Madhya Pradesh: మహిళను వరించిన అదృష్టం.. ఏకంగా 8 వజ్రాలు దొరికాయి..
- మహిళను వరించిన అదృష్టం..
- ఏకంగా 8 వజ్రాలు కనుగొన్న మహిళా కార్మికురాలు..
- మధ్యప్రదేశ్ పన్నాలో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhya Pradesh: మధ్యప్రదేశ్లో ఓ మహిళా కార్మికురాలిని అదృష్టం వరించింది. ఏకంగా ఆమె 8 వజ్రాలను కనుగొంది. రాష్ట్రంలోని పన్నా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. దేశంలో వజ్రాలకు పేరుగాంచింది ఈ పన్నా జిల్లా. ఈ ప్రాంతంలో వజ్రాల గనులు ఉన్నాయి. లక్షల రూపాయల విలువ కలిగిన 8 వజ్రాలను కనుగొన్నట్లు శనివారం ఒక అధికారి తెలిపారు.
Read Also: H-1B visa: ట్రంప్ H-1B వీసా చర్యతో ఎయిర్పోర్టుల్లో గందరగోళం..పెరిగిన అమెరికా విమాన ఛార్జీలు..
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
50 ఏళ్ల స్థానిక నివాసి రచనా గోల్డర్ మొత్తం 2.53 క్యారెట్ల బరువు ఉన్న 8 విలువైన రాళ్లను కనుగొన్నారని, వీటిలో 06 అధికా నాణ్యత కలిగినవని అధికారి తెలిపారు. అతిపెద్ద వజ్రం 0.79 క్యారెట్ల బరువు ఉంది. గోల్డర్ ఆ రాళ్లను జిల్లా డైమండ్ ఆఫీస్లో జమచేశారు. వీటిని వేళంలో ఉంచుతామని, వీటి విలువ లక్షల్లో ఉంటుందని వజ్రాల నిపుణుడు అనుపమ్ సింగ్ చెప్పారు. ఒక్కో దాని విలువ సుమారుగా రూ. 4-6 లక్షల వరకు ఉంటుందని చెప్పారు.
ముగ్గురు పిల్లల తల్లి అయిన గోల్డర్, హజారా ముద్దా ప్రాంతంలో మైనింగ్ లీజు తీసుకుని తవ్వుతున్నప్పుడు ఈ వజ్రాలనున కనుగొన్నారు. వేలం ద్వారా వచ్చే డబ్బుతో తమ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. పన్నాలో 8 మీటర్ల మైనింగ్ ప్లాట్ను ఏటా రూ. 200 కు లీజుకు ఇస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపారులు పాల్గొనే వజ్రాల వేలం ప్రతీ 3 నెలలకు ఒకసారి జరుగుతుంంది. తుది వేలం ధర 11 శాతం రాయల్టీ, 1 శాతం టీడీఎస్తో సహా 12 శాతం ప్రభుత్వ మినహాయింపుకు లోబడి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని వజ్రాలను కనుగొన్న వ్యక్తికి ఇస్తారు.
తాజావార్తలు
-
US Airstrike on Iran: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రం.. 24 గంటల్లో రెండోసారి ఇరాన్పై అమెరికా వైమానిక దాడి
-
Astrology: సమస్యలు వచ్చినా భయపడని 4 రాశులు వీరేనా? ఎంత కష్టమైనా ధైర్యంగా ఎదుర్కొంటారట!
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!