PM Modi Warns Pak: మన డ్రోన్లు, మిస్సైల్స్ పాకిస్తాన్ వాళ్లకు నిద్ర లేకుండా చేశాయి..
- భారత వాయుసేన ప్రతిభను చూసి ప్రపంచం ఆశ్చర్యపోయింది..
- మన డ్రోన్లు, క్షిపణులు పాకిస్తాన్ వాళ్లకు నిద్ర లేకుండా చేశాయి..
- మళ్లీ ఉగ్రదాడి జరిగితే.. భారత్ కచ్చితంగా సమాధానమిస్తుంది: ప్రధాని మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi Warns Pak: ఆదంపుర్లో భారత సైనికులను ఉద్దేశించి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా.. ఉగ్రవాదం అంతం చూస్తామంటూ భారత సైన్యం శపథం చేసింది.. మన డ్రోన్లు, క్షిపణులు పాకిస్తాన్ వాళ్లకు నిద్ర లేకుండా చేశాయని అన్నారు. భారత స్వాభిమానాన్ని కొత్త శిఖరాలకు చేర్చాం.. శత్రువుకు మన దాడి గురించి కనీసం తెలియలేదు అని పేర్కొన్నారు. కానీ, పాకిస్తాన్ మాత్రం పౌర విమానాలను అడ్డం పెట్టుకుని దాడులకు పాల్పడిందని ఆరోపించారు. మీరు (ఇండియన్ ఆర్మీ) ఎంతో నైపుణ్యంతో మీ లక్ష్యాలను ఛేదించారని కొనియాడారు ప్రధాని మంత్రి మోడీ.
Read Also: Traffic Restrictions: ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. పాతబస్తీలో ట్రాఫిక్ ఆంక్షలు
Also Read
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
ఇక, భారతీయ పౌరులకు ఎలాంటి నష్టం లేకుండ శత్రువును చావుదెబ్బ కొట్టారు అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. మన దేశంలోని అనేక ఎయిర్ బేస్ లను పాకిస్తాన్ టార్గెట్ చేసింది.. కానీ, మన రక్షణ వ్యవస్థ వల్ల పాకిస్తాన్ దాడులన్నీ నిర్వీర్యమైపోయాయి అని తెలిపారు. పాక్ డ్రోన్లు, యూఏవీలు, ఎయిర్ క్రాఫ్ట్ లు.. మన రక్షణ వ్యవస్థ ముందు నిలబడలేపోయాయి అని చెప్పుకొచ్చారు. మళ్లీ ఉగ్రదాడి జరిగితే.. భారత్ కచ్చితంగా సమాధానమిస్తుంది.. సర్జికల్ స్ట్రైక్, ఎయిర్ స్ట్రైక్ సమయాల్లో నిరూపించాం.. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తోనూ స్పష్టం చేశామని ప్రధాని నరేంద్ర మోడీ తేల్చి చెప్పారు.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!