అమెరికాకు చెందిన పాక్స్ సెలికాలో భారత్ చేరింది. ఈ మేరకు ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సమ్మిట్లో ప్రకటించింది. అంతేకాకుండా కూటమిలో చేరుతున్నట్లు భారత్ సంకతం కూడా చేసింది. అమెరికా రాయబారి సెర్గియో గోర్, కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ సమక్షంలో సంతకాలు జరిగాయి. భారత్ చేసిన సంతకంతో కీలక ఖనిజాల ఉత్పత్తి, కృత్రిమ మేధ వంటి రంగాల్లో రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ.. ప్రపంచం భారత్ను విశ్వసిస్తోందన్నారు. భారత్లో నిపుణుల…
OpenAI అధికారికంగా Lockdown Mode, Elevated Risk labels అనే రెండు కొత్త భద్రతా ఫీచర్లను ప్రకటించింది. ఇవి ప్రధానంగా prompt injection దాడుల నుంచి రక్షణ కల్పించడానికి రూపొందించారు. ఈ ఫీచర్లు ChatGPTని మరింత సురక్షితంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తాయి. Also Read:Tollywood Love Marriages: లవ్ మ్యారేజ్ చేసుకున్న హీరోహీరోయిన్లు వీళ్లే! Lockdown Mode అంటే ఏమిటి? Lockdown Mode అనేది ఒక ఐచ్ఛిక (optional), అధునాతన భద్రతా సెట్టింగ్. ఇది చాలా…
దేశీయ స్టాక్ మార్కెట్ అల్లకల్లోలంగా మారింది. గత మూడు రోజులుగా ఐటీ పతనంతో లక్షల కోట్ల సంపద ఆవిరైపోతుంది. శుక్రవారం కూడా అదే పరిస్థితి దాపురించింది. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు, ఇంకోవైపు ఏఐ భయాలతో మార్కెట్ అతలాకుతలం అయింది.
కృత్రిమ మేధస్సు (AI) ప్రతి రంగంలోనూ ప్రభావవంతంగా పనిచేస్తుందని నిరూపిస్తోంది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా అంతరిక్ష యాత్రలో AI ద్వారా పెద్ద విజయాన్ని సాధించింది. NASA మార్స్ రోవర్, పెర్సెవరెన్స్, ఇటీవల ఆంత్రోపిక్ AI చాట్బాట్, క్లౌడ్ అందించిన ఆదేశాలను ఉపయోగించి దాని మొదటి డ్రైవ్ను పూర్తి చేసింది. ఈ విజయం మరొక గ్రహం మీద రోవర్ కదలికలను ప్లాన్ చేయడంలో ఒక జనరేటివ్ AI మోడల్ ప్రత్యక్షంగా పాత్ర పోషించి మొదటిసారి హిస్టరీ క్రియేట్…
భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ హబ్లలో ఒకటిగా ఎదుగుతోంది. ముఖ్యంగా కృత్రిమ మేధ (Artificial Intelligence) రంగంలో భారతీయ స్టార్టప్ల సామర్థ్యాన్ని గుర్తించిన టెక్ దిగ్గజం గూగుల్, వారి అభివృద్ధి కోసం భారీ ప్రణాళికలను ప్రకటించింది. ఇటీవలే జరిగిన ‘గూగుల్ AI స్టార్టప్ కాన్క్లేవ్’లో భాగంగా భారతీయ AI రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు పలు కీలక కార్యక్రమాలను ప్రారంభించింది. 1. మార్కెట్ యాక్సెస్ ప్రోగ్రామ్.. స్టార్టప్ల నుండి గ్లోబల్ బ్రాండ్ల వరకు చాలా వరకు…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లో తన ప్రభావాన్ని చూపిస్తోంది. ఏఐ తో గంటల్లో పూర్తయ్యే పనులు నిమిషాల్లోనే పూర్తవుతున్నాయి. ఇదే సమయంలో మరో భయం వెంటాడుతోంది. ఇప్పటికే పెరిగిన ఖర్చులను తగ్గించుకునేందుకు దిగ్గజ కంపెనీలు లేఆఫ్స్ పేరిట ఉన్నపళంగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పుడు ఏఐ కారణంగా ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇది బ్యాంకింగ్ రంగంలో ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది. Also Read:Iran: ఇరాన్లో తీవ్రమవుతున్న నిరసనలు.. భారతీయ విద్యార్థుల్లో భయాందోళనలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్…
MIT Dropout to Billionaire: చదువు మధ్యలో ఆపేసి (Dropout) వ్యాపార ప్రపంచంలో అద్భుతాలు సృష్టించిన బిల్ గేట్స్, మార్క్ జుకర్బర్గ్ల సరసన ఇప్పుడు మరో పేరు చేరింది. అదే సెలిన్ కొకలర్. ఎంఐటీలో చదువును మధ్యలోనే వదిలేసిన ఈ యువతి, తన మిత్రుడు కరుణ్ కౌశిక్తో కలిసి ప్రారంభించిన ‘డెల్వ్’ (Delve) అనే ఏఐ (AI) స్టార్టప్ను కేవలం రెండేళ్లలోనే అత్యున్నత స్థాయికి తీసుకెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచింది. విజయానికి కేవలం కష్టపడి పనిచేయడం (Hard Work)…
అర్థరాత్రి దాటింది..! టిక్టిక్మంటూ గడియారం ముల్లు తిరుగుతోంది. తల్లి వంటగదిలో లైట్ ఆపేసి పడుకుంది. తండ్రి రేపటి పనుల గురించి ఆలోచిస్తూ నిద్రలోకి వెళ్లిపోయాడు. కానీ ఆ ఇంట్లో ఒక గది మాత్రం ఇంకా మేల్కొనే ఉంది. ఆ గదిలో పెద్ద శబ్దం ఏమీ లేదు. కేవలం ఒక చిన్న వెలుగు మాత్రమే. అదే ఫోన్ స్క్రీన్ లైట్! ఆ వెలుగులో ఒక చిన్న ముఖం. కళ్లలో నిద్ర లేదు. ముఖంలో మాత్రం నవ్వు ఉంది. కానీ…
Driverless Car : అమెరికాలోని సాన్ఫ్రాన్సిస్కో నగరంలో ఒక చిన్న పిల్లి మరణం పెద్ద సంచలనంగా మారింది. ప్రాంత ప్రజలందరికీ ఇష్టంగా మెలిగిన ‘కిట్క్యాట్’ అనే పిల్లి ఇటీవల ఒక డ్రైవర్ లేని టాక్సీ (రోబోటాక్సీ) కింద పడి ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటనతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలందరి మనసును గెలుచుకున్న కిట్క్యాట్ను “16వ వీధి మేయర్” అని ప్రేమగా పిలిచేవారు. ఎప్పుడూ వీధుల్లో తిరుగుతూ, షాపుల్లో, రెస్టారెంట్లలో అందరితో మమేకమై ఉండే…
H-1B Visa: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసా ఫీజు పెంచడం చివరకు భారత్కే ప్రయోజనకరంగా మారబోతోంది. కొత్త హెచ్1బీ వీసా దరఖాస్తుదారులకు లక్ష డాలర్లు (రూ. 88 లక్షలు) ఫీజు విధించారు. దీంతో, అమెరికన్ కంపెనీలు తమ కార్యకలాపాలను భారత్కు మళ్లించేందుకు ఆలోచిస్తున్నాయి. భారతదేశ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (GCCs) కు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో యూఎస్ లోని చాలా సంస్థలు తమ పనిని భారత్కు తరలించాలని చూస్తున్నాయి. Read Also: Pakistan: క్వెట్టాలో…