Bangladesh: భారతదేశ బస్సుపై దాడి.. బకాయిలు కట్టాలని బంగ్లాదేశ్కి త్రిపుర ఆదేశం..
- బంగ్లాదేశ్కి త్రిపుర షాక్..
- విద్యుత్ బకాయిలు చెల్లించాలని ఆదేశం..
- భారతదేశ బస్సుపై దాడి తర్వాత చర్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత బంగ్లాదేశ్ వ్యాప్తంగా హిందువులపై అఘాయిత్యాలు పెరిగాయి. హిందూ నేతల అరెస్టులు, హిందువుల ఆలయాలు, ఆస్తులు, వ్యాపారాలు, ఇళ్లపై మతోన్మాద మూక దాడులకు తెగబడుతోంది. తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ఉన్న మహ్మద్ యూనస్ అక్కడి అరాచకాలను కంట్రోల్ చేయలేకపోతున్నాడు. మతోన్మాద సంస్థలైన జమాతే ఇస్లామీ, అన్సరుల్లా బంగ్లా వంటి సంస్థలు మైనారిటీలు ముఖ్యంగా హిందువుల్ని టార్గెట్ చేస్తున్నాయి.
Read Also: IPL 2025: లక్నో కెప్టెన్ పంత్, పూరనా..? సంజీవ్ గోయెంకా ఆన్సర్ ఇదే
Also Read
- 2026 Half Year: అర్థ సంవత్సరంలో జాతీయంగా జరిగిన విశేషాలు ఇవే!
- UP: రాయ్బరేలీ ఆస్పత్రిలో అమానుషం.. రోగిని కాలుతో తన్నిన సిబ్బంది.. ప్రజలు ఆగ్రహం
- Tamil Nadu: సీఎం విజయ్ కీలక నిర్ణయం.. ఇకపై ఏసీ ప్రభుత్వ బస్సులే ఉంటాయని ప్రకటన
- Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
ఆ ఆందోళనల నేపథ్యంలో బంగ్లాదేశ్కి భారత్ షాక్ ఇచ్చింది. త్రిపుర రాష్ట్రానికి ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిలను వెంటనే క్లియర్ చేయాలని బంగ్లాదేశ్ని కోరింది. రూ. 135 కోట్ల విద్యుత్ బకాయిలను క్లియర్ చేయాలని కోరింది. బంగ్లాదేశ్లోని బ్రహ్మణబారియా జిల్లాలో శనివారం ఢాకా మీదుకు ప్రయాణిస్తున్న అగర్తలా-కలకత్తా బస్సుపై దాడి జరిగిన తర్వాత ఈ చర్య వచ్చింది. బస్సుపై దాడి చేసి భారత వ్యతిరేక నినాదలు చేశారు.
త్రిపుర విద్యుత్ శాఖ మంత్రి రతన్ లాల్ నాథ్ మాట్లాడుతూ.. 35 కోట్లు బకాయి ఉన్నప్పటికీ, బంగ్లాదేశ్ క్రమం తప్పకుండా చెల్లింపులు చేస్తోంది. ప్రతి యూనిట్ విద్యుత్కు, మేము రూ. 6.65 వసూలు చేస్తున్నాము, ఇది మనకు లభించే దానితో పోలిస్తే మంచి రేటiని ఆయన అన్నారు. ఇలాంటి సమస్య రావడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది మేలో త్రిపుర స్టేట్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ లిమిటెడ్, బంగ్లాదేశ్ రూ. 100 కోట్ల కంటే ఎక్కువ బకాయిలు ఉండటంతో విద్యుత్ సరఫరాని పరిమితం చేసింది. ఒక ఏడాదిగా బంగ్లాదేశ్ చెల్లింపులు చేయకపోవడంతో బకాయిలు పెరిగిపోయాయి. ఒప్పందం ప్రకారం.. బంగ్లాదేశ్ త్రిపుర నుంచి 160 మెగావాట్ల కరెంట్ని పొందే అర్హత ఉంది. ఈ ట్రేడింగ్ని ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార నిగమ్(ఎన్వీవీసీ) పర్యవేక్షిస్తోంది.
తాజావార్తలు
-
Vishal: ‘శివ’ చూసి డైరెక్టర్ అవ్వాలనుకున్నా..మకుటం సాంగ్ లాంచ్లో బయటపెట్టిన విశాల్
-
OTR: తెలంగాణ CMOలో భారీ మార్పులు.. సీఎం రేవంత్ అసలు వ్యూహమేంటి?
-
OTR: తెలంగాణలో అప్పుడే ఎన్నికల తరహా వాతావరణం.. సీఎం గేర్ మార్చబోతున్నారా..?
-
Vijay Deverakonda: మొన్న క్రికెట్ ఇప్పుడు వాలీ బాల్
-
OTR: డ్యామేజ్ కంట్రోల్ కోసం ఎమ్మెల్యే పార్ధసారధి ప్రయత్నాలు.. ఎందుకు రివర్స్ అవుతున్నాయి?
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!