Noida: గ్రేటర్ నోయిడా హాస్టల్లో ఫుడ్ పాయిజన్.. ఆస్పత్రికి తరలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్రేటర్ నోయిడాలో ( Greater Noida) ఫుడ్ పాయిజన్ (Food poisoning) కలకలం రేపింది. హాస్టల్లో కలుషిత ఆహారం తిని 76 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో హుటాహుటిన వసతి గృహం సిబ్బంది ఆస్పత్రికి తరలించారు.
ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో మహాశివరాత్రి వ్రతాన్ని ఆచరించారు. విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన భోజనాన్ని తిన్న తర్వాత 76 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ కారణంగానే అస్వస్థతకు గురైనట్లు పోలీసులు తెలిపారు.
Also Read
- Hantavirus Outbreak: హంటావైరస్ కలకలం.. లక్షణాలు, చికిత్సపై WHO కీలక హెచ్చరిక.. కొత్త మహమ్మారిగా మారుతుందా..?
- PM Modi: పరాన్నజీవి కాంగ్రెస్, డీఎంకేను వెన్నుపోటు పొడిచింది.. ప్రధాని మోడీ ఫైర్..
- IPL 2026: ఆర్సీబీకి తలనొప్పిగా మారిన ఇద్దరు స్టార్ ప్లేయర్లు.. కోట్లు ఖర్చు చేసినా ఫలితం శూన్యం..!
- Elvish Yadav: ప్రముఖ యూట్యూబర్ ఎల్విష్ యాదవ్కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు!
వివిధ కాలేజీలకు చెందిన విద్యార్థులు నాలెడ్జ్ పార్క్ ప్రాంతంలోని ఆర్యన్ రెసిడెన్సీలో ఉంటున్నారు. శుక్రవారం రాత్రి భోజనం చేసిన తర్వాత వారిలో చాలా మందికి అసౌకర్యం, కళ్లు తిరగడం, వాంతులు అయ్యాయని పోలీసులు తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా తయారు చేసిన పూరీలను వారు తిన్నట్లు పోలీసులు వెల్లడించాతరు. ప్రస్తుతం విద్యార్థులంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
Hantavirus Outbreak: హంటావైరస్ కలకలం.. లక్షణాలు, చికిత్సపై WHO కీలక హెచ్చరిక.. కొత్త మహమ్మారిగా మారుతుందా..?
-
PM Modi: పరాన్నజీవి కాంగ్రెస్, డీఎంకేను వెన్నుపోటు పొడిచింది.. ప్రధాని మోడీ ఫైర్..
-
CSK vs LSG: నేడు చెపాక్లో అసలైన యుద్ధం.. ఈ మ్యాచ్లో అయిన ధోనీ ఉంటాడా?
-
IPL 2026: ఆర్సీబీకి తలనొప్పిగా మారిన ఇద్దరు స్టార్ ప్లేయర్లు.. కోట్లు ఖర్చు చేసినా ఫలితం శూన్యం..!
-
Elvish Yadav: ప్రముఖ యూట్యూబర్ ఎల్విష్ యాదవ్కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు!