Noida: గ్రేటర్ నోయిడా హాస్టల్లో ఫుడ్ పాయిజన్.. ఆస్పత్రికి తరలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్రేటర్ నోయిడాలో ( Greater Noida) ఫుడ్ పాయిజన్ (Food poisoning) కలకలం రేపింది. హాస్టల్లో కలుషిత ఆహారం తిని 76 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో హుటాహుటిన వసతి గృహం సిబ్బంది ఆస్పత్రికి తరలించారు.
ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో మహాశివరాత్రి వ్రతాన్ని ఆచరించారు. విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన భోజనాన్ని తిన్న తర్వాత 76 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ కారణంగానే అస్వస్థతకు గురైనట్లు పోలీసులు తెలిపారు.
Also Read
వివిధ కాలేజీలకు చెందిన విద్యార్థులు నాలెడ్జ్ పార్క్ ప్రాంతంలోని ఆర్యన్ రెసిడెన్సీలో ఉంటున్నారు. శుక్రవారం రాత్రి భోజనం చేసిన తర్వాత వారిలో చాలా మందికి అసౌకర్యం, కళ్లు తిరగడం, వాంతులు అయ్యాయని పోలీసులు తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా తయారు చేసిన పూరీలను వారు తిన్నట్లు పోలీసులు వెల్లడించాతరు. ప్రస్తుతం విద్యార్థులంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
-
Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్లోనే యువతి హత్య
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!