Asaduddin Owsisi: శ్రద్ధా వాకర్ హత్య “లవ్ జీహాద్” కాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shraddha murder case is not about ‘love jihad’says asaduddin Owaisi: దేశవ్యాప్తంగా ఢిల్లీ శ్రద్ధా వాకర్ హత్య కేసు సంచలనం సృష్టించింది. లివ్ రిలేషన్ షిప్ లో ఉన్న శ్రద్ధాను ఆమె లవర్ అఫ్తాబ్ పూనావాలా అత్యంత దారుణంగా హత్య చేశారు. అయితే ఈ హత్యపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉంటే బీజేపీ నాయకులు కొంతమంది ఈ హత్యను ‘ లవ్ జీహాద్’గా పేర్కొంటున్నారు. దీనిపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు.
Read Also: Bandari Shanti Kumar : మల్లారెడ్డి తప్పించుకోలేరు.. శిక్ష అనుభవించక తప్పదు
Also Read
- Woman Litters In Train: రైలు కోచ్లో చెత్త విసిరి, సీటు పక్కనే చేతులు కడిగిన మహిళ.. సివిక్ సెన్స్పై దేశవ్యాప్తంగా చర్చ
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
శ్రద్ధా హత్యను మతపరమైన కోణంలో చూడొద్దని ఆయన అన్నారు. బీజేపీ పార్టీ శ్రద్ధా హత్యను ‘మతపరమైన కోణం’లో చూస్తోందని ఆయన విమర్శించారు. ఇది లవ్ జీహాద్ కానది ఓవైసీ అన్నారు. బీజేపీ దీన్ని రాజకీయంగా వాడుకుంటుందని విమర్శించారు. ఇది లవ్ జీహాద్ సమస్య కాదని ఒక మహిళపై దోపిడీ, వేధింపుల సమస్య అని దీన్ని అందరూ ఖండిచాలని ఓవైసీ అన్నారు. అజంగడ్ లో ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసి సూట్కేస్లో గుర్తు చేస్తూ.. ఇలాంటి ఘటనలు బాధాకరమని.. వాటిని రాజకీయం చేయొద్దని, హిందూ-ముస్లిం కోణంలో చూడద్దని సూచించారు. గుజరాత్ ఎన్నికల్లో 13 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఎన్నికల పోరాటంలో తమకు ఏ పార్టీ మద్దతు అవసరం లేదని మేము దేశప్రజలను, రాజ్యాంగాన్ని నమ్ముతామని ఆయన అన్నారు.
అంతకుముందు శ్రద్ధా హత్యను ‘ లవ్ జీహాద్ ’గా అభివర్ణించారు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ. యూనిఫాం సివిల్ కోడ్, లవ్ జీహాద్ కు వ్యతిరేకంగా చట్టాలు అవసరమని ఆయన అన్నారు. దేశానికి అఫ్తాబ్ వంటి వ్యక్తి అవసరం లేదని.. రాముడు, ప్రధాని నరేంద్ర మోదీ వంటి నాయకులు అవసరం అని ఆయన అన్నారు. అఫ్తాబ్-శ్రద్ధా వంటి కేసు ఒక్కటే కానది.. ప్రతీ ప్రాంతంలో ఇవి జరుగుతున్నాయని.. వీటిని ఆపాలంటే లవ్ జీహాద్ కు వ్యతిరేకంగా చట్టం అవసరం అని.. ఇది బీజేపీతోనే సాధ్యం అని హిమంత బిశ్వ శర్మ అన్నారు.
తాజావార్తలు
-
RAPO23 : హీరో కమ్ దర్శకుడిగా రామ్ పోతినేని.. పూజ కార్యక్రమానికి టైమ్ ఫిక్స్
-
AA 23 : పూజా హెగ్డేకు లోకేశ్ కనగరాజ్ మరో ఛాన్స్.. కానీ?
-
Balan The Boy: 8 రోజుల్లో 24 కోట్ల వసూళ్లు.. మరో బ్లాక్ బస్టర్తో చిదంబరం మ్యాజిక్
-
Woman Litters In Train: రైలు కోచ్లో చెత్త విసిరి, సీటు పక్కనే చేతులు కడిగిన మహిళ.. సివిక్ సెన్స్పై దేశవ్యాప్తంగా చర్చ
-
Sourav Ganguly: అతడు ఓ మూర్ఖుడు.. ఒకసారి మోసపోయా, రెండోసారి మోసపోను!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!