Suicide: ఈడీ నోటీసులకు భయపడి ఆత్మహత్య! భూ కుంభకోణంలో సమన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Businessman Suicide After ED Notice: జార్ఖండ్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులకు భయపడి ఒక ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. రాంచీలో ఓ భూ వ్యాపారి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. భూ కుంభకోణంలో ఈడీ నుంచి నోటీసు అందడంతో తీవ్ర ఒత్తిడికి లోనై సూసైడ్ చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నేటి (గురువారం) ఉదయం అతని మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Read Also: Amit Shah: ఈ ఎన్నికలు జిహాద్ కు, అభివృద్ధికి మధ్య జరుగుతుంది.. అమిత్ షా హాట్ కామెంట్స్..
Also Read
- OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
- LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
- Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
- New Smart Mobile: OLED డిస్ప్లే, 1TB స్టోరేజ్, 7,000mAh బ్యాటరీ.. పాస్పోర్ట్ లాంటి ఫోన్.. ఎగబడుతున్న జనాలు..
కాగా, ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీలోని లాల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సిల్వర్ డెల్ అపార్ట్మెంట్లో చోటు చేసుకుంది. కృష్ణకాంత్ అనే భూ వ్యాపారి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు హడావుడిగా అతడ్ని ఆర్కిడ్ ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు ప్రకటించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: crime news: భర్తతో విభేదాల కారణంగా తన మూడేళ్ల కుమారుడికి కాల్చి చంపిన తల్లి
ఇక, భూ కుంభకోణం కేసుకు సంబంధించి కృష్ణకాంత్కు కొద్ది రోజుల క్రితమే ఈడీ నోటీసులు పంపింది అని కుటుంబ సభ్యులు తెలిపారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అతన్ని విచారణకు పిలిచినప్పటి నుంచే అతడు తీవ్ర ఒత్తిడికి గురైనట్లు పేర్కొన్నారు. అయితే, ఆత్మహత్యకు ఈడీ నోటీసులు మాత్రమే కారణమా లేదా అనేది ఇంకా ధృవీకరించబడలేదు. పోలీసులు అన్ని కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?