Mumbai: సావర్కర్ సేతుగా వెర్సోవా-బాంద్రా వంతెన .. పేరు మార్చిన మహారాష్ట్ర సర్కార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mumbai:|మహారాష్ట్రలోని వివిధ పట్టణాలు, నగరాల పేర్లను మార్పు చేస్తున్న సంగతి తెలిసిందే. మహారాష్ట్రతోపాటు ఉత్తర్ప్రదేశ్లో కూడా కొన్ని పట్టణాలను ఇప్పటి వరకు ఉన్న పేర్లతో కాకుండా ఆయా పట్టణాలకు పేర్లను మార్చుతూ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటున్నాయి. ఇప్పుడు సీ లింక్ పేరును మారుస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతోపాటు మరో హార్బర్ లింక్ పేరును సైతం మార్చుతూ ఏక్నాథ్ షిండే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Read also: Gaandeevadhari Arjuna: ‘గాంఢీవధారి అర్జున’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
Also Read
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
- Supreme Court: తల్లిదండ్రులు ఐఏఎస్లు అయితే మళ్లీ పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? సుప్రీంకోర్టు సూటి ప్రశ్నలు
- RBI Dividend: ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డు స్థాయి నిధుల బదిలీ.. దాదాపు రూ.2.87 లక్షల కోట్ల వరకు..
వెర్సోవా-బాంద్రా సీ లింక్ను వీర్ సావర్కర్ సేతుగా మార్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ను సైతం అటల్ బిహారీ వాజ్పేయి స్మృతి న్హవా శేవ అటల్ సేతుగా పేరు మార్చాలని మహారాష్ట్ర క్యాబినెట్ బుధవారం నిర్ణయించింది. వంతెనకు సావర్కర్ పేరు పెడతామని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ప్రకటించిన దాదాపు నెల రోజుల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని ప్రకటించిన బీజేపీ సీనియర్ నేత, కేబినెట్ మంత్రి సుధీర్ ముంగంటివార్ మాట్లాడుతూ, దేశంలోని ఇద్దరు గొప్ప వ్యక్తుల పేర్ల మీద మార్చడం జరిగిందని పేరుపై గొడవలు ఉండవని అన్నారు. వినాయక్ దామోదర్ సావర్కర్, లేదా వీర్ సావర్కర్, హిందూ జాతీయవాద నాయకుడు మరియు ఫైర్బ్రాండ్ విప్లవకారుడు, అటల్ బీహార్ వాజ్పేయి మాజీ ప్రధాని అని గుర్తు చేశారు.
Read also: Honour Killing: మరో పరువు హత్య.. కన్నకూతురిని కడతేర్చిన తండ్రి.. మనస్తాపంతో ప్రేమికుడు సూసైడ్
1910లో సావర్కర్ను అరెస్టు చేసి.. జైలు శిక్ష విధించారని తెలిపారు. అతను 13 సంవత్సరాల పాటు అండమాన్, నికోబార్ దీవుల సెల్యులార్ జైల్లో (కాలా పానీలో) మగ్గిపోయాడని తెలిపారు. 1921 లో ఎస్సెన్షియల్స్ ఆఫ్ హిందుత్వ అనే పుస్తకాన్ని రాశారు గుర్తు చేశారు. అటల్ బిహారీ వాజ్పేయి ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు భారత ప్రధాని అయ్యారని తెలిపారు. అటల్ బిహారీ వాజ్పేయి 1996 మరియు 2004 మధ్య మూడు పర్యాయాలు భారత ప్రధానిగా పనిచేసిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
SRH vs RCB: 300+ లోడింగ్.. మొదట బ్యాటింగ్ చేయనున్న కాటేరమ్మ కొడుకులు.!
-
CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
-
KTR : అసెంబ్లీ రద్దు చెయ్.. ప్రజల తీర్పు ఏంటో చూద్దాం
-
Machilipatnam: కామర్స్ లెక్చరర్ ‘కామ లీలలు’.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
-
Education Commission Chairman: విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా.. సీఎస్కు లేఖ..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!