భట్టి మాట్లాడుతూ.. క్వాంటం టెక్నాలజీ గురించి దేశం చర్చిస్తుంది.. దాని ఆవిష్కరణకి తెలంగాణను ఎంచుకున్నందుకు నీతి ఆయోగ్ కి ధన్యవాదాలు చెప్పుకొచ్చారు. డిజిటల్, టాలెంట్ కి హైదరాబాద్ కి కేంద్రంగా మారింది అన్నారు.
మీరు ఎప్పుడైనా గాల్లో ఎగిరి.. నీటిపై నడిచే షూస్ ఎప్పుడైనా చూశారా.. ఇలాంటి దృశ్యాలు.. సోషియో ఫాంటసీ చిత్రాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వచ్చిన తర్వాత ఏ వీడియో నిజమో కాదో గుర్తించడం కష్టమవుతుంది. కొన్ని వీడియోలు మాత్రం సామాన్యులతో మీడియాను గందరగోళానికి గురిచేస్తున్నాయి. అయితే ప్రస్తుతం గాల్లో ఎగిరే, నీటిపై నడిచే బూట్లు వేసుకుని ఓ యువతి నడుస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Read Also: Revenge Story:…
ప్రపంచంలోనే మానవేతర మంత్రిని అధికారికంగా తన మంత్రివర్గంలో చేర్చుకున్న మొదటి దేశం అల్బేనియా. ఈ మంత్రిని పూర్తిగా AIతో రూపొందించారు. ఆమెకు డియెల్లా అని పేరు పెట్టారు. డియెల్లా నియామకం వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. కానీ ఇప్పుడు ఈ AI-సృష్టించిన మంత్రి కూడా గర్భవతి అని నివేదికలు వెల్లడించాయి. డియెల్లా 83 మంది పిల్లలకు జన్మనిస్తుందని చెబుతున్నారు. అల్బేనియా ప్రధాన మంత్రి ఎడి రామా ఈ సమాచారాన్ని అందించారు. AI నుండి…
AP Govt- Google Deal: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు గూగుల్ కంపెనీ ఈరోజు ( అక్టోబర్ 14న) ఢిల్లీలో ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోనుంది. విశాఖపట్నంలో రూ.88,628 కోట్ల గూగుల్ 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఎంఓయూ కుదరనుంది.
AI: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఉద్యోగాలకు ఎసరు పెట్టేస్తోంది. ఇప్పటికే, ఏఐ కారణంగా పలు టెక్ సంస్థలు తమ ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. రాబోయే కాలంలో ఇది మరింత ఎక్కువ కాబోతోంది. ఏఐ కారణంగా 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగులు ఏఐ కారణంగా పోతాయని లూయిస్విల్లే యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ రోమన్ యాంపోల్స్కీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలు ఖర్చులను తగ్గించడానికి, ఆదాయాన్ని పెంచడానికి ఏఐ వ్యవస్థలను వేగంగా అమలు చేస్తున్న సమయంలో, ఈ…
KTR : హైదరాబాద్ టెక్ హబ్గా వేగంగా ఎదుగుతోన్న నేపథ్యంలో, అంతర్జాతీయ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్ఏఐ (OpenAI) తన కార్యకలాపాలను హైదరాబాద్లో ప్రారంభించాలని భారత రాష్ట్ర సమితి (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (K.T. Rama Rao) విజ్ఞప్తి చేశారు. తాజాగా ఓపెన్ఏఐ సీఈవో శామ్ అల్ట్మన్ (Sam Altman) భారత్లో ఆఫీస్ ఏర్పాటు చేయాలని ప్రకటించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ నెలలో భారత్ పర్యటనకు వస్తున్నట్లు కూడా ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్…
ఎల్లలు దాటిన లవ్ స్టోరీలు ఉన్నాయి.. కానీ, ఇది అంతకు మించింది. ఏకంగా ఆర్టీఫీషియల్ ఇంటలిజెన్స్ ఏఐ చాట్ బాట్ తో లవ్ లో పడ్డాడు అమెరికాకు చెందిన ఓ 76 ఏళ్ల థాంగ్బ్యూ “బ్యూ” వాంగ్బాండ్యూ, రిటైర్డ్ చెఫ్. ‘బిగ్ సిస్ బిల్లీ’ అనే ఫేస్బుక్ AI చాట్బాట్తో ప్రేమలో పడ్డాడు. నిజమైన మహిళగా భావించి అంతులేని ప్రేమను పెంచుకున్నాడు. చాలా కాలంగా ఒక కృత్రిమ మేధస్సు (Artificial Intelligence) ఆధారిత చాట్బాట్తో తరచూ సంభాషిస్తూ…
ప్రపంచం హైటెక్గా మారుతోంది. AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వచ్చిన తర్వాత వేగం మరింత పెరిగింది. కీబోర్డ్, మౌస్ లేకుండా ల్యాప్టాప్ను ఉపయోగించాలని మీరు ఎప్పుడైనా ఊహించారా? ఇది కొంచెం వింతగా అనిపిస్తుంది. కానీ 5 సంవత్సరాలలో ఊహించని మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. 2030 నాటికి, కీబోర్డ్, మౌస్ అవసరం లేని ల్యాప్టాప్లను చూడబోతున్నారంటూ టాక్ వినిపిస్తోంది. ఈ ల్యాప్టాప్లు వాయిస్ లేదా హావభావాలపై పనిచేయడం ప్రారంభిస్తాయట. ప్రస్తుతానికి ఇది ఊహకు అందనిదిగా అనిపించవచ్చు, కానీ మైక్రోసాఫ్ట్ కార్పొరేట్ వైస్…
ChatGPT :ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఓపెన్ఏఐ తాజాగా తీసుకొచ్చిన కొత్త సంచలనం GPT-5. ఇది చాట్బాట్లలో మరో మెరుగైన మైలురాయిగా నిలుస్తోంది. GPT-4కు తర్వాతి వెర్షన్గా వచ్చిన GPT-5 ఇప్పుడు మరింత శక్తివంతమైన ఫీచర్లతో, వినియోగదారుల అనుభవాన్ని పెంచే విధంగా రూపుదిద్దుకుంది. GPT-5 గురించి ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మన్ మాట్లాడుతూ, “ఇది రచన, పరిశోధన, విశ్లేషణ, కోడింగ్, సమస్యల పరిష్కారంలో అద్భుతంగా పని చేస్తుంది” అని తెలిపారు. ఈ కొత్త వెర్షన్లో వినియోగదారులకు గమనించదగ్గ కొన్ని…
తమిళ స్టార్ హీరో ధనుష్ కు తెలుగుతో పాటు హిందీలోను మంచి మార్కెట్ ఉంది. ఇంకా చెప్పాలంటే తెలుగు కంటే ముందుగా హిందీలో స్ట్రయిట్ ఫిల్మ్ చేసి హిట్స్ అందుకున్నాడు. అలా 2013లో రాంఝనా అనే సినిమా చేసాడు ధనుష్. స్టార్ కిడ్ సోనమ్ కపూర్ హీరోయిన్ గా అభయ్ డియోల్ ముఖ్య పాత్రలో వచ్చిన ఈ సినిమాకు ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించాడు. అప్పట్లో ఈ సినిమా సూపర్ హిట్ అయి ధనుష్ కు…