Farooq Abdullah: రాముడు హిందువులకు మాత్రమే దేవుడు కాదు.. అందరివాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Farooq Abdullah: అధికారంలో ఉండేందుకు శ్రీ రాముడి పేరును బీజేపీ ఉపయోగిస్తోందని, అయితే రాముడు హిందువులకు మాత్రమే దేవుడు కాదని అందరికి దేవుడే అని జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, ఎన్సి చీఫ్ డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా అన్నారు. భగవాన్ రామ్ ప్రతి ఒక్కరికీ దేవుడు, ముస్లిం-క్రిస్టియన్, అమెరికన్, రష్యన్ ఇలా అతడిపై విశ్వాసం ఉన్నవారు చాలా మంది ఉన్నారని ఆయన అన్నారు.
Read Also: Asia Cup : పాక్ లోనే ఆసియా కప్.. విదేశాల్లో మాత్రం టీమిండియా మ్యాచ్ లు..!
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
మేము రాముడి శిష్యులం, భక్తులం అని మీ వద్దకు వచ్చే వారు మూర్ఖులని పరోక్షంగా బీజేపీని విమర్శించారు. రాముడి పేరుతో అమ్ముడుపోవాలనుకుంటున్నారని, వారికి రాముడిపై ప్రేమ లేదు, అధికారంపై ప్రేమ మాత్రమే ఉండంటూ దుయ్యబట్టారు. జమ్మూ కాశ్మీర్ ఎన్నికలను ప్రకటించే సమయానికి ప్రజల దృష్టి మరల్చడానికి రామ మందిరాన్ని ప్రారంభిస్తారని భావిస్తున్నానని అన్నారు.
విపక్షాల ఐక్యత గురించి మాట్లాడుతూ.. బీజేపీయేతర విపక్షాల ఐక్యతకు ఎటువంటి అడ్డంకులు ఉండవని, అది కాంగ్రెస్, ఎన్సీ, ఏ పార్టీ అయిన కావచ్చు ప్రజల కోసమ పోరాడుతాం, ప్రజల కోసం మరణించేందుకు సిద్ధం అని ఆయన అన్నారు. మేమంతా ఐక్యంగా ఉంటామని స్పష్టం చేశారు. ఈవీఎం వినియోగంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. జమ్మూ కాశ్మీర్ ఎన్నికలకు ముందు మత ధ్రువీకరణకు వ్యతిరేకంగా ప్రజలు హెచ్చరించారు ఫరూఖ్ అబ్దుల్లా. ఎన్నికల సమయంలో హిందువులను ఎక్కువగా వాడుకుంటారని, వారు ప్రమాదంలో ఉన్నారని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!