న కోల్కతా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇండియన్ జస్టిస్ కోడ్ (BNS)లోని సంబంధిత సెక్షన్ల కింద అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా.. నిందితుడి ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు. ఆ తరువాత.. నిందితుడిని స్థానిక కోర్టులో హాజరుపరచగా.. పోలీసు కస్టడీకి ఇచ్చింది.
Neeraj Chopra: చేతికి ఫ్రాక్చర్తో డైమండ్ లీగ్లో పాల్గొన్న నీరజ్ చోప్రా..
మరోవైపు.. కోల్కతాలోని ఆర్జి కర్ కాలేజీ అండ్ హాస్పిటల్లో జరిగిన అత్యాచారం-హత్య కేసుపై బెంగాల్ లో నిరసన జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఈ కేసులో సిబిఐ ఆదివారం మెడికల్ ఇనిస్టిట్యూట్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్, తాలా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ అభిజిత్ మండల్లను కోర్టులో హాజరుపరిచింది. ఈ కేసులో ఘోష్పై సాక్ష్యాలను తారుమారు చేసినట్లు దర్యాప్తు సంస్థ అభియోగాలు మోపింది. అవినీతి కేసులో ఘోష్ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. మండల్ను కూడా సీబీఐ అరెస్టు చేసింది.
తాజావార్తలు
-
JMI VC Mazhar Asif: “భారతీయులందరిది మహాదేవుడి డిఎన్ఏ!”.. ముస్లిం వైస్ ఛాన్సలర్ ఆసిఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Raw Mango Chutney Recipe: సింపుల్గా మామిడి చట్నీ… 5 నిమిషాల్లో రెడీ అయ్యే రుచికరమైన రెసిపీ
-
Nithya Menen: తల్లి కావడానికి పెళ్లి అక్కర్లేదు.. నిత్యా మీనన్ బోల్డ్ కామెంట్స్ వైరల్!
-
Audi Q4 e-Tron Facelift: కొత్త 2026 ఆడి Q4 e-tron ఫేస్లిఫ్ట్ లాంచ్.. ట్రిపుల్ స్క్రీన్స్, 592KM రేంజ్
-
Nature Health Study: మీ ఇంటి పక్కనే పొలం ఉందా? అయితే మీకు క్యాన్సర్లు వచ్చే ముప్పు 150% ఉందట..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో