Physical Harassment: చాక్లెట్ ఆశ చూపి నాలుగేళ్ల బాలికపై అత్యాచారం.. చిన్నారి పరిస్థితి విషమం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్లోని గోపాల్గంజ్లో నాలుగేళ్ల బాలికపై ఓ క్రూరుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. వరుసకు చిన్నారి మేనకోడలు అవుతుంది. అయితే ఆ చిన్నారికి చాక్లెట్ తినిపిస్తానని చెప్పి తీసుకొని వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారి ప్రాణాలకు ముప్పు వాటిల్లే విధంగా నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. అయితే ఈ ఘటన తెలుసుకున్న చిన్నారి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం నిందితుడు, అతని కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నారు.
Read Also: Chandrababu CID Custody: కాసేపట్లో ముగియనున్న చంద్రబాబు కస్టడీ.. నెక్స్ట్ ఏంటీ?
Also Read
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
వివరాల్లోకి వెళ్తే.. ఈ హృదయ విదారక ఘటన గోపాల్గంజ్ జిల్లాలోని మీర్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తమ ఇంటి పక్కనే నివసిస్తున్న 22 ఏళ్ల యువకుడు చాక్లెట్ ఇస్తానని చెప్పి తన కూతురిని తీసుకెళ్లాడని బాధితురాలి తల్లి తెలిపింది. ఆ తర్వాత లైంగిక దాడికి పాల్పడ్డాడని.. బాలిక ఏడుపు వినిపించడంతో ఆమె అక్కడికి వెళ్లి చూసేసరికి తాను షాక్ అయినట్లు చెప్పింది. బాలిక నేలపై పడి ఉండటం, ఆమె ప్రైవేట్ పార్టులు రక్తస్రావం అయ్యాయని పేర్కొంది. తాను అక్కడకు వెళ్లడం చూసి నిందితుడు పరారయ్యాడని తెలిపింది. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వగా.. సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
Read Also: IND vs AUS: వన్డేలలో భారత్ అత్యధిక స్కోర్లు ఇవే.. ఈరోజు మ్యాచ్లో సాధ్యమయ్యేనా..!
రక్తస్రావంతో ఉన్న బాలికను పోలీసులు చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో వైద్యులు గోపాల్గంజ్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బాలికను ఎమర్జెన్సీ వార్డులో చేర్చగా పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై పోలీసులు నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు నిందితుడి కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఘటన జరిగినప్పటి నుంచి నిందితుడు ఇంటి నుంచి వెళ్లిపోయాడని.. కుటుంబం మొత్తం పరారీలో ఉన్నారని బాధితురాలి తండ్రి తెలిపారు. నిందితుడిపై వీలైనంత త్వరగా చర్యలు తీసుకుని బాలికకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు పోలీసులను కోరారు.
తాజావార్తలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
-
Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
-
Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!