Emergency: “ఎమర్జెన్సీ” ప్రకటన సమయంలో సోనియాగాంధీ అక్కడే ఉన్నారు..
- ఎమర్జెన్సీ సమయంలో సోనియా గాంధీ అక్కడే ఉన్నారు..
- కాంగ్రెస్ 100 సార్లు రాజ్యాంగాన్ని సవరించింది..
- తప్పుడు ప్రచారంతో మభ్యపెడుతోంది..
- రాజ్యాంగ రక్షణ కాదు
- రాజకీయ భవిష్యత్తు కోసమే..
- బీజేపీ నేత ఆరోపణలు..
Emergency: జూన్ 25, 1975 ఎమర్జెన్సీ విధించిన రోజును భారతదేశ చరిత్రలో చీకటి అధ్యాయంగా పేర్కొంటారు. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ నిర్ణయంపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. నేటిలో ఎమర్జెన్సీ విధింపుకు నేటిలో 50 ఏళ్లు గడిచాయి. ఇదిలా ఉంటే ఈ రోజు కాంగ్రెస్ ఎంపీలు రాజ్యాంగ ప్రతిని చేతిలో పట్టుకుని లోక్సభలో ప్రమాణస్వీకారం చేయడాన్ని బీజేపీ నేత విమర్శించారు. మధ్యప్రదేశ్ మాజీ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా మాట్లాడుతూ.. ఇందిరా గాంధీ ఎమర్జె్న్సీ విధించాలని నిర్ణయం తీసుకున్న రోజు, సోనియా గాంధీ అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఇంట్లోనే ఉన్నారని అన్నారు.
Read Also: Hanuma Vihari: హనుమ విహారికి లోకేష్ మద్దతు.. తిరిగి ఏసీఏ తరపున ఆడాలని నిర్ణయం
Also Read
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- West Bengal Assembly Election 2026: చివరి దశ ఓటింగ్కు సిద్ధమైన బెంగాల్.. భవానీపుర్లో మమతా-సువేందు ఫేస్ ఆఫ్
- The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ఎమర్జెన్సీ సమయంలో మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ (మిసా) కింద జైలుకెళ్లిన వ్యక్తులను సన్మానించేందుకు బీజేపీ ఎంపీ నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగించారు. గత 70 ఏళ్లలో కాంగ్రెస్ 100 సార్లు రాజ్యాంగాన్ని సవరించిందని, ఇప్పుడు బూటకపు ప్రచారంతో ప్రజల్ని మభ్యపెడుతున్నారని మిశ్రా మండిపడ్డారు. ఇండియా కూటమి నేతలు రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని చెప్పుకుంటున్నారనీ, కానీ నిజానికి వారు తమ పిల్లల రాజకీయ భవిష్యత్తును రక్షిస్తున్నారని ఆరోపించారు. ఎమర్జెన్సీ చీకటి రోజులను చూడని వారి కోసం ఎమర్జెన్సీ నిజాలు చెప్పేందుకు బీజేపీ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు.
తాజావార్తలు
-
Bank Holiday May 2026: మే నెలలో భారీగా బ్యాంకు సెలవులు.. మొత్తం ఎన్నిరోజులంటే?
-
Shreyas Iyer: “222 కొట్టినా ఓడామంటే బాధగా ఉంది”.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్
-
Aditya Dhar: మరోసారి ‘ధురంధర్’ కాంబో రిపీట్ ..
-
Gayatri Gupta: ‘పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది’.. శివాజీపై గాయత్రి గుప్తా ఫైర్..
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో