Karnataka: నేను ఎప్పటికీ కన్నడ మాట్లాడన్న బ్యాంకు ఉద్యోగి.. ఎస్బీఐ ఏం చేసిందంటే..?
- భాష విషయంలో కస్టమర్తో గొడవకు దిగిన ఎస్బీఐ బ్యాంక్ ఉద్యోగి..
- నేను ఎప్పటికీ కన్నడ మాట్లాడు అని తేల్చి చెప్పిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగి..
- కన్నడ మాట్లాడటం తప్పనిసరని ఏమైనా రూల్ ఉందా అని కస్టమర్ ని ప్రశ్నించిన ఉద్యోగి..
- బ్యాంకు ఉద్యోగి ప్రవర్తనకు క్షమాపణలు చెప్పిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాజమాన్యం..
Karnataka: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారి ఒకరు కస్టమర్తో సంభాషిస్తున్న సమయంలో కన్నడ మాట్లాడటానికి నిరాకరించడంతో కర్ణాటకలో వివాదానికి దారి తీసింది. ప్రజల నుండి తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ ఘటన అనేకల్ తాలూకాలోని సూర్య నగర్ బ్యాంక్ బ్రాంచ్లో జరిగింది. అయితే, బ్యాంకుకు వెళ్లిన ఓ కస్టమర్ స్థానిక భాష మాట్లాడటంతో బ్యాంకు సిబ్బంది గొడవకు దిగింది.
Read Also: Rains: బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం.. భారీ వర్షాలు కురిసే అవకాశం
Also Read
- Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
- UIDAI Important Update: యూఐడీఏఐ కీలక నిర్ణయం.. ఇక వీటికి ఆధార్ చెల్లదు..
- Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
- Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
అయితే, ఆ వీడియోలో కన్నడ మాట్లాడున్న కస్టమర్ ఎవరు అని ఆ బ్యాంకు ఉద్యోగి అడుగుతున్నట్లు మనం చూడొచ్చు. దీంతో స్థానిక భాషలో మాట్లాడాలని బ్యాంకు ఎంప్లాయీని అతడు కోరాడు. ఇక, కన్నడ మాట్లాడటం తప్పనిసరి చేసే ఏదైనా నియమం ఉందా అని కస్టమర్ ను ప్రశ్నించింది. పదే పదే ఆ అధికారిని కన్నడ మాట్లాడమని చెప్పడంతో విసుగు చెందిన ఆ ఉద్యోగి నేను ఎప్పటికీ కన్నడ మాట్లాడను అని ప్రకటిస్తూ వెళ్ళిపోయింది. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అలాగే, ఈ వీడియోను SBI, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లను ట్యాగ్ చేస్తూ, తమ సిబ్బందితో కస్టమర్లపై బలవంతంగా హిందీని రుద్దుతున్నారని రాసుకొచ్చాడు.
Read Also: US: అత్యంత శక్తివంతమైన గోల్డెన్ డోమ్ వ్యవస్థను పరిచయం చేసిన ట్రంప్
ఇక, ఈ ఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక బహిరంగ ప్రకటన విడుదల చేసింది. బెంగళూరులోని AO సౌత్లోని మా సూర్య నగర్ బ్రాంచ్లో ఇటీవల జరిగిన సంఘటనపై మేము తీవ్ర ఆందోళన చెందుతున్నాం.. ఈ విషయంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని బ్యాంక్ తెలిపింది. కస్టమర్ల సెంటిమెంట్ను ప్రభావితం చేసేలా ప్రవర్తించిన వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటుందని పేర్కొనింది. కస్టమర్లను గౌరవించడం తమ మొదటి ప్రయార్టీ అని ఎస్బీఐ చెప్పుకొచ్చింది.
తాజావార్తలు
-
Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
-
AP Fuel Crisis: తగ్గిన పెట్రోల్ డీజిల్ కొరత ప్రభావం.. లిమిట్ పెంచిన బంక్లు..
-
Shruti Haasan: ఆ దర్శనం తర్వాత నా జీవితమే మారిపోయింది..
-
AshuReddy Audio Leaks : అషు రెడ్డి ఆడియో కాల్స్ లీక్.. నా మాట వినకుంటే అంతే సంగతులని వార్నింగ్
-
China Floods: చైనాను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన కార్లు
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!