Board Exams: ఏడాదిలో రెండుసార్లు 10, 12వ బోర్డు పరీక్షలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM SHRI Scheme in Chhattisgarh: ఛత్తీస్గఢ్లో పీఎంశ్రీ (ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) పథకాన్ని సోమవారం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించారు. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లోని పండిట్ దీన్ దయాళ్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం విష్ణుదేవ్ సాయితో పాటు విద్యాశాఖ అధికారులు, ఛత్తీస్గఢ్ పాఠశాల విద్యాశాఖ మంత్రి బ్రిజ్మోహన్ అగర్వాల్ పాల్గొన్నారు. పీఎంశ్రీ ఆరంభం సందర్భంగా 10, 12 తరగతుల విద్యార్థులకు కేంద్ర విద్యాశాఖ మంత్రి శుభవార్త చెప్పారు.
ఛత్తీస్గఢ్లో 10, 12వ బోర్డు పరీక్షలకు సంవత్సరంలో రెండుసార్లు హాజరయ్యే అవకాశాన్ని 2025-26 విద్యా సంవత్సరం నుంచి కల్పించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. విద్యార్థులు రెండుసార్లు పరీక్షలు రాసి.. మెరుగైన స్కోరును ఉంచుకుని, మరో దానిని రద్దు చేసుకునే అవకాశం ఇస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులపై విద్యా సంబంధిత ఒత్తిడిని తగ్గించడం ఇది ఒకటి అని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ జాతీయ విద్యా విధానం 2020ను లక్ష్యాలను ఆయన వివరించారు.
Also Read
- Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
- Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
- IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
- T20 World Cup: టీమిండియా ఘోర ఓటమి.. వరల్డ్ కప్ నుంచి ఔట్..
ప్రధానమంత్రి శ్రీ యోజన కింద దేశవ్యాప్తంగా 14500 ప్రభుత్వ పాఠశాలలను అప్గ్రేడ్ చేయడానికి కేంద్రం సిద్ధమైంది. ఈ పథకం కింద ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 211 పాఠశాలలు మరియు కేంద్రీయ విద్యాలయానికి చెందిన 17 పాఠశాలలు చేర్చబడ్డాయి. కాదు, నవోదయ విద్యాలయానికి చెందిన 20 పాఠశాలలు కూడా ఈ పథకంలో చేర్చబడ్డాయి. ఛత్తీస్గఢ్లో మొత్తం 248 పాఠశాలలు ప్రధానమంత్రి శ్రీ యోజన కింద ఎంపికయ్యాయి.
Also Read: Sarfaraz Khan: ప్రాక్టీస్ కోసం 16 వేల కిలోమీటర్లు.. ప్రతి రోజూ 500 బంతులు!
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ… ‘2025-26 అకడమిక్ సెషన్ నుండి 10, 12వ తరగతి విద్యార్థులు బోర్డ్ ఎగ్జామ్ రాసేందుకు రెండు అవకాశాలు ఉంటాయి. నూతన విద్యా విధానంలో ఆవిష్కరణలకు పెద్దపీట వేశాం. పిల్లలను పరీక్షల ఒత్తిడి నుంచి విముక్తి చేయడమే మా తొలి లక్ష్యం. నాణ్యమైన విద్యను అందించడం ద్వారా పిల్లలను భవిష్యత్తుకు సిద్ధం చేయడమే పిఎంశ్రీ లక్ష్యం’ అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!