Amaravati Drone Summit 2024: డ్రోన్ సమ్మిట్కు 6929 రిజిస్ట్రేషన్లు.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?
- రెండ్రోజుల పాటు అమరావతి డ్రోన్ సమ్మిట్
- ఆన్లైన్లో నాలుగు కేటగిరీలలో రిజిస్ట్రేషన్లు
- సమ్మిట్కు వచ్చిన 6929 రిజిస్ట్రేషన్లు
- 5500 డ్రోన్లతో దేశంలోనే అతిపెద్ద డ్రోన్ ఈవెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amaravati Drone Summit 2024: రేపు, ఎల్లుండి డ్రోన్ సమ్మిట్ సీకే కన్వెన్షన్లో జరుగుతోందని ఏపీ ప్రభుత్వ సెక్రటరీ సురేష్ పేర్కొన్నారు. నాలుగు కేటగిరీలలో రిజిస్ట్రేషన్ ఆన్ లైన్లో చేశామన్నారు. డెలిగేట్స్, డ్రోన్, హ్యాకథాన్, స్పీకర్స్ కేటగరీల కింద రిజిస్ట్రేషన్లు చేశామని చెప్పారు. 6929 రిజిస్ట్రేషనులు వచ్చాయని.. రెండు రోజుల క్రింద రిజిస్ట్రేషన్లు ఆపేశామన్నారు. 50 ఎగ్జిబిషన్లు ఉంటాయన్నారు. 1711 డెలిగేట్స్, 1306 విజిటర్స్ ఇప్పటిదాకా ఫైనల్ చేశామన్నారు. హ్యాకథాన్లోని 9 థీమ్స్ను 4 కేటగిరీలుగా చేసి ప్రతీ కేటగిరీలో మూడు ప్రైజ్లు ఉంటాయన్నారు. ఇలా ప్రైజ్ మనీగా రూ.24 లక్షలు ఇవ్వడం జరుగుతుందన్నారు. సెంట్రల్ సివిల్ ఏవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు ఇందులో పాల్గొంటారన్నారు. ఐఐటీ, ఇండస్ట్రీ, ప్రభుత్వం నుంచీ ఎక్సపర్ట్లు ఉంటారన్నారు.
Read Also: Andhra Pradesh: మహిళలకు సీఎం చంద్రబాబు దీపావళి కానుక.. కొత్త పథకానికి శ్రీకారం
Also Read
- CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
- Praggnanandhaa: సీఎం విజయ్కు చెక్మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
- Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
- Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
క్యూసీఐ ఒక క్వాలిటీ సర్టిఫికేషన్ ఏజెన్సీతో ఒక ఎంవోయూ చేస్తున్నామని.. దీనితో డ్రోన్ కార్పొరేషన్ కూడా ఒక సర్టిఫై చేసే ఏజెన్సీ అవుతుందన్నారు. ఐఐటీ తిరుపతితో నాలెడ్జ్ పార్టనర్గా ఒక ఎంవోయూ చేస్తున్నామన్నారు. ఏపీని డ్రోన్ పాలసీ కోసం ఒక ఫీడ్ బ్యాక్ కూడా తీసుకుంటామన్నారు. 5500 డ్రోన్లతో చేసే దేశంలోనే అతిపెద్ద డ్రోన్ ఈవెంట్ ఇది అని వెల్లడించారు. డ్రోన్ హ్యాకథాన్ విన్నర్స్కు ప్రైజ్ అక్కడే ఇవ్వడం జరుగుతుందన్నారు. ఒక ట్రాఫ్ట్ కాన్సెప్ట్ పేపర్ కూడా ఒకటి ఉంటుందన్నారు. దానిని ఇన్వెస్టర్స్కి కూడా ఇస్తామన్నారు. వచ్చే సంవత్సర కాలంలో 20వేల మందికి శిక్షణ ఇవ్వాలని అనుకుంటున్నామన్నారు. 24 డ్రోన్ వినియోగం అవసరం ఉన్న సెక్టార్లు ఉన్నాయన్నారు. 2123 ఐఐటీలు, 372 జేఎన్టీయూ కాలేజీలకు ఇన్విటేషన్ ఇచ్చామన్నారు. డ్రోన్ ట్యాక్సీలు కూడా త్వరలో వస్తాయన్నారు. డ్రోన్ కార్పొరేషన్లో ఇద్దరే ఉద్యోగులు ఇప్పటిదాకా ఉన్నారన్నారు. ఈ కార్పొరేషన్ను గత రెండేళ్ల పాటు పట్టించుకోలేదన్నారు. డెలిగేట్స్, స్పీకర్లు 2వేల మంది రావచ్చని వెల్లడించారు.
తాజావార్తలు
-
CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
-
Praggnanandhaa: సీఎం విజయ్కు చెక్మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
-
Jasprit Bumrah: ఐపీఎల్ పూర్తి సీజన్ ఆడుతాడు, భారత్ మ్యాచ్లు మాత్రం ఆడడా.. బుమ్రాపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
ATM Withdrawals: ఏటీఎం నుంచి డబ్బు తీసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది!
-
Vivo X Fold 6: ఏఐ ఫీచర్లు, న్యూ యూజర్ ఇంటర్ఫేస్తో.. వివో ఎక్స్ ఫోల్డ్ 6 త్వరలో విడుదల
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!