What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* హైదరాబాద్: 111 జీవోపై నేడు హైకోర్టులో విచారణ.. అఫిడవిట్ దాఖలు చేసిన తెలంగాణ ప్రభుత్వం.. కొత్త జీవో 69 అమలయ్యే వరకు పాత నిబంధనలు యథావిధిగా కొనసాగుతాయని ప్రభుత్వం అఫిడవిట్
* కాకినాడ: నేడు తొండంగి, రావి కంపాడు గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి దాడిశెట్టి రాజా
Also Read
- Rahul Gandhi: రక్తం ఓడుతున్న ముఖం, ఊడిపోయిన షూ.. ప్రధాని ఇంటి ముట్టడితో మారిన రాహుల్ గాంధీ పొలిటికల్ మార్క్!
- Delhi protests: హస్తినలో ఆగని ఆందోళనలు.. 16 మెట్రో స్టేషన్లు మూసివేత.. ఆంక్షలు..
- Supreme Court: సీజేపీకి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ.. ఉద్యమంపై ప్రధాన న్యాయమూర్తి సంచలన వాఖ్యలు..
- CJP Protest: ఉద్యమం ఆగదు.. 4 ప్రధాన డిమాండ్లను ప్రకటించిన సీజేపీ!
* కాకినాడ: రైల్వే ట్రాక్ మరమ్మత్తులు కారణంగా మాధవపట్నం రైల్వే గేటు మూసివేత.. కాకినాడ, సామర్లకోట వెళ్లే వాహనాలు అచ్చంపేట జంక్షన్ మీదగా మళ్లింపు
* నేడు విజయవాడకు కేంద్ర మంత్రి నారాయణస్వామి, పశ్చిమ బైపాస్ రోడ్డు, కృష్ణా నదిపై నిర్మాణంలో వున్న బ్రిడ్జి పరిశీలించనున్న కేంద్ర మంత్రి
* తూర్పుగోదావరి : నేడు హైకోర్టులో ఎమ్మెల్సీ అనంతబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై విచారణ, అనంతబాబు నేర చరిత్రపై నివేదిక కోరిన హైకోర్టు.. ఈరోజు హైకోర్టు ఆదేశాలు మేరకు నివేదిక సమర్పించనున్న పోలీసులు
* గుంటూరు: నేడు మూడవరోజు రాజధాని రైతుల మహా పాదయాత్ర… దుగ్గిరాల నుండి తెనాలి మీదుగా పెదరావూరు వరకు కొనసాగనున్న రైతుల పాదయాత్ర.
* అనంతపురం : గుంతకల్ పట్టణంలో జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా
* నెల్లూరు జిల్లా: నేటి నుంచి వెంకటగిరిలో గ్రామ శక్తి శ్రీ పోలేరమ్మ జాతర. విస్తృతంగా ఏర్పాట్లు చేసిన అధికారులు
* నెల్లూరు నగరం నేతాజీ నగర్ లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
* నెల్లూరు: బిట్రగుంటలో జగనన్న లే ఔట్ లను పరిశీలించనున్న కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి
* నెల్లూరు: కలిగిరి మండలం కొండూరు లో వైసీపీ సదస్సు.. పాల్గొననున్నఎమ్మెల్యే మేకపాటి చంద్ర శేఖర్ రెడ్డి
* నెల్లూరు: ఆత్మకూరు నియోజకవర్గ అధికారులతో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి సమీక్ష
* నంద్యాల: నేడు శ్రీశైలంలో మల్లికార్జునస్వామి ఆలయం వెలుపల ఉన్న రత్నగర్భాగణపతి స్వామికి చవితి పూజలు
* విజయనగరం: నేడు పైడితల్లి అమ్మవారి ప్రచార రథం ప్రారంభం… ప్రజాప్రతినిధులు, భక్తులు హాజరుకావాలని ఆలయ ఈవో ప్రకటన
తాజావార్తలు
-
Turmeric Stains Remove Tips: బట్టలపై పసుపు మరకలతో ఇబ్బందా? ఈ చిట్కాలతో నిమిషాల్లో శుభ్రం చేసుకోండి
-
CM Revanth: విద్యార్థులపై దాడులు అమానుషం.. నీట్ వ్యవహారంపై కేంద్రంపై సీఎం రేవంత్ ఫైర్..!
-
RRB JE Recruitment 2026: రైల్వేలో 4,098 జూనియర్ ఇంజనీర్ పోస్టులు.. ఆగస్టు 14 నుంచి దరఖాస్తులు
-
Rahul Gandhi: రక్తం ఓడుతున్న ముఖం, ఊడిపోయిన షూ.. ప్రధాని ఇంటి ముట్టడితో మారిన రాహుల్ గాంధీ పొలిటికల్ మార్క్!
-
IND vs ZIM: ముగ్గురు ఆటగాళ్లకు గాయాలు.. బరువు పెరిగిన స్టార్ ప్లేయర్.. తీవ్ర ఆందోళనలో బీసీసీఐ!
ట్రెండింగ్
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!