What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* అమరావతి: ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ.. సచివాలయంలో ఉదయం 11 గంటలకు సమావేశం.. మూడు కొత్త జిల్లాల ఏర్పాటు, పలు రెవిన్యూ డివిజన్లు కు ఆమోదం తెలపనున్న కేబినెట్.. పలు సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం..
* తిరుమల: ఇవాళ అర్దరాత్రి 12:01 గంటలకు శ్రీవారి ఆలయంలో తెరుచుకోనున్న వైకుంఠ ద్వారాలు.. వేకువజామున 1 గంట నుంచి ప్రారంభం కానున్న వీవీఐపీల దర్శనాలు.. ఆ తర్వాత టోకేన్ కలిగిన భక్తులను దర్శనానికి అనుమతించనున్న టీటీడీ.. ఇవాళ నుంచి జనవరి 8వ తేది వరకు సిఫార్సు లేఖలు పై జారి చేసే వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసిన టీటీడీ.. పది రోజులు పాటు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు
Also Read
- New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
* హైదరాబాద్: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ఉదయం 10.30 గంటలకు ప్రారంభంకానున్న అసెంబ్లీ సమావేశాలు
* తిరుమల: 13 కంపార్ట్మెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం .. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 85,823 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 23,660 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.8 కోట్లు
* తూర్పుగోదావరి జిల్లా: నేటి నుంచి కలెక్టరేట్లో రెవెన్యూ క్లినిక్ ప్రారంభం.. ‘మీకోసం’ PGRS వేదికతో పాటు భూమి సమస్యలకు ప్రత్యేక పరిష్కారం.. యధాతధంగా పిజిఆర్ఎస్.. వాట్సప్ గవర్నెన్స్ – ‘మన మిత్రా’ యాప్ ద్వారా పౌర సేవలు..
* నంద్యాల: మహానంది క్షేత్రంలో సోమవారం సందర్భంగా స్వామివారికి మహా రుద్రాభిషేకం, సాయంత్రం పల్లకి సేవ
* నంద్యాల: నేడు శ్రీశైలం ఆలయంలో వెండి రధోత్సవం, సహస్రదీపాలంకరణ సేవ
* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: నేడు భద్రాచలం వద్ద గోదావరిలో తెప్పోత్సవం.. హంస వాహనం పై సీత రామ చంద్రుల గోదావరిలో విహారం.. రేపు ముక్కోటి ద్వార దర్శనం
* ఆదిలాబాద్: నేడు నాగోబాకు చేరుకోనున్న ప్రచార రథం. ఏడు రోజుల పాటు నాగోబా జాతర కోసం ప్రచారం నిమిత్తం వెళ్లిన చెక్ డా (ఎడ్ల బండి). రేపటి నుంచి కేస్లాపూర్ నుంచి పవిత్ర గంగాజల సేకరణ పాదయాత్ర.
* భద్రాద్రి: నేటి నుంచి కొత్తగూడెంలోని సింగరేణి మహిళా డిగ్రీ కళాశాల గోల్డెన్ జూబ్లీ వేడుకలు.. హాజరుకానున్న సీఎండీ కృష్ణ భాస్కర్
* నిజమాబాద్ : నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా యూరియా పంపిణీ.. యూరియా బుకింగ్ యాప్ లో బుకింగ్ చేసుకున్న రైతులకు యూరియా అమ్మకం. ప్రతి రైతుకు యూరియా అందిస్తాం.. వ్యవసాయ శాఖ
* నిజామాబాద్ జిల్లా: వేల్పూర్ మండలం లక్కోరలో నేడు నియోజకవర్గస్థాయి క్రిస్మస్ సంబరాలు
* నేడు ఢిల్లీకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు.. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నబిన్ తో పాటు బీజేపీ ఢిలీల్లీ నేతలను కలవనున్న రామ చందర్ రావు
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!