MP News: గణేశ్ మండపంలో మాంసం ముక్కలు..
- రాజస్థాన్లోని భిల్వారాలో మత ఉద్రిక్తతలు
- ఖాళీ మండపంలో జంతువుల అవశేషాలు
- మార్కెట్ను మూసివేసి సమ్మెలో కూర్చున్న జనాలు
- భారీగా పోలీసుల మోహరింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్లోని భిల్వారాలో మత ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇక్కడ మంగళవారం గణేష్ నిమజ్జనం అనంతరం బుధవారం ఉదయం ఖాళీ మండపంలో జంతువుల అవశేషాలు కనిపించడంతో కలకలం రేగింది. ఇది చూసిన ప్రజలు మార్కెట్ను మూసివేసి సమ్మెలో కూర్చున్నారు. వారిని అదుపు చేసేందుకు పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. ఈ ఘటన షాపురాలోని చామున బవాడి మార్కెట్లో చోటుచేసుకుంది.
READ MORE: CM Revath Reddy: రుణమాఫీ చేశాం..అయిన రైతుల బాధలు తప్పడం లేదు
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
భిల్వారా జిల్లాలోని షాపురా మార్కెట్లోని ఖాళీ గణేష్ మండపంలో బుధవారం ఉదయం జంతువుల అవశేషాలు పడి ఉన్నాయి. సెప్టెంబర్ 17న సాయంత్రం చామున వాబ్ది మార్కెట్లో ఉన్న గణేష్ పండలం నుంచి విగ్రహాన్ని తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. దీని తర్వాత రాత్రి సమయంలో మండపం ఖాళీగా ఉంది. బుధవారం తెల్లవారుజామున జంతువుల అవశేషాలు గుర్తించిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో పాటు వందలాది మంది ప్రజలు, హిందూ సంస్థల అధికారులు గుమిగూడారు. ప్రజలు నిరసనలు ప్రారంభించారు. ఉద్రిక్తత నెలకొనడంతో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు.
READ MORE: Vishwak Sen : సూపర్ రెస్పాన్స్ రాబట్టిన మెకానిక్ రాకి సెకండ్ లిరికల్ సాంగ్..
గణపతి పండల్లో మేక తల, తెగిపడిన కాళ్లు కనిపించడంతో నగరంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ సంఘటన తరువాత, హిందూ సంస్థలు, గణేష్ ఉత్సవ్ కమిటీ అధికారులు మరియు స్థానిక యువకులలో తీవ్ర ఆగ్రహం కట్టులు తెంచుకుంది. దీని ఫలితంగా షాపురా యొక్క మొత్తం మార్కెట్లు మూసేశారు. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
READ MORE: Laptops Stolen: పండించిన టమాటా పంట నష్టపోవడంతో ల్యాప్టాప్లను దొంగిలించిన టెక్కీ..
బరాన్లో ఘర్షణ,,
మరోవైపు అనంత చతుర్దశి సందర్భంగా బరన్ జిల్లాలో కూడా హింసాత్మక ఘర్షణ జరిగింది. జిల్లాలోని సిస్వాలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బద్గావ్లో అనంత్ చతుర్దశి సందర్భంగా, ఇరు వర్గాల మధ్య చిన్న వివాదం హింసాత్మకంగా మారింది. పిల్లల మధ్య వాగ్వాదం తరువాత.. బంజారా మరియు గుర్జార్ వర్గానికి చెందిన ప్రజలు పెద్ద ఎత్తున ఘర్షణ పడ్డారు. ఇందులో ఇరువర్గాలకు చెందిన మొత్తం 13 మంది గాయపడ్డారు. 2 ద్విచక్ర వాహనాలను తగులబెట్టారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?