Puja Khedkar: కనుమ రోజున పూజా ఖేద్కర్కు గుడ్న్యూస్.. అరెస్ట్పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
- కనుమ రోజున పూజా ఖేద్కర్కు గుడ్న్యూస్
- అరెస్ట్పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కనుమ పండుగ రోజున మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్కు సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట లభించింది. ఫిబ్రవరి 14 వరకు పూజా ఖేద్కర్ను అరెస్ట్ చేయొద్దంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. జస్టిస్లు బీవీ నాగరత్న, సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఢిల్లీ ప్రభుత్వానికి, యూపీఎస్సీకి నోటీసులు జారీ చేసింది.
ఇది కూడా చదవండి: Gautam Gambhir: టీమిండియా బౌలింగ్ కోచ్తో గౌతమ్ గంభీర్కు విభేదాలు?
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Congress: బంగ్లాదేశ్ ఉదాహరణతో కాంగ్రెస్కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రధాని నివాసం ముందు నిరసనపై ఫైర్
- Rahul Gandhi: రాహుల్గాంధీని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ముక్కుకు గాయం?
- Arijit Singh: గూండాల్లా విద్యార్థులపై దాడి చేస్తారా? ఢిల్లీ ఘటనపై ప్రముఖ సింగర్ ధ్వజం
గతేడాది పూజా ఖేద్కర్ ఉద్యోగం పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొ్న్నారు. పూణెలో ట్రైనీ ఐఏఎస్గా పని చేస్తున్నారు. ట్రైనీగా ఉన్నప్పుడు సౌకర్యాలు ఏమీ ఉండవు. కానీ ఆమె మాత్రం తన తండ్రితో కలిసి అధికారుల్ని బెదిరించి.. గొంతెమ్మ కోర్కెలు కోరింది. సకల మర్యాదలు, సౌకర్యాలు కల్పించాలంటూ సిబ్బందికి హుకుం జారీ చేసింది. ఈ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. అనంతరం పూణె నుంచి ట్రాన్స్పర్ అయింది. అప్పుడే ఆమె బండారం బయటపడింది. తప్పుడు పత్రాలు సృష్టించి ఉద్యోగాన్ని సంపాదించినట్లుగా విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో యూపీఎస్సీ విచారణ చేపట్టగా నిజమని తేలింది. దీంతో ఆమెపై ఢిల్లీ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.
ఇది కూడా చదవండి: Daaku Maharaaj : డాకు నిలువు దోపిడీ.. 3 రోజుల్లో ఎన్ని కోట్లు అంటే?
రిజర్వేషన్ ప్రయోజనాలు పొందడానికి 2022 యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ దరఖాస్తులో తప్పుడు సమాచారాన్ని నమోదు చేసినట్లుగా తేలింది. ఓబీసీ, దివ్యాంగుల కోటాను దుర్వినియోగం చేసినట్లుగా బయటపడింది. తప్పుడు పత్రాలతో ఉద్యోగం సంపాదించడంతో ఆమె సర్వీసును యూపీఎస్సీ రద్దు చేసింది. భవిష్యత్లో ఎలాంటి పరీక్షల్లో పాల్గొనకుండా వేటు వేసింది. ఇక ఢిల్లీ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేయడంతో.. అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టును పూజా ఖేద్కర్ ఆశ్రయించింది. కానీ కోర్టు మాత్రం చీవాట్లు పెట్టింది. దేశం మొత్తాన్ని మోసం చేశారంటూ న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసి బెయిల్ పిటిషన్ను కొట్టేసింది. దీంతో ఆమె మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బుధవారం విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఫిబ్రవరి 14 వరకు అరెస్ట్ చేయొద్దంటూ ఢిల్లీ ప్రభుత్వానికి, యూపీఎస్సీకి నోటీసులు జారీ చేసింది.
ఇది కూడా చదవండి: Man Shoots Daughter: పెళ్లికి 4 రోజుల ముందు కూతురిని కాల్చి చంపిన తండ్రి.. కారణం ఏంటంటే..
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!