What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* అమరావతి: నేడు జనసేన పార్టీ కీలక సమావేశం.. పార్టీ చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధ్యక్షతన జనరల్ బాడీ సమావేశం..
* అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
Also Read
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
- Viral: ‘మీసాల పిల్ల’ అంటూ ఎగతాళి చేశారు.. కట్ చేస్తే ప్రశంసల హోరు..
- Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
- Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
* తూర్పుగోదావరి జిల్లా: పులి సంచరణ నేపథ్యంలో సీతానగరం, కోరుకొండ , రాజమండ్రి రూరల్ ప్రభుత్వ, ప్రవేటు పాఠశాలలకు ఒక రోజు సెలవు.. పులి సంచరించే అవకాశం ఉన్న మార్గాల పరిధిలో ఈ చర్యలు తీసుకున్న విద్యా శాఖ.. ఈ రోజు నిర్వహించనున్న ఇంటర్ ప్రాక్టికల్స్ యథావిధిగా జరుగుతాయి-ప్రాంతీయ ఇంటర్మీడియట్ అధికారి ఐ. శారద
* అల్లూరి సీతారామరాజు, బాపట్ల, ఏలూరు, కృష్ణా, నెల్లూరు, పల్నాడు జిల్లాల్లో దట్టమైన పొగ మంచు.. ప్రయాణాల్లో ఫాగ్ లైట్స్ వేసుకుని జాగ్రత్తగా వెళ్లాలని వాతావరణ శాఖ హెచ్చరిక. ఈ జిల్లాలో ఉదయం 9.20 గంటల వరకు మంచు ప్రభావం ఉంటుంది- వాతావరణ శాఖ
* అనంతపురం జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు.. జిల్లా వ్యాప్తంగా ఒక నెల రోజుల పాటు 30 యాక్ట్ అమలు.. ఈనెల ఒకటి నుంచి 28-02-2026 వరకు 30 యాక్ట్ అమలు. శాంతి భద్రతల పరిరక్షణ లో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ జగదీష్ నిర్ణయం. వివిధ రాజకీయ పార్టీలు, సంఘాలు, సంస్థలు ఒకే సమయంలో లేదా ఒకే ప్రదేశంలో ర్యాలీలు, ఊరేగింపులు చేయరాదు.
* అమరావతి: నేడు జనసేన పార్టీ కీలక సమావేశం.. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హల్లో మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటలకు వరకు పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధ్యక్షతన జనరల్ బాడీ సమావేశం..
* రేపు WPLలో ఎలిమినేటర్ మ్యాచ్లో తలపడనున్న గుజరాత్-ఢిల్లీ.. వడోదర వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్
* కాకినాడ: నేడు విధుల్లో చేరనున్న కలెక్టర్ షాన్ మోహన్.. ట్రైనింగ్ నిమిత్తం 25 రోజులపాటు ముస్సోరి వెళ్ళిన కలెక్టర్
* విజయవాడ: నేటి నుంచి సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు.. ఉదయం 11 గంటలకు ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ప్రారంభంకానున్న సమావేశాలు.. హాజరుకానున్న సీపీఎం పొలిట్బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, వాసుకి, రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, రాష్ట్ర జిల్లా కమిటీ సభ్యులు.. బడ్జెట్, తాజా రాజకీయ పరిణామాలు తదితర అంశాల పై చర్చ
* కొమరంభీం జిల్లా : కాగజ్నగర్ పట్టణానికి నేడు మెదక్ ఎంపీ రఘనందన్ రావు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న ఎంపీ.
* ఆదిలాబాద్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రజావాణి రద్దు.. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ల లో ప్రతీ సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ సెల్ లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ల ప్రకటన.
* నిజమాబాద్ : పోలీస్ ప్రజా వాణి రద్దు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రతి సోమవారం నిర్వహించే పోలీస్ ప్రజా వాణి తాత్కాలికంగా రద్దు.
తాజావార్తలు
-
Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
-
Sorakaya Garelu Recipe: కరకరలాడే కమ్మని సొరకాయ గారెలు.. 10 నిమిషాల్లో ఇలా రెడీ చేసేయండి.!
-
Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
-
Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
-
వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!