Uddhav Thackeray: బిల్కిస్ బానో, రెజ్లర్లకు బీజేపీ రాఖీ కట్టాలి.
Uddhav Thackeray: 2024 లోక్సభ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ప్రధాని నరేంద్రమోడీని, బీజేపీ అడ్డుకోవడానికి కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆప్, డీఎంకే, ఆర్జేడీ, జేడీయూ, శివసేన(యూబీటీ) వంటి 26 పార్టీలు ఇండియా పేరుతో కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. ప్రతిపక్ష కూటమి మొదటి సమావేశం పాట్నాలో, రెండోది బెంగళూర్ లో జరిగాయి. మూడో సమావేశం రేపు, ఎల్లుండి ముంబై వేదికగా జరగబోతున్నాయి.
Read Also: G20 Summit: లగ్జరీ కార్కి ఒక్క రోజు రెంట్ రూ. 1 లక్ష.. అంతా జీ20 మహిమ
Also Read
ఇదిలా ఉంటే ప్రతిపక్ష కూటమి బీజేపీ పార్టీపై విమర్శలు ఎక్కుపెడుతోంది. శివసేన(యూబీటీ) నేత ఉద్దవ్ ఠాక్రే బీజేపీ ఎద్దేవా చేస్తూ.. బిల్కిస్ బానో, రెజ్లర్లకు బీజేపీ రాఖీ కట్టాలని అన్నారు. వారు దేశంలో సురక్షితంగా ఉండాలనే మేం అంతా కలిసి వచ్చామని ఠాక్రే అన్నారు. ఈ సమావేశంలో కూటమి ఉమ్మడి కార్యచరణపై చర్చిస్తామని ఎన్సీపీ నేత శరద్ పవార్ అన్నారు.
సీట్ల పంపకాలకు సంబంధించిన చర్చలు ప్రారంభించాల్సి ఉందని, ఈ సమావేశంలో సీట్ల పంపకాల గురించి రాష్ట్ర నాయకులతో మాట్లాడి బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉందని శరద్ పవార్ అన్నారు. ఈ సమావేశంలో కూటమి జెండా, ఎజెండా ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ సమావేశాన్ని ఉద్ధవ్ వర్గం శివసేన నిర్వహిస్తోంది.
తాజావార్తలు
-
E85 Petrol: పెట్రోల్లో 85% ఇథనాల్.. ఇంధన పరివర్తన దిశగా భారత్..
-
Supplementary exams: పది ఫెయిల్ అయిన విద్యార్థులకు అలర్ట్.. జూన్ 5 నుంచి పరీక్షలు..
-
Pan Masala: గుట్కా ప్రియులకు షాక్.. పాన్ మసాలా ప్యాకెట్లపై కేంద్రం సంచలన నిర్ణయం!
-
UAE OPEC Exit: యూఏఈ ఒపెక్ ఎగ్జిట్.. భారత్కు లాభం, పాకిస్తాన్కు నష్టం..
-
Gayapadda Simham: స్టార్ హీరోల ఫాన్స్ గెట్ రెడీ ఫర్ బ్లాస్టింగ్ స్పూఫ్స్!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో