Bomb Threat: వేలాది కసబ్లు పుట్టుకొస్తారు.. కర్ణాటక సీఎం, పాస్పోర్ట్ ఆఫీస్కి బాంబు బెదిరింపు..
- బెంగళూరులోని పాస్పోర్ట్ కార్యాలయానికి బాంబు బెదిరింపు..
- సవుక్కు శంకర్, కసబ్ లను అక్రమంగా అరెస్టు చేశారని వెల్లడి..
- పాస్పోర్ట్ కార్యాలయంలో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్న పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bomb Threat: బెంగళూరులోని కోరమంగళలోని ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయానికి ఈరోజు (జూన్ 6న) బాంబు బెదిరింపు వచ్చింది. ఉదయం 11 గంటల ప్రాంతంలో వచ్చిన ఒక ఇ-మెయిల్, పాస్పోర్ట్ ఆఫీసుతో పాటు ముఖ్యమంత్రి నివాసం రెండింటినీ లక్ష్యంగా చేసుకుని IEDలు కలిగిన ఆత్మాహుతి బాంబర్ల గురించి అందులో పేర్కొనింది. ఈ సందేశంలో ఈ దాడి ఈరోజు మధ్యాహ్నం 3:15 గంటలకు జరగనుందని హెచ్చరించింది. పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ పోలీసులకు కూడా పంపబడిన ఈ ఇ-మెయిల్, “విదుతలై పులి” అని పిలుచుకునే ఒక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు పేర్కొంది. అందులో, మతపరమైన అంశాలను ప్రస్తావించడంతో పాటు సవుక్కు శంకర్, కసబ్ లాంటి వ్యక్తులను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు.
Also Read
- Neha Pachisia: నేహా పచిసియా ఎవరు? ఎయిర్ హోస్టెస్ నుంచి పోలీస్ అధికారిణిగా.. ఇప్పుడు సస్పెన్షన్ ఎందుకు?
- Suitcase Torso Case: సూట్కేసులో మొండెం కేసులో కొత్త ట్విస్ట్.. శరీర భాగాలతో బిర్యానీ వండి..!
- Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ..
- Cargo Ship Sinks in Bay of Bengal: బంగాళాఖాతంలో ఘోర ప్రమాదం.. 24 మంది సిబ్బందితో సరుకు నౌక మునక
అయితే, ఆ ఇ-మెయిల్ లో “మా సోదరుడి (కసబ్)ని మైనర్గా భావించి కేవలం విచారణ చేసి వదిలి పెట్టాలి.. కానీ, ప్రపంచ మానవ హక్కుల సంఘాల సానుభూతి పొందాలని భారత వ్యవస్థ కోరుకుంది.. అతన్ని జన్నాకు చేరేలా చేసింది” అని రాసుకొచ్చారు. భారత్ చేసిన ఈ తప్పులతో ఇప్పుడు, 1000 మంది కసబ్లు, సవుక్కు శంకర్లు వెలుగులోకి వస్తారని పేర్కొన్నారు. అలాగే, తమిళనాడు మెత్ ఆపరేషన్తో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కిరుతిగ ఉదయనిధితో సహా ఇతర వ్యక్తులపై ఉన్న కేసులను ఎత్తివేయాలని ఇ-మెయిల్లో డిమాండ్ చేశారు.
Read Also: Indiramma Indlu : ఇక పట్టణాల్లోనూ ఇందిరమ్మ ఇండ్లు
ఇక, ఆ ఇ-మెయిల్లో RFID ఆధారిత పేలుడు పదార్థాలు, మానవ ఆత్మాహుతి బాంబర్లను ఉపయోగిస్తామని వారు పేర్కొన్నారు. బాంబు బెదిరింపు సమాచారం అందిన వెంటనే కోరమంగళ పోలీసులు పాస్పోర్ట్ కార్యాలయానికి చేరుకుని.. ప్రస్తుతం అక్కడ ముమ్మరంగా తనిఖీలు కొనసాగిస్తున్నారు. పాస్ పోర్టు ఆఫీసులో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో సైతం భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు.
తాజావార్తలు
-
Telangana Auto, Cab Strike: అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్స్ బంద్..
-
IND vs SL 2nd Test: 33 ఏళ్ల సారాంశ్ జైన్ అరంగేట్రం.. కుల్దీప్ యాదవ్ ఆడకపోవడానికి కారణం ఫామ్ కాదు!
-
David Reddy: మంచు మనోజ్ సినిమాలో శింబు.. అన్నయ్యగా స్పెషల్ రోల్?
-
Neha Pachisia: నేహా పచిసియా ఎవరు? ఎయిర్ హోస్టెస్ నుంచి పోలీస్ అధికారిణిగా.. ఇప్పుడు సస్పెన్షన్ ఎందుకు?
-
Anil RaviPudi : ‘జనవరి 12 విడుదల’లో స్పెషల్ సాంగ్.. మాస్ ఫ్యాన్స్కు పూనకాలే
ట్రెండింగ్
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!