Madhya Pradesh: మహిళను వరించిన అదృష్టం.. ఏకంగా 8 వజ్రాలు దొరికాయి..
- మహిళను వరించిన అదృష్టం..
- ఏకంగా 8 వజ్రాలు కనుగొన్న మహిళా కార్మికురాలు..
- మధ్యప్రదేశ్ పన్నాలో ఘటన..
Madhya Pradesh: మధ్యప్రదేశ్లో ఓ మహిళా కార్మికురాలిని అదృష్టం వరించింది. ఏకంగా ఆమె 8 వజ్రాలను కనుగొంది. రాష్ట్రంలోని పన్నా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. దేశంలో వజ్రాలకు పేరుగాంచింది ఈ పన్నా జిల్లా. ఈ ప్రాంతంలో వజ్రాల గనులు ఉన్నాయి. లక్షల రూపాయల విలువ కలిగిన 8 వజ్రాలను కనుగొన్నట్లు శనివారం ఒక అధికారి తెలిపారు.
Read Also: H-1B visa: ట్రంప్ H-1B వీసా చర్యతో ఎయిర్పోర్టుల్లో గందరగోళం..పెరిగిన అమెరికా విమాన ఛార్జీలు..
Also Read
- UIDAI Important Update: యూఐడీఏఐ కీలక నిర్ణయం.. ఇక వీటికి ఆధార్ చెల్లదు..
- Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
- Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
- Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
50 ఏళ్ల స్థానిక నివాసి రచనా గోల్డర్ మొత్తం 2.53 క్యారెట్ల బరువు ఉన్న 8 విలువైన రాళ్లను కనుగొన్నారని, వీటిలో 06 అధికా నాణ్యత కలిగినవని అధికారి తెలిపారు. అతిపెద్ద వజ్రం 0.79 క్యారెట్ల బరువు ఉంది. గోల్డర్ ఆ రాళ్లను జిల్లా డైమండ్ ఆఫీస్లో జమచేశారు. వీటిని వేళంలో ఉంచుతామని, వీటి విలువ లక్షల్లో ఉంటుందని వజ్రాల నిపుణుడు అనుపమ్ సింగ్ చెప్పారు. ఒక్కో దాని విలువ సుమారుగా రూ. 4-6 లక్షల వరకు ఉంటుందని చెప్పారు.
ముగ్గురు పిల్లల తల్లి అయిన గోల్డర్, హజారా ముద్దా ప్రాంతంలో మైనింగ్ లీజు తీసుకుని తవ్వుతున్నప్పుడు ఈ వజ్రాలనున కనుగొన్నారు. వేలం ద్వారా వచ్చే డబ్బుతో తమ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. పన్నాలో 8 మీటర్ల మైనింగ్ ప్లాట్ను ఏటా రూ. 200 కు లీజుకు ఇస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపారులు పాల్గొనే వజ్రాల వేలం ప్రతీ 3 నెలలకు ఒకసారి జరుగుతుంంది. తుది వేలం ధర 11 శాతం రాయల్టీ, 1 శాతం టీడీఎస్తో సహా 12 శాతం ప్రభుత్వ మినహాయింపుకు లోబడి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని వజ్రాలను కనుగొన్న వ్యక్తికి ఇస్తారు.
తాజావార్తలు
-
Shruti Haasan: ఆ దర్శనం తర్వాత నా జీవితమే మారిపోయింది..
-
AshuReddy Audio Leaks : అషు రెడ్డి ఆడియో కాల్స్ లీక్.. నా మాట వినకుంటే అంతే సంగతులని వార్నింగ్
-
China Floods: చైనాను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన కార్లు
-
Telangana SSC 10th Results: పది ఫలితాలపై బిగ్ అప్డేట్.. రిజల్ట్స్ డేట్ ఫిక్స్..
-
CM Chandrababu: ఏపీ చరిత్రలో ఇది మరిచిపోలేని రోజు.. గూగుల్ రాక గేమ్ ఛేంజర్..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!