Aditya Thackrey Meets Ktr : కేటీఆర్ తో ఆదిత్య ఠాక్రే భేటీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ను, మహారాష్ట్ర మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే హైదరాబాద్ లో ఇవాళ సమావేశం అయ్యారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన ఆదిత్య.. టీ-హబ్ లో కేటీఆర్ తో భేటీ అయ్యారు. టీ-హబ్ ప్రత్యేకతల గురించి వివరాలు తెలుసుకున్నారు. టీ-హబ్ పనితీరు గురించి.. దానికి సంబంధించిన అంశాల గురించి పూర్తి వివరాలను కేటీఆర్ ను ఆదిత్య ఠాక్రే అడిగి తెలుసుకున్నారు. ఈ మీటింగ్ లో కేవలం టీ హబ్ గురించే కాదు జాతీయ పాలిటిక్స్ గురించి ఇరువురు చర్చించినట్లు తెలుస్తోంది.
Read Also : Renu Desai: “ఆ పిచ్చి ఫ్యాన్స్ నోళ్లు మూయించు.. పవన్”
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
ఠాక్రే నేతృత్వంలోని టీమ్ హైదరాబాద్ లో టీ-హబ్ ను సందర్శించింది. స్వయంగా మంత్రి కేటీఆర్ వీరికి టీ హబ్ ను దగ్గర ఉండి చూపించారు. అర్భనైజేషన్ గురించి.. వివిధ పథకాల గురించి ఠాక్రే టీమ్ తెలుసుకుంది. టీ-హబ్ లోని ఇన్నోవేషన్స్ ను పరిశీలించారు. స్టార్టప్ లు.. వాటి ఆవిష్కర్తలు, ఆలోచన పరులు అద్భుతమని ఆదిత్యఠాక్రే ప్రశంసించారు. సుస్థిరత పట్టణీకరణ, టెక్నాలజీపై కేటీఆర్ తో ఆదిత్య ఠాక్రే చర్చించారు. వాటికి సంబంధించిన వివరాలన్నీ అడిగి తీసుకున్నారు.
Read Also : Monsoon: ఈ ఏడాది సాధారణ రుతుపవనాలే.. వెల్లడించిన ఐఎండి..
దేశాభివృద్దిలో టెక్నాలజీ పాత్రపై.. దాని ప్రాముఖ్యత అసవరం గురించి ఇరువురు నేతలు చర్చించారు. మంత్రి కేటీఆర్ తో ఎప్పుడు సమావేశమైనా అది అద్భుతంగా.. ప్రోత్సాహభరితంగా సాగుతుందని ఆదిత్య ఠాక్రే పేర్కొన్నారు.. ఇరువురికి ఆసక్తికర అంశాలైన సుస్థిరత, పట్టణీకరణ, టెక్నాలజీ, దేశాభివృద్దిలో వాటి పాత్ర తదితర అంశాలపై భేటీలో చర్చించినట్లు ట్విట్ చేశాడు. దావోస్ భేటీ తరువాత మరోసారి ఆదిత్య ఠాక్రేతో భేటీ కావడం సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పట్ల ప్రవర్తిస్తున్న తీరు గురించి.. తాజా రాజకీయాల గురించి ఈ మీటింగ్ లో చర్చించినట్లు కేటీఆర్ అన్నారు.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!