* హైదరాబాద్: 111 జీవోపై నేడు హైకోర్టులో విచారణ.. అఫిడవిట్ దాఖలు చేసిన తెలంగాణ ప్రభుత్వం.. కొత్త జీవో 69 అమలయ్యే వరకు పాత నిబంధనలు యథావిధిగా కొనసాగుతాయని ప్రభుత్వం అఫిడవిట్ * కాకినాడ: నేడు తొండంగి, రావి కంపాడు గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి దాడిశెట్టి రాజా * కాకినాడ: రైల్వే ట్రాక్ మరమ్మత్తులు కారణంగా మాధవపట్నం రైల్వే గేటు మూసివేత.. కాకినాడ, సామర్లకోట వెళ్లే వాహనాలు అచ్చంపేట జంక్షన్ మీదగా మళ్లింపు…