PM Modi: అమెరికా పర్యటనలో భారత్ కీలక ఒప్పందం..
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటన నేపథ్యంలో అగ్రరాజ్యం సాయుధ డ్రోన్ల సరఫరా ఆఫర్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న కీలక అధికారులు ఈ విషయాన్ని తెలిపారు. దాదాపు డజను సాయుధ డ్రోన్లు విక్రయించేలా ఈ డీల్ ఉండనుందని వారు వెల్లడించారు. భారత్ కూడా చాలా కాలంగా అమెరికా నుంచి సాయుధ డ్రోన్లను కొనేందుకు ఆసక్తి చూపుతోంది. కానీ, బ్యూరోక్రటిక్ ఇబ్బందులతో ఈ డీల్ ముందుకు సాగడం లేదు.. జూన్ 22న మోడీ అమెరికా పర్యటనలో ఈ డీల్ను ఓ కొలిక్కి తెస్తుందని అంచనా.
Also Read : Astrology : జూన్ 15, గురువారం దినఫలాలు
Also Read
- Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
- యష్ ‘టాక్సిక్’కు ఓటీటీ టెన్షన్..
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
- Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
అమెరికాలో మోడీ పర్యటన ఖరారు కాగానే డ్రోన్ డీల్ విషయంలో పురోగతి చూపించాలని అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్, పెంటగాన్ అధికారులు భారత్ను సంప్రదించారు. కోరారు. దాదాపు 30 ఎంక్యూ ఖబి సీ గార్డియన్ డ్రోన్లను అమ్మివేయాలని అగ్రరాజ్యం భావిస్తోంది. ఈ పర్యటనలో ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ మధ్య పలు ఆయుధాల తయారీ, నిర్వహణపై ప్రధానంగా చర్చలు జరుగనున్నాయి.
Also Read : TNPL 2023: ఇదేందయ్యో ఇది.. ఒక బంతికి రెండుసార్లు డీఆర్ఎస్! వైరల్ వీడియో
మరోవైపు హై టెక్నాలజీ రంగాలకు సంబంధించిన ఏడు రంగాల్లో భాగస్వామ్యం కోసం భారత్, అమెరికాలు మంగళవారం న్యూఢిల్లీలో ఒక మార్గ సూచీని ఆవిష్కరించాయి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఇక్కడ పర్యటిస్తున్న అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలీవాన్ చేతుల మీదుగా ఈ ప్రొగ్రాం జరిగింది. దీనికింద సెమీ కండక్టర్లు, కొత్త తరం టెలికమ్యూనికేషన్, కృత్రిమ మేధ, రక్షణ రంగాల్లో రెండు దేశాలు సహకరించుకునే అవకాశం. భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనలో అనేక ద్వైపాక్షిక అంశాల్లో పురోగతి సాధించేందుకు కసరత్తు చేస్తున్నామని జేక్ సలీవాన్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
-
యష్ ‘టాక్సిక్’కు ఓటీటీ టెన్షన్..
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!