Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Whats Today On 13th February 2025

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Published Date :February 13, 2025 , 7:40 am
By Sudhakar Ravula
Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
  • Follow Us :
  • google news
  • dailyhunt

* అమెరికా చేరుకున్న ప్రధాని మోడీ.. ఉపాధ్యక్షుడు జేడీవాన్స్‌ కొడుకు పుట్టినరోజు వేడుకలకు హాజరు.. నేడు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తో భేటీకానున్న ప్రధాని నరేంద్ర మోడీ

* ఢిల్లీ: నేడు పార్లమెంట్‌ ముందుకు కొత్త ఇన్ కం ట్యాక్స్ బిల్లు

* ఢిల్లీ: వక్ఫ్‌ బిల్లుపై నేడు లోక్‌సభకు పార్లమెంటరీ కమిటీ నివేదిక..

* సీఎం రేవంత్‌రెడ్డి నేటి షెడ్యూల్‌.. ఉదయం 11.15కి గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్‌ ప్రారంభోత్సవం.. 12.30కి T-Hubలో Googleతో అవగాహన ఒప్పందం.. మధ్యాహ్నం 1కి నానక్ రామ్‌గూడ HGCLలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ పై సమీక్ష సమావేశం.. సాయంత్రం 5 గంటలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డులపై అధికారులతో సమీక్ష

* అమరావతి : ఇవాళ వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత వైఎస్ జగన్.. అందుబాటులో ఉన్న ముఖ్య నేతలతో సమావేశాలు..

* మంత్రులు డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్ లు అమరావతిలో పలు కార్యక్రమాలకు హాజరవుతారు..

* తిరుమల: రేపు టీటీడీపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం..

* ప్రకాశం : ఒంగోలులోని పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఎఆర్ దామోదర్ ఆధ్వర్యంలో జిల్లా నేర సమీక్షా సమావేశం, హాజరుకానున్న జిల్లా లోని ఎస్సై, సీఐ, డీఎస్పీలతో పాటు ఆర్మ్డ్ రిజర్వ్ అధికారులు.. పెండింగ్ కేసులు, శాంతిభద్రతల పరిక్షణపై పోలీస్ అధికారులతో సమీక్షించనున్న ఎస్పీ దామోదర్..

* రాష్ట్ర మంత్రులు నారాయణ.. ఆనం రామనారాయణరెడ్డి లు విజయవాడలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు

* గుంటూరు: నేటి తో ముగియనున్న ఎమ్మెల్సీ నామినేషన్ల ఉపసంహరణ గడువు… కృష్ణ ,గుంటూరు పట్టభద్రుల శాసనమండలి నామినేషన్ ఉపసంహరణకు , మధ్యాహ్నం మూడు గంటల వరకు గడువు.. నామినేషన్లు ఉప సంహరించుకునేందుకు ,తెర వెనుక జరుగుతున్న రాజకీయం..

* తూర్పు గోదావరి జిల్లా: నేడు జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు సందర్భంగా కార్లు, ఆటోలు, మోటార్ సైకిళ్ళు తో కూడిన కంబైన్డ్ వాహనాలతో ర్యాలీ

* ఎన్టీఆర్ జిల్లా: జగ్గయ్యపేట మండలం చిల్లకళ్లులో నేడు కృష్ణ – గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ టీడీపి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ఎన్నికల సమావేశం.

* అమరావతి: మాజీ మంత్రి విడదల రజనీ క్వాష్ పిటిషన్ పై నేడు ఏపీ హైకోర్టు విచారణ.. చిలకలూరిపేట పోలీసులు తనపై నమోదు చేసిన కేసు క్వాష్ చేయాలని పిటిషన్

* విజయవాడ పర్యటనలో మంత్రులు పయ్యావుల కేశవ్

* శ్రీ సత్యసాయి : ధర్మవరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్న మంత్రి సత్యకుమార్

* నంద్యాల: జంబులాపరమేశ్వరి తిరుణాల సందర్భంగా నేడు గాడిదల పోటీలు..

* నేడు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేయనున్న మంత్రి ఫరూక్

* అనంతపురం : గుత్తి మండలం తొండపాడు బొల్లికొండ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా తొండపాడు గ్రామంలో పారు వేట, అశ్వ వాహనం స్వామి వారికి ఊరేగింపు.

* నంద్యాల: నేడు శ్రీశైలంలో గురువారం సందర్భంగా త్రిఫల వృక్షం వద్ద కొలువుదిర్చిన శ్రీ దత్తాత్రేయస్వామికి ప్రత్యేక అభిషేకం, పూజలు

* తిరుమల: 23 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్‌లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 70,270 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 22,175 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.37 కోట్లు

* పల్నాడు: ధరణికోటలో నేడు రెండవ రోజు కొనసాగనున్న, అగ్రిగోల్డ్ బాధితుల రాష్ట్రస్థాయి సమావేశం… భవిష్యత్తు కార్యాచరణ పై నేడు నిర్ణయం తీసుకోనున్న బాధితులు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • international news
  • latest news
  • national news
  • sports news

తాజావార్తలు

  • Off The Record : ఆత్మకూరులో మంత్రి అనుచరుల అడ్డగోలు దోపిడీ..?

  • Lifetime Achievement Award: ‘ది వాల్’ రాహుల్ ద్రావిడ్ కు అరుదైన గౌరవం..

  • Monalisa- Farman Khan: మోనాలిసాను పెళ్లి చేసుకున్న ఫర్మాన్ ఖాన్ బ్యాక్‌ గ్రౌండ్ ఇదే..

  • CM Revanth Reddy: అల్లు అర్జున్ హాలీవుడ్‌లో కూడా రాణించాలి.. సీఎం రేవంత్ రెడ్డి..

  • Off The Record : బుగ్గన అనుచరులు భూ కబ్జా చేశారా..?

ట్రెండింగ్‌

  • Nethi Bobbatlu Recipe: పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్స్టంట్ ‘నేతి బొబ్బట్లు’.. ఇలా చేస్తే దూదిలా మెత్తగా ఉంటాయంతే.!

  • Subramaniya Bharathi: రోజూ కూలీ కుమారుడు.. తొలి ప్రయత్నంలోనే UPSC క్లియర్.. ఇన్‌స్పైర్ స్టోరీ..!

  • ప్రైవసీ కోసం కొత్త సేవ.. మహిళలకు BSNL ‘Kavach Number’ ప్రారంభం..!

  • టీ20 ప్రపంచకప్ విజయం ప్రేరణగా ‘Ola Champions Edition’ కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు.. ఫీచర్స్ ఇలా.!

  • LIC New Children Money Back Plan: రోజుకు రూ.150 పెట్టుబడి అంతే.. రూ.19 లక్షలు మీసొంతం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions