Amit Shah: అయోధ్య ప్రాణప్రతిష్ఠపై లోక్సభలో అమిత్ షా ఏమన్నారంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠత (Ayodhya Ram Temple) చరిత్రలో నిలిచిపోతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) వ్యాఖ్యానించారు. రామమందిరంపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో (Lok Sabha) తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడారు. రామమందిరం ప్రారంభానికి ముందు ప్రధాని మోడీ 11 రోజుల నిరాహార దీక్ష చేశారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా అమిత్ షా ప్రశంసలు కురిపించారు.
జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన కొత్త భారత యాత్ర ప్రారంభానికి ప్రతీక అని అమిత్ షా పేర్కొన్నారు. రాముడు లేని భారతదేశాన్ని ఊహించలేమని చెప్పుకొచ్చారు. రాముడు లేని దేశాన్ని ఊహించుకునే వారికి మన దేశం గురించి బాగా తెలియదన్నారు. చరిత్ర తెలియని వారు ఓడిపోతారని ఆయన అభిప్రాయపడ్డారు. రాబోయే సంవత్సరాల్లో జనవరి 22 చారిత్రాత్మకమైన రోజుగా ఉండేపోతుందని.. ఇది రామభక్తులందరి ఆశలు.. ఆకాంక్షలను నెరవేర్చిన రోజు అని అమిత్ షా వ్యాఖ్యానించారు.
Also Read
- Gig Workers Strike: "పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి".. మళ్లీ సమ్మే బాట పట్టిన గిగ్ వర్కర్లు..
- Messi-Ronaldo: మెస్సీ vs రొనాల్డో.. ఆఖరి వరల్డ్ కప్లో చరిత్ర సృష్టించనున్న ఫుట్బాల్ దిగ్గజాలు
- Rishabh Pant: ‘మా గెలుపుకు కారణం.. నేను బ్యాటింగ్కు రాకపోవడానికి రీజన్ ఇదే’: రిషబ్ పంత్
- VD Satheesan: 'సీఎం ఇలా ఏడవకూడదు..' గురువు భార్య వద్ద కాబోయే సీఎం భావోద్వేగం..!
ఇదిలా ఉంటే రామమందిరంపై లోక్సభ, రాజ్యసభల్లో జరిగే చర్చలో పాల్గొనబోమని తృణమూల్ కాంగ్రెస్ ప్రకటించింది.
శివసేన (యూబీటీ) నాయకురాలు ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ.. ఏ చర్చ జరిగినా రాజకీయాలకు అతీతంగా రామాలయాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచాలని అభిప్రాయపడ్డారు.
తాజావార్తలు
-
Gig Workers Strike: “పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి”.. మళ్లీ సమ్మే బాట పట్టిన గిగ్ వర్కర్లు..
-
Messi-Ronaldo: మెస్సీ vs రొనాల్డో.. ఆఖరి వరల్డ్ కప్లో చరిత్ర సృష్టించనున్న ఫుట్బాల్ దిగ్గజాలు
-
Manchu Manoj: మంచు మనోజ్ టీమ్లో మిస్టరీ డెత్.. ‘డేవిడ్ రెడ్డి’ సెట్స్లో అసలేం జరిగింది?
-
Buchi Babu Sana: జాన్వీకి ‘పెద్ది’ ఛాన్స్ వెనుక ఇంత పెద్ద స్టోరీ ఉందా..!
-
Rishabh Pant: ‘మా గెలుపుకు కారణం.. నేను బ్యాటింగ్కు రాకపోవడానికి రీజన్ ఇదే’: రిషబ్ పంత్
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..