Karnataka: నేను ఎప్పటికీ కన్నడ మాట్లాడన్న బ్యాంకు ఉద్యోగి.. ఎస్బీఐ ఏం చేసిందంటే..?
- భాష విషయంలో కస్టమర్తో గొడవకు దిగిన ఎస్బీఐ బ్యాంక్ ఉద్యోగి..
- నేను ఎప్పటికీ కన్నడ మాట్లాడు అని తేల్చి చెప్పిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగి..
- కన్నడ మాట్లాడటం తప్పనిసరని ఏమైనా రూల్ ఉందా అని కస్టమర్ ని ప్రశ్నించిన ఉద్యోగి..
- బ్యాంకు ఉద్యోగి ప్రవర్తనకు క్షమాపణలు చెప్పిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాజమాన్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారి ఒకరు కస్టమర్తో సంభాషిస్తున్న సమయంలో కన్నడ మాట్లాడటానికి నిరాకరించడంతో కర్ణాటకలో వివాదానికి దారి తీసింది. ప్రజల నుండి తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ ఘటన అనేకల్ తాలూకాలోని సూర్య నగర్ బ్యాంక్ బ్రాంచ్లో జరిగింది. అయితే, బ్యాంకుకు వెళ్లిన ఓ కస్టమర్ స్థానిక భాష మాట్లాడటంతో బ్యాంకు సిబ్బంది గొడవకు దిగింది.
Read Also: Rains: బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం.. భారీ వర్షాలు కురిసే అవకాశం
Also Read
- Supreme Court: 'గృహిణులు జాతి నిర్మాతలు'.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు, నెల ఆదాయం రూ.30 వేలు!
- Kalyan Banerjee: "నీ అల్లుడు కావాలా? మాలాంటి నమ్మకస్తులు కావాలా?" మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం!
- AirAsia: ఆలస్యమైన విమానం.. రైతు అరుదైన హైబ్రిడ్ పనస మొక్క దెబ్బతినడంతో రూ. 90 వేల నష్టపరిహారం
- Prakash Chik Baraik: టీఎంసీకి మరో ఎదురు దెబ్బ.. మూడో రాజ్యసభ సభ్యుడు రాజీనామా..
అయితే, ఆ వీడియోలో కన్నడ మాట్లాడున్న కస్టమర్ ఎవరు అని ఆ బ్యాంకు ఉద్యోగి అడుగుతున్నట్లు మనం చూడొచ్చు. దీంతో స్థానిక భాషలో మాట్లాడాలని బ్యాంకు ఎంప్లాయీని అతడు కోరాడు. ఇక, కన్నడ మాట్లాడటం తప్పనిసరి చేసే ఏదైనా నియమం ఉందా అని కస్టమర్ ను ప్రశ్నించింది. పదే పదే ఆ అధికారిని కన్నడ మాట్లాడమని చెప్పడంతో విసుగు చెందిన ఆ ఉద్యోగి నేను ఎప్పటికీ కన్నడ మాట్లాడను అని ప్రకటిస్తూ వెళ్ళిపోయింది. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అలాగే, ఈ వీడియోను SBI, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లను ట్యాగ్ చేస్తూ, తమ సిబ్బందితో కస్టమర్లపై బలవంతంగా హిందీని రుద్దుతున్నారని రాసుకొచ్చాడు.
Read Also: US: అత్యంత శక్తివంతమైన గోల్డెన్ డోమ్ వ్యవస్థను పరిచయం చేసిన ట్రంప్
ఇక, ఈ ఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక బహిరంగ ప్రకటన విడుదల చేసింది. బెంగళూరులోని AO సౌత్లోని మా సూర్య నగర్ బ్రాంచ్లో ఇటీవల జరిగిన సంఘటనపై మేము తీవ్ర ఆందోళన చెందుతున్నాం.. ఈ విషయంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని బ్యాంక్ తెలిపింది. కస్టమర్ల సెంటిమెంట్ను ప్రభావితం చేసేలా ప్రవర్తించిన వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటుందని పేర్కొనింది. కస్టమర్లను గౌరవించడం తమ మొదటి ప్రయార్టీ అని ఎస్బీఐ చెప్పుకొచ్చింది.
తాజావార్తలు
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
YS Jagan: ప్రశ్నించే ప్రతి ఒక్కరూ ‘కాక్రోచ్లే’.. నేను కూడా వారిలో ఒకడిని!
-
Supreme Court: ‘గృహిణులు జాతి నిర్మాతలు’.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు, నెల ఆదాయం రూ.30 వేలు!
-
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
-
6G Technology In India: 5Gకి మించి.. 6G కోసం సిద్ధమవుతున్న భారత్.. కేంద్రం మాస్టర్ ప్లాన్
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?