Team India: న్యూజిలాండ్ మ్యాచ్ తర్వాత భారత్ ఆటగాళ్లకు సెలవు.. ఇంటికి వెళ్ళాల్సిందే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India: న్యూజిలాండ్ మ్యాచ్ తర్వాత టీమిండియా ఆటగాళ్లకు సెలవులు లభించనున్నాయి. బిజీ షెడ్యూల్ కారణంగా మేనేజ్మెంట్ కొద్ది రోజుల పాటు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించింది. అక్టోబర్ 22న న్యూజిలాండ్తో మ్యాన్ అనంతరం వారికి ఏడు రోజుల పాటు విశ్రాంతి దొరకనుంది. ఇంగ్లండ్ తో అక్టోబర్ 29న మ్యాచ్ ఉండటంతో లాంగ్ గ్యాప్ దొరకనుంది.
ఈ 7 రోజుల సమయంలో టీమిండియా ఆటగాళ్లు 2-3 రోజులు వారి ఇళ్లకు వెళ్లవచ్చు లేదా జట్టుతో సమయం గడపవచ్చు. ఆసియా కప్ నుంచి నిరంతరంగా క్రికెట్ ఆడుతున్నందున భారత ఆటగాళ్లు.. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లు తమ పనిభారాన్ని నియంత్రించేందుకు కొన్ని రోజుల విశ్రాంతి ఇవ్వాలని టీమిండియా మేనేజ్మెంట్ నిర్ణయించింది. అయితే అక్టోబర్ 26లోగా ఆటగాళ్లందరూ జట్టులో చేరాల్సి ఉంటుందని, ఆ తర్వాత లక్నోలో ఇంగ్లండ్తో జరిగే మ్యాచ్కు సిద్ధమవుతారని తెలిపింది.
Also Read
- Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
- APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
- Vaibhav's Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి... నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
- Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
ఈ ప్రపంచకప్లో టీమిండియా అద్భుతమైన ఫామ్లో ఉంది. భారత్ తన తొలి నాలుగు మ్యాచ్లు గెలిచి పాయింట్ల పట్టికలో 8 పాయింట్లు సాధించి రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక మొదటి స్థానంలో న్యూజిలాండ్ జట్టు తన మొదటి నాలుగు మ్యాచ్లలో గెలిచి 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో నంబర్-1 స్థానంలో ఉంది. ఈ పరిస్థితిల్లో ఈ రెండు ఇన్-ఫార్మ్ జట్ల మధ్య ఓ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరుగనుంది. గత 20 ఏళ్లలో ఐసీసీ టోర్నీ మ్యాచ్ల్లో భారత్ ఒక్కసారి కూడా న్యూజిలాండ్ను ఓడించలేదు. చూడాలి మరీ ఈసారైనా కివీస్ జట్టును టీమిండియా ఓడిస్తుందో లేదో.
- Tags
- cricket
- holidays
- Home
- players
- Team India
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!