PM Modi Warns Pak: మన డ్రోన్లు, మిస్సైల్స్ పాకిస్తాన్ వాళ్లకు నిద్ర లేకుండా చేశాయి..
- భారత వాయుసేన ప్రతిభను చూసి ప్రపంచం ఆశ్చర్యపోయింది..
- మన డ్రోన్లు, క్షిపణులు పాకిస్తాన్ వాళ్లకు నిద్ర లేకుండా చేశాయి..
- మళ్లీ ఉగ్రదాడి జరిగితే.. భారత్ కచ్చితంగా సమాధానమిస్తుంది: ప్రధాని మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi Warns Pak: ఆదంపుర్లో భారత సైనికులను ఉద్దేశించి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా.. ఉగ్రవాదం అంతం చూస్తామంటూ భారత సైన్యం శపథం చేసింది.. మన డ్రోన్లు, క్షిపణులు పాకిస్తాన్ వాళ్లకు నిద్ర లేకుండా చేశాయని అన్నారు. భారత స్వాభిమానాన్ని కొత్త శిఖరాలకు చేర్చాం.. శత్రువుకు మన దాడి గురించి కనీసం తెలియలేదు అని పేర్కొన్నారు. కానీ, పాకిస్తాన్ మాత్రం పౌర విమానాలను అడ్డం పెట్టుకుని దాడులకు పాల్పడిందని ఆరోపించారు. మీరు (ఇండియన్ ఆర్మీ) ఎంతో నైపుణ్యంతో మీ లక్ష్యాలను ఛేదించారని కొనియాడారు ప్రధాని మంత్రి మోడీ.
Read Also: Traffic Restrictions: ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. పాతబస్తీలో ట్రాఫిక్ ఆంక్షలు
Also Read
- Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
- NEET paper leak: నీట్ పేపర్ లీక్పై కేంద్రం సీరియస్.. ఎన్టీఏలో భారీ ప్రక్షాళన..
- Kiren Rijiju: లాక్డౌన్పై కిరణ్ రిజిజు క్లారిటీ.. పొదుపు మంత్రం వేళ కీలక వ్యాఖ్యలు
- Gold Smuggling: స్మగ్లింగ్లో ‘నయా ట్రెండ్’.. ప్యాంటు విప్పి చూడగానే అధికారులు షాక్..
ఇక, భారతీయ పౌరులకు ఎలాంటి నష్టం లేకుండ శత్రువును చావుదెబ్బ కొట్టారు అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. మన దేశంలోని అనేక ఎయిర్ బేస్ లను పాకిస్తాన్ టార్గెట్ చేసింది.. కానీ, మన రక్షణ వ్యవస్థ వల్ల పాకిస్తాన్ దాడులన్నీ నిర్వీర్యమైపోయాయి అని తెలిపారు. పాక్ డ్రోన్లు, యూఏవీలు, ఎయిర్ క్రాఫ్ట్ లు.. మన రక్షణ వ్యవస్థ ముందు నిలబడలేపోయాయి అని చెప్పుకొచ్చారు. మళ్లీ ఉగ్రదాడి జరిగితే.. భారత్ కచ్చితంగా సమాధానమిస్తుంది.. సర్జికల్ స్ట్రైక్, ఎయిర్ స్ట్రైక్ సమయాల్లో నిరూపించాం.. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తోనూ స్పష్టం చేశామని ప్రధాని నరేంద్ర మోడీ తేల్చి చెప్పారు.
తాజావార్తలు
-
Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
-
Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
-
Drugs : రాపిడో, జొమాటో కొంపముంచుతున్న డెలివరీ బాయ్స్.. మెహదీపట్నంలో పట్టుబడ్డ ముఠా..!
-
NEET paper leak: నీట్ పేపర్ లీక్పై కేంద్రం సీరియస్.. ఎన్టీఏలో భారీ ప్రక్షాళన..
-
Kiren Rijiju: లాక్డౌన్పై కిరణ్ రిజిజు క్లారిటీ.. పొదుపు మంత్రం వేళ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..