What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* అమరావతి: ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ.. సచివాలయంలో ఉదయం 11 గంటలకు సమావేశం.. మూడు కొత్త జిల్లాల ఏర్పాటు, పలు రెవిన్యూ డివిజన్లు కు ఆమోదం తెలపనున్న కేబినెట్.. పలు సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం..
* తిరుమల: ఇవాళ అర్దరాత్రి 12:01 గంటలకు శ్రీవారి ఆలయంలో తెరుచుకోనున్న వైకుంఠ ద్వారాలు.. వేకువజామున 1 గంట నుంచి ప్రారంభం కానున్న వీవీఐపీల దర్శనాలు.. ఆ తర్వాత టోకేన్ కలిగిన భక్తులను దర్శనానికి అనుమతించనున్న టీటీడీ.. ఇవాళ నుంచి జనవరి 8వ తేది వరకు సిఫార్సు లేఖలు పై జారి చేసే వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసిన టీటీడీ.. పది రోజులు పాటు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు
Also Read
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- West Bengal: అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ.. బెంగాల్లో సీఏఏ స్టార్ట్..
- Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
- Congress: డీఎంకే వల్ల కాలేదు, 59 ఏళ్ల కాంగ్రెస్ కోరిక తీర్చిన విజయ్..
* హైదరాబాద్: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ఉదయం 10.30 గంటలకు ప్రారంభంకానున్న అసెంబ్లీ సమావేశాలు
* తిరుమల: 13 కంపార్ట్మెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం .. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 85,823 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 23,660 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.8 కోట్లు
* తూర్పుగోదావరి జిల్లా: నేటి నుంచి కలెక్టరేట్లో రెవెన్యూ క్లినిక్ ప్రారంభం.. ‘మీకోసం’ PGRS వేదికతో పాటు భూమి సమస్యలకు ప్రత్యేక పరిష్కారం.. యధాతధంగా పిజిఆర్ఎస్.. వాట్సప్ గవర్నెన్స్ – ‘మన మిత్రా’ యాప్ ద్వారా పౌర సేవలు..
* నంద్యాల: మహానంది క్షేత్రంలో సోమవారం సందర్భంగా స్వామివారికి మహా రుద్రాభిషేకం, సాయంత్రం పల్లకి సేవ
* నంద్యాల: నేడు శ్రీశైలం ఆలయంలో వెండి రధోత్సవం, సహస్రదీపాలంకరణ సేవ
* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: నేడు భద్రాచలం వద్ద గోదావరిలో తెప్పోత్సవం.. హంస వాహనం పై సీత రామ చంద్రుల గోదావరిలో విహారం.. రేపు ముక్కోటి ద్వార దర్శనం
* ఆదిలాబాద్: నేడు నాగోబాకు చేరుకోనున్న ప్రచార రథం. ఏడు రోజుల పాటు నాగోబా జాతర కోసం ప్రచారం నిమిత్తం వెళ్లిన చెక్ డా (ఎడ్ల బండి). రేపటి నుంచి కేస్లాపూర్ నుంచి పవిత్ర గంగాజల సేకరణ పాదయాత్ర.
* భద్రాద్రి: నేటి నుంచి కొత్తగూడెంలోని సింగరేణి మహిళా డిగ్రీ కళాశాల గోల్డెన్ జూబ్లీ వేడుకలు.. హాజరుకానున్న సీఎండీ కృష్ణ భాస్కర్
* నిజమాబాద్ : నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా యూరియా పంపిణీ.. యూరియా బుకింగ్ యాప్ లో బుకింగ్ చేసుకున్న రైతులకు యూరియా అమ్మకం. ప్రతి రైతుకు యూరియా అందిస్తాం.. వ్యవసాయ శాఖ
* నిజామాబాద్ జిల్లా: వేల్పూర్ మండలం లక్కోరలో నేడు నియోజకవర్గస్థాయి క్రిస్మస్ సంబరాలు
* నేడు ఢిల్లీకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు.. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నబిన్ తో పాటు బీజేపీ ఢిలీల్లీ నేతలను కలవనున్న రామ చందర్ రావు
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!