నా బిడ్డకు తండ్రి ఆ బీజేపీ ఎమ్మెల్యేనే.. మహిళ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజకీయాలు అన్నాకా వివాదాలు రాకుండా ఉండవు. ఎవరో ఒకరు ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంటారు. తాజాగా కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే రాజకుమార్ పాటిల్ తెల్కూర్ కూడా వివాదంలో చిక్కుకున్నారు. తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఆ బీజేపీ ఎమ్మెల్యేనే అంటూ ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడం కర్ణాటకలో సంచలనంగా మారింది. అయితే రాజకుమార్ పాటిల్ తెల్కూర్ మాత్రం ఇందులో ఏ నిజం లేదని ఆమె నా మీద ఘాటు ఆరోపణలు చేస్తుందని తెలుపుతున్నారు. ఆ మహిళతో తనకు 2009లో ఆమె పరిచయమైందని.. 2013లో ఒకసారి తనను కలిసి భూవివాదాన్ని పరిష్కరించాలని కోరిందని, ఆ తర్వాత తన కొడుకు చదువుకు హెల్ప్ చేయమని అడిగిందని, తాను చేస్తానని మాట ఇచ్చినట్లు తెలిపారు.
ఇంతకంటే ఆమెతో తనకు వేరే సంబంధం లేదని చెప్పుకొస్తున్నారు. అయితే ఎమ్మెల్యే మాటలో నిజం లేదని పలువురు అనుమానిస్తున్నారు. కాగా, ఆమె ఇలా బెదిరించడం ఇది మొదటిసారి కాదని, గతంలో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి, పోలీసులకు ఫిర్యాదు ఇవ్వకూడదంటే డబ్బులలు ఇవ్వాలని డిమాండ్ చేసిందని, ఆ ప్లాన్ బెడిసికొట్టడంతో ఇప్పుడు తన బిడ్డకు నేను తండ్రిని అంటూ నిందలు వేస్తుందని, ఇదంతా తన రాజకీయ వ్యతిరేకులతో కలిసిన సదరు మహిళ చేతులు కలిపి ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్నట్లుగా ఎమ్మెల్యే చెబుతున్నారు. ఇందులో నిజమెంతో పోలీసులు విచారణ చేస్తే తప్ప తెలియదంటున్నారు బీజేపీ నేతలు.
Also Read
- Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
- TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
- TVK Vijay: న్యాయ నిపుణులతో విజయ్ మంతనాలు.. ప్రభుత్వ ఏర్పాటుపై సమాలోచనలు.. నెక్ట్స్ ప్లాన్ ఇదేనా?
- West Bengal: మమతా బెనర్జీకి గవర్నర్ షాక్.. టీఎంసీ సర్కార్ బర్తరఫ్..
తాజావార్తలు
-
Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
-
TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
-
CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
-
Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం