MP News: గణేశ్ మండపంలో మాంసం ముక్కలు..
- రాజస్థాన్లోని భిల్వారాలో మత ఉద్రిక్తతలు
- ఖాళీ మండపంలో జంతువుల అవశేషాలు
- మార్కెట్ను మూసివేసి సమ్మెలో కూర్చున్న జనాలు
- భారీగా పోలీసుల మోహరింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్లోని భిల్వారాలో మత ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇక్కడ మంగళవారం గణేష్ నిమజ్జనం అనంతరం బుధవారం ఉదయం ఖాళీ మండపంలో జంతువుల అవశేషాలు కనిపించడంతో కలకలం రేగింది. ఇది చూసిన ప్రజలు మార్కెట్ను మూసివేసి సమ్మెలో కూర్చున్నారు. వారిని అదుపు చేసేందుకు పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. ఈ ఘటన షాపురాలోని చామున బవాడి మార్కెట్లో చోటుచేసుకుంది.
READ MORE: CM Revath Reddy: రుణమాఫీ చేశాం..అయిన రైతుల బాధలు తప్పడం లేదు
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
భిల్వారా జిల్లాలోని షాపురా మార్కెట్లోని ఖాళీ గణేష్ మండపంలో బుధవారం ఉదయం జంతువుల అవశేషాలు పడి ఉన్నాయి. సెప్టెంబర్ 17న సాయంత్రం చామున వాబ్ది మార్కెట్లో ఉన్న గణేష్ పండలం నుంచి విగ్రహాన్ని తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. దీని తర్వాత రాత్రి సమయంలో మండపం ఖాళీగా ఉంది. బుధవారం తెల్లవారుజామున జంతువుల అవశేషాలు గుర్తించిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో పాటు వందలాది మంది ప్రజలు, హిందూ సంస్థల అధికారులు గుమిగూడారు. ప్రజలు నిరసనలు ప్రారంభించారు. ఉద్రిక్తత నెలకొనడంతో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు.
READ MORE: Vishwak Sen : సూపర్ రెస్పాన్స్ రాబట్టిన మెకానిక్ రాకి సెకండ్ లిరికల్ సాంగ్..
గణపతి పండల్లో మేక తల, తెగిపడిన కాళ్లు కనిపించడంతో నగరంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ సంఘటన తరువాత, హిందూ సంస్థలు, గణేష్ ఉత్సవ్ కమిటీ అధికారులు మరియు స్థానిక యువకులలో తీవ్ర ఆగ్రహం కట్టులు తెంచుకుంది. దీని ఫలితంగా షాపురా యొక్క మొత్తం మార్కెట్లు మూసేశారు. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
READ MORE: Laptops Stolen: పండించిన టమాటా పంట నష్టపోవడంతో ల్యాప్టాప్లను దొంగిలించిన టెక్కీ..
బరాన్లో ఘర్షణ,,
మరోవైపు అనంత చతుర్దశి సందర్భంగా బరన్ జిల్లాలో కూడా హింసాత్మక ఘర్షణ జరిగింది. జిల్లాలోని సిస్వాలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బద్గావ్లో అనంత్ చతుర్దశి సందర్భంగా, ఇరు వర్గాల మధ్య చిన్న వివాదం హింసాత్మకంగా మారింది. పిల్లల మధ్య వాగ్వాదం తరువాత.. బంజారా మరియు గుర్జార్ వర్గానికి చెందిన ప్రజలు పెద్ద ఎత్తున ఘర్షణ పడ్డారు. ఇందులో ఇరువర్గాలకు చెందిన మొత్తం 13 మంది గాయపడ్డారు. 2 ద్విచక్ర వాహనాలను తగులబెట్టారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!