UNICEF: పిల్లలపై వలస సంక్షోభం.. రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఇప్పుడే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ వ్యాప్తంగా పిల్లల సంక్షోభానికి గురువుతున్నారు. అనేక కారణాల వల్ల పిల్లల వలసలకు గురువుతున్నారు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఇప్పుడే పిల్లల వలస పెరిగిందని యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ (యునిసెఫ్) శుక్రవారం వెల్లడించింది. అనేక కారణాల వల్ల సొంత ప్రాంతాలను వదిలి ఇతర దేశాలకు పిల్లలు శరణార్థులుగా వెళ్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా 36.5 మిలియన్ల పిల్లలు 2021 చివరి నాటికి ఘర్షణ, హింస ఇతర సంక్షోభాల కారణంగా సొంత ప్రాంతాలను వదిలి వెళ్లారు. దాదాపుగా 22.8 మిలియన్ల మంది అంతర్గత సంక్షోభం, హింస కారణంగా వలస వెళ్లారు. దీంతో పాటు వాతావరణం, పర్యావరణ పరిణామాలు, విపత్తుల కారణంగా పిల్లలు వరస సంక్షోభాన్ని ఎదుర్కొంటూ శరణార్థులుగా మారుతున్నాయి. తాజాగా 2022లో ఉక్రెయిన్- రష్యా పరిణామాలు కూడా పిల్లల వలసలకు కారణం అయింది. అయితే ఇది యూనిసెఫ్ నివేదికలో చేర్చ లేదు.
Also Read
- Intelligent Bird : ప్రపంచంలోనే అత్యంత తెలివైన పక్షి! దీనికి 5 ఏళ్ల పిల్లాడి తెలివితేటలు...
- Israel-Shivaji statue: ఇజ్రాయెల్లో శివాజీ విగ్రహం..14మంది యూదులతో మొదలైన 2000ఏళ్ల చరిత్ర!
- Sick Leave Denial Case: 'సిక్ లీవ్ కావాలి' అని వేడుకున్నా కనికరించని బాస్.. చివరకు ఆఫీస్ వాష్రూమ్లో మృతి!
- Opendoor India Exit: భారత్కు గుడ్బై చెప్పిన ఓపెన్డోర్.. 250 మంది ఉద్యోగులకు షాక్
ఆఫ్ఘనిస్తాన్ తీవ్రమైన హింస, దీర్ఘకాలిక సంఘర్షణ, రాజకీయ అస్థిరత కారణంగా చాలా మంది పిల్లలు మైగ్రేట్ అవుతున్నారు. సరిహద్దుల్లోని పాకిస్తాన్, తజకిస్తాన్, తుర్కమెనిస్తాన్ వంటి దేశాలు శరణార్థి సంక్షోభానికి ప్రభావితం అవుతున్నాయి. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, యెమెన్ వంటి దేశాల్లో వాతావరణ మార్పులు, తీవ్రవాదం, విధ్వంసక పరిణామాలు పిల్లలపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. శరణార్థి పిల్లల్లో ఆరోగ్య సంరక్షణ, విద్య, రక్షణ వంటి సేవలు అవసరం అని యూనిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేథరీన్ రస్సెల్ అన్నారు. పిల్లలు వలస వెళ్లకుండా విద్య, రక్షణ ఇతర సేవలు అందేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. అనాథలైన పిల్లలు అక్రమ రవాణా, దోపిడి, హింసకు గురయ్యే ప్రమాదం ఉందని.. ప్రపంచ వ్యాప్తంగా మానవ అక్రమ రవాణాలో 28 శాతం పిల్లలే ఉంటున్నారని నివేదిక తెలిపింది.
తాజావార్తలు
-
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
-
6G Technology In India: 5Gకి మించి.. 6G కోసం సిద్ధమవుతున్న భారత్.. కేంద్రం మాస్టర్ ప్లాన్
-
Kalyan Banerjee: “నీ అల్లుడు కావాలా? మాలాంటి నమ్మకస్తులు కావాలా?” మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం!
-
Harmanpreet Kaur: ఫియర్లెస్ క్రికెట్ ఆడుతాం.. పాకిస్థాన్ను చిత్తు చిత్తుగా ఓడిస్తాం!
-
Varalaxmi Sarathkumar Controversy : నేను అరవను కరుస్తా… “పోలీస్ కంప్లైంట్” డైరెక్టర్ కు హీరోయిన్ వరలక్ష్మీ స్ట్రాంగ్ కౌంటర్
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?