S Jaishankar: “రాహుల్ గాంధీకి అది అలవాటే”.. అమెరికా ప్రసంగంపై జైశంకర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
S Jaishankar: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ విమర్శలు గుప్పించారు. విదేశాల్లో భారత్ ను విమర్శించడం రాహుల్ గాంధీకి అలవాటే అంటూ.. జాతీయ రాజకీయాలను విదేశాల్లో చర్చించడం శ్రేయస్కరం కాదని జైశంకర్ అన్నారు. 2024 ఎన్నికల్లో మరోసారి ఎన్డీయే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇటీవల అమెరికా పర్యటనలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యుల చేశారు. దీనిపై మీడియా జైశంకర్ ని ప్రశ్నించగా ఈ విధంగా స్పందించారు.
Read Also: Bhatti Vikramarka: సీఎం కేసీఆర్కు భట్టి విక్రమార్క బహిరంగ లేఖ
Also Read
- Kejriwal: కేజ్రీవాల్, సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు షాక్.. ధిక్కార కేసు నమోదు చేయాలని ఆదేశం
- Modi-Putin: మోడీ, రాష్ట్రపతికి పుతిన్ సందేశం.. యూపీ తుఫాన్ మృతులకు సంతాపం
- PM Modi: రష్యా, ఇరాన్ విదేశాంగ మంత్రులతో మోడీ భేటీ.. ఇంధన సంక్షోభంపై చర్చ
- Pakistan: ఢిల్లీని టార్గెట్ చేసే మిస్సైల్ను పరీక్షించిన పాకిస్తాన్..
భారతదేశంలో ఎటువంటి రాజకీయాలు చేసిన తమకు సమస్య లేదని, అంతర్గత విషయాలను విదేశాలకు పట్టుకెళ్లడం మంచిది కాదని ఆయన అన్నారు. విదేశాలకు వెళ్లినప్పుడు దేశాన్ని విమర్శించడం, మన రాజకీయాలపై వ్యాఖ్యలు చేయడం రాహుల్ గాంధీకి అలవాటే అని అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశంలో కథనాలు రూపొందించబడ్డాయని, అవి ఇక్కడ పనిచేయకపోతే, వాటిని విదేశాలకు తీసుకెళ్తారని, బయటి వారి మద్దతు భారతదేశంలో పనిచేస్తుందని వారు ఆశిస్తున్నారని అన్నారు. జాతీయ రాజకీయాలను విదేశాలకు తీసుకెళ్లడం ద్వారా రాహుల్ గాంధీ విశ్వసనీయత పెరగదని అన్నారు.
తూర్పు లడఖ్ సరిహద్దులో చైనా దురాక్రమణపై రాహుల్ గాంధీ విమర్శలపై మరో ప్రశ్నకు సమాధానం ఇస్తూ… పాంగాంగ్ త్సో సరస్సును 1962 సంవత్సరంలో ఆక్రమించుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఆ సమయంలో నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయాన్ని జైశంకర్ పరోక్షంగా ప్రస్తావించారు. మూడు రోజుల క్రితం న్యూయార్క్ లో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ భవిష్యత్తును చూసుకోలేని అసమర్థులని, ప్రధాని నరేంద్ర మోడీ వెనక అద్దంలో చూస్తూ.. భారతదేశం అనే కారును నడపాలని ప్రయత్నిస్తున్నారంటూ విమర్శించారు.
తాజావార్తలు
-
Kejriwal: కేజ్రీవాల్, సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు షాక్.. ధిక్కార కేసు నమోదు చేయాలని ఆదేశం
-
Trigun: ప్రధాని మాటే మా సినిమాకు బలం.. ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ టీమ్!
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
Marksheet Cake: ముంబై టు సోషల్ మీడియా.. నెట్టింట వైరల్ అవుతున్న ‘మార్క్షీట్’ సెలబ్రేషన్!
-
LayOffs: మరో దిగ్గజ కంపెనీలో భారీగా లే ఆఫ్స్.. 4000 మంది ఉద్యోగుల తొలగింపు..
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?