AI Caught Thiefs: దొంగలను పట్టించిన ఏఐ.. 1.5 కిలోల బంగారం, 2 కిలోల వెండి, రూ. 17 లక్షల నగదు స్వాధీనం
- దొంగలను పట్టించిన ఏఐ..
- రాజస్థాన్లోని చురులోని రతన్గఢ్ ప్రధాన మార్కెట్లో
- 1.5 కిలోల బంగారం, 2 కిలోల వెండి, రూ. 17 లక్షల నగదు స్వాధీనం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AI Caught Thiefs: రాజస్థాన్లోని చురులోని రతన్గఢ్ ప్రధాన మార్కెట్లోని ఘంటాఘర్, ఘర్ కూడలి మధ్య ఉన్న నగల దుకాణంలో వారం క్రితం జరిగిన కోటి రూపాయల విలువైన చోరీ కేసులో, పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి కేసును చేధించారు. ఈ విషయమై చూరు ఎస్పీ జై యాదవ్ సమాచారం అందించారు. ఏఐ (AI) సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ముఠాలోని ముగ్గురు నిందితులను పోలీసు బృందం అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. చోరీ ఘటనను దొంగలు చాలా చాకచక్యంగా దాచారని ఆయన తెలిపారు. దొంగల అరెస్టుపై సమాచారం ఇస్తూ.. ఘటన సమయంలో నిందితులు ముఖానికి మాస్క్లు, చేతులకు గ్లౌజులు ధరించి చోరీకి పాల్పడ్డారని తెలిపారు. ఇందులో వాహనాల నంబర్లు కూడా నకిలీవి కావడంతో నిందితులను గుర్తించడం పోలీసులకు పెద్ద సవాల్గా మారింది. కేసు దర్యాప్తులో 1000 సీసీ కెమెరాలను స్కాన్ చేసినట్లు ఎస్పీ జై యాదవ్ తెలిపారు.
Also Read: Training For MLAs And MLCs: రెండు రోజులపాటు నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు శిక్షణా తరగతులు
Also Read
- Visakhapatnam Earthquake: విశాఖలో భూప్రకంపనలు.. ప్రాణభయంతో బయటకు పరుగులు తీసిన జనం!
- Hyderabad: ఫిలింనగర్లో ఫెరారీ స్పోర్ట్స్ కారు బీభత్సం..
- Shreyas Iyer: "అందుకే జట్టు నుంచి వైభవ్ సూర్యవంశీని తీసేశాం".. క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ శ్రేయస్
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
నిందితుల ముఖానికి మాస్క్లు, గ్లౌజులు ఉండడంతో కొత్త ఏఐ టెక్నాలజీ సాయంతో ముఖాలు, అనుమానితులను గుర్తించామని ఎస్పీ జై యాదవ్ తెలిపారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలో కారు నంబర్లు అస్పష్టంగా కనిపించాయి. నంబర్ల సరైన గుర్తింపు కోసం CCTV ఫుటేజ్ వీడియోలు ATS, SOGకి పంపబడ్డాయని, అయితే వారు గుర్తించడంలో విజయవంతం కాలేదని అన్నారు. కాబట్టి, కారు నంబర్లను గుర్తించడానికి AI సాంకేతికత సహాయం తీసుకోబడిందని తెలిపారు.
Also Read: Mohan babu: మోహన్బాబు సమక్షంలో మీడియా ప్రతినిధులపై బౌన్సర్ల దాడి
పోలీసు అధికారి దిలీప్ సింగ్ నేతృత్వంలో ఏర్పాటైన బృందం సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కారు లొకేషన్ను పరిశీలించగా, కారు కూచమన్ నగరంలోకి ప్రవేశించినట్లు పోలీసులకు సమాచారం అందింది. వాహనం కూచమాన్లోని అషియానా కాలనీలో ఉన్నట్లు సమాచారం అందుకున్నారు. పోలీసులు ఉత్తరప్రదేశ్ వాసులు భగీరథ్ బావ్రీ, అజయ్ సింగ్ బావ్రీ, యాదరామ్ బావ్రీలను అదుపులోకి తీసుకుని విచారించగా.. వారు తాము చేసిన నేరాన్ని అంగీకరించారు. ఈ కేసులో ప్రమేయమున్న మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేయడంతో పాటు ఎర్టిగా వాహనాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
-
Nandamuri Mokshagna : బాలయ్య వారసుడి కోసం సందీప్ రెడ్డి వంగా?
-
Visakhapatnam Earthquake: విశాఖలో భూప్రకంపనలు.. ప్రాణభయంతో బయటకు పరుగులు తీసిన జనం!
-
Hyderabad: ఫిలింనగర్లో ఫెరారీ స్పోర్ట్స్ కారు బీభత్సం..
-
Shreyas Iyer: “అందుకే జట్టు నుంచి వైభవ్ సూర్యవంశీని తీసేశాం”.. క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ శ్రేయస్
-
Astrology: శ్రావణ మాసానికి ముందే శని వక్రగతి.. ఈ 5 రాశుల వారికి సంవత్సరాంతం వరకు ధన యోగం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!