Fire Accident: దేశ రాజధానిలో అగ్నిప్రమాదం.. భారీగా చెలరేగిన మంటలు
- దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం
- రాజౌరీ గార్డెన్ మెట్రో స్టేషన్ సమీపంలోని జంగిల్ జంబూర్ రెస్టారెంట్లో ఘటన
- భారీగా చెలరేగిన మంటలు
- 10 ఫైరింజన్లతో మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రాజౌరీ గార్డెన్ మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్న జంగిల్ జంబూర్ రెస్టారెంట్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో.. భారీగా మంటలు చెలరేగడంతో అక్కడ ఉన్న ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి బయటకు పరుగులు తీశారు. మరికొంత మంది రెస్టారెంట్ పై అంతస్థుకు ఎక్కారు. కాగా.. ఈ అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే 10 అగ్నిమాపక వాహనాలు ఘటనాస్థలికి చేరుకుని వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. 60 మంది అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ ఘటన మధ్యాహ్నం 2.14 గంటలకు మంటలు జరిగింది.
Read Also: Jaggareddy: సోనియా గాంధీ బర్త్డే వేడుకలు.. పోతురాజులతో జగ్గారెడ్డి మాస్ డ్యాన్స్
Also Read
అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేసి తర్వాత.. భవనంలో పొగలు భారీగా కమ్ముకున్నాయి. దీంతో.. పక్కనే ఉన్న దుకాణాదారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. మంటల కారణంగా సమీపంలోని దుకాణాలు కూడా దెబ్బతిన్నాయి. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో ఉన్నాయి. ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా..? అగ్నిప్రమాదానికి గల కారణాలు గురించి ఇంకా తెలియరాలేదు.
Delhi
A major fire broke out in a restaurant in Rajouri Garden area
A total of ten fire tenders were rushed to the site
Fire department said that the fire broke out in Jungle Jamboree restaurant Opposite Rajouri Garden Metro Station Delhi
Rescue operation is on pic.twitter.com/ub2UknnjM9
— Atulkrishan (@iAtulKrishan1) December 9, 2024
Read Also: Allu Arjun: అమితాబ్ బచ్చన్@ అల్లు అర్జున్ ఫ్యాన్.. మాస్ ఎలివేషన్ మావా ఇది!
తాజావార్తలు
-
Putin: మరోసారి భారత్ టూర్కు పుతిన్.. ఎప్పుడంటే..!
-
Twisha Sharma Case: ట్విషా శర్మ భర్తపై లుక్ ఔట్ నోటీసులు
-
Manchu Manoj: రాజకీయాల్లోకి మంచు వారి కోడలు! స్పష్టం చేసిన హీరో మనోజ్….
-
PM Modi: ఐస్లాండ్ ప్రధాని క్రిస్ట్రాన్ మ్జోల్తో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
-
Sudheer Joker: రాయల్ ఫ్యామిలీ దొంగ… ఆసక్తి రేపుతున్న ‘సుధీర్ జోకర్’ బ్యాంగర్!
ట్రెండింగ్
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!