Madhya Pradesh: మహిళను వరించిన అదృష్టం.. ఏకంగా 8 వజ్రాలు దొరికాయి..
- మహిళను వరించిన అదృష్టం..
- ఏకంగా 8 వజ్రాలు కనుగొన్న మహిళా కార్మికురాలు..
- మధ్యప్రదేశ్ పన్నాలో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhya Pradesh: మధ్యప్రదేశ్లో ఓ మహిళా కార్మికురాలిని అదృష్టం వరించింది. ఏకంగా ఆమె 8 వజ్రాలను కనుగొంది. రాష్ట్రంలోని పన్నా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. దేశంలో వజ్రాలకు పేరుగాంచింది ఈ పన్నా జిల్లా. ఈ ప్రాంతంలో వజ్రాల గనులు ఉన్నాయి. లక్షల రూపాయల విలువ కలిగిన 8 వజ్రాలను కనుగొన్నట్లు శనివారం ఒక అధికారి తెలిపారు.
Read Also: H-1B visa: ట్రంప్ H-1B వీసా చర్యతో ఎయిర్పోర్టుల్లో గందరగోళం..పెరిగిన అమెరికా విమాన ఛార్జీలు..
Also Read
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- West Bengal: అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ.. బెంగాల్లో సీఏఏ స్టార్ట్..
- Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
- Congress: డీఎంకే వల్ల కాలేదు, 59 ఏళ్ల కాంగ్రెస్ కోరిక తీర్చిన విజయ్..
50 ఏళ్ల స్థానిక నివాసి రచనా గోల్డర్ మొత్తం 2.53 క్యారెట్ల బరువు ఉన్న 8 విలువైన రాళ్లను కనుగొన్నారని, వీటిలో 06 అధికా నాణ్యత కలిగినవని అధికారి తెలిపారు. అతిపెద్ద వజ్రం 0.79 క్యారెట్ల బరువు ఉంది. గోల్డర్ ఆ రాళ్లను జిల్లా డైమండ్ ఆఫీస్లో జమచేశారు. వీటిని వేళంలో ఉంచుతామని, వీటి విలువ లక్షల్లో ఉంటుందని వజ్రాల నిపుణుడు అనుపమ్ సింగ్ చెప్పారు. ఒక్కో దాని విలువ సుమారుగా రూ. 4-6 లక్షల వరకు ఉంటుందని చెప్పారు.
ముగ్గురు పిల్లల తల్లి అయిన గోల్డర్, హజారా ముద్దా ప్రాంతంలో మైనింగ్ లీజు తీసుకుని తవ్వుతున్నప్పుడు ఈ వజ్రాలనున కనుగొన్నారు. వేలం ద్వారా వచ్చే డబ్బుతో తమ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. పన్నాలో 8 మీటర్ల మైనింగ్ ప్లాట్ను ఏటా రూ. 200 కు లీజుకు ఇస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపారులు పాల్గొనే వజ్రాల వేలం ప్రతీ 3 నెలలకు ఒకసారి జరుగుతుంంది. తుది వేలం ధర 11 శాతం రాయల్టీ, 1 శాతం టీడీఎస్తో సహా 12 శాతం ప్రభుత్వ మినహాయింపుకు లోబడి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని వజ్రాలను కనుగొన్న వ్యక్తికి ఇస్తారు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!