Sharad Pawar: ఇలా స్వీట్లు తినిపించడం నేనెప్పుడు చూడలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో కొత్త ముఖ్యమంత్రిగా ఏక్ నాథ్ షిండే, డిప్యూటీగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేశారు. అయితే ప్రమాణ స్వీకార సమయంలో సీఎం, డిప్యూటీ సీఎంలకు గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ స్వీట్లు తినిపించడం, పుష్పగుచ్చాలు ఇవ్వడం ఇప్పుడు వైరల్ గా మారాయి. అయితే ఈ వివాదంపై ఎన్సీపీ నేత శరద్ పవార్ స్పందించారు.
నేను ఎన్నో ప్రమాణస్వీకారాలను చూశానని.. ఇలా ప్రమాణం చేసిన వారికి గవర్నర్ స్వీట్లు తినిపించడం, పువ్వులు ఇవ్వడం ఎప్పుడు చూడలేదని ఆయన అన్నారు. గవర్నర్ తటస్థంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ప్రజాప్రతినిధుల పట్ల వ్యవహిరించేటప్పుడు గవర్నర్ నిబంధనలకు అనుగుణంగా ప్రవర్తించాలని అన్నారు. గతంలో 2019లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత మహావికాస్ అఘాడీ నాయకుల ప్రమాణ స్వీకార సమయంలో కొంత మంది మహానేతల పేర్లను స్మరించుకుంటూ ప్రమాణం చేస్తున్నందుకు గవర్నర్ కోష్యారీ అభ్యంతరం తెలిపారని.. అక్కడే ఉన్న నన్ను చూస్తూ, నిబంధనల మేరకే ప్రమాణ స్వీకారం చేయాలని సూచించారని గుర్తు చేశారు. కానీ ఏక్ నాథ్ షిండే ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో బాలా సాహెబ్ ఠాక్రే, ఆనంద్ దిఘే పేర్లను ప్రస్తావిస్తే గవర్నర్ అభ్యంతరం చెప్పలేదని విమర్శించారు.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
Read Also: Maharashtra Political Crisis: నేడు స్పీకర్ ఎన్నిక.. రేపు షిండే బలనిరూపణ
గతంలో ఎంవీఏ అధికారంలో ఉన్న సమయంలో గవర్నర్ కోటా కింద శాసనమండలికి 12 మందిని నామినేట్ చేస్తే గవర్నర్ ఈ జాబితాను ఆమోదించలేదని అన్నారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఏర్పాటైన షిండే, బీజేపీ ప్రభుత్వం విషయంలో మాత్రం గవర్నర్ వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. వివిధ పార్టీల రాజకీయ నాయకులతో వ్యవహరించేటప్పుడు గవర్నర్ తటస్థంగా ఉండాలన్నారు.
श्री देवेंद्र फडणवीस जी और श्री एकनाथ शिंदे जी ने मुंबई के राजभवन में मुलाकात की। pic.twitter.com/YAQFGet3z8
— Bhagat Singh Koshyari (@BSKoshyari) June 30, 2022
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!