BJP: కాంగ్రెస్ “ఆధునిక ముస్లిం లీగ్”.. ఓటు బ్యాంక్ ఉన్న చోటే గాంధీ ఫ్యామిలీ పోటీ..
- కాంగ్రెస్ ఆధునిక ముస్లిం లీగ్లా మారింది..
- వారి ఓటు బ్యాంకు ఉన్న చోటే పోటీ..
- 30 శాతం ముస్లిం ఓట్లు దాటిన స్థానాల్లో గాంధీ ఫ్యామిలీ పోటీ..
- బీజేపీ అధికార ప్రతినిధి సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: ప్రియాంకా గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేయడంపై బీజేపీ సంచలన విమర్శలు చేసింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ కాంగ్రెస్ పార్టీపై విరుచుపడ్డారు. ప్రియాంగా గాంధీ వయనాడ్ పారిపోయి, సురక్షితంగా ఉన్న సీట్లలో మాత్రమే పోరాడుతున్నారని ఆయన ఆరోపించారు. ముస్లిం ఓట్లు 30 శాతం లేదా అంతకన్నా ఎక్కువ ఉన్న నియోజకవర్గాలను గాంధీ కుటుంబం ఎంచుకుంటుందని, గాంధీ కుటుంబం అక్కడే సురక్షితంగా ఉంటుందని ఆయన అన్నారు.
Read Also: US-China trade war: అమెరికా-చైనా శత్రుత్వాన్ని భారత్ సద్వినియోగం చేసుకోలేదా?
Also Read
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
- Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
- MP Kanimozhi Changes Name: పేరు మార్చుకున్న ఎంపీ కనిమొళి.. కొత్త పేరు ఏంటంటే?
ప్రియాంకా గాంధీ వయనాడ్ పారిపోయారు. ఆమె సోదరుడు రాహుల్ గాంధీ అక్కడ నుంచి పోటీ చేశారని, 90 శాతం ముస్లిం ఓట్లు వచ్చాయని, ప్రస్తుతం ప్రియాంకా గాంధీ ఈ ఓట్లతో గెలవాలని ప్రయత్నిస్తుందని అన్నారు. కాంగ్రెస్ ‘‘ఆధునిక ముస్లిం లీగ్’ అని పిలిచిన భండారీ, హిందూ సమాజాన్ని విభజించాలని కాంగ్రెస్ కోరుకుంటోందని అన్నారు. వారు హిందూ సమాజాన్ని విభజించాలని అనుకుంటున్నారని, ముస్లిం సమాజంలోని కులాల గురించి మాట్లాడరని విమర్శించారు. దేశవ్యాప్తంగా ప్రజలు కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారని అన్నారు.
ఉత్తర్ ప్రదేశ్లో పార్టీ 90 శాతం ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయిందని గుర్తు చేశారు. నేను పోరాడగలిగే మహిళ అని ప్రియాంకా గాంధీ చెప్పుకున్నారని, కానీ వారు 90 శాతం డిపాజిట్లు కోల్పోయారని, ఎందుకంటే వారి ఓటు బ్యాంకు రక్షించలేదని చెప్పారు. ప్రియాంకాగాంధీ బుధవారం వయనాడ్ ఎంపీ స్థానానికి నామినేషన్ వేశారు.
తాజావార్తలు
-
Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Simple Wave Electric Scooter: సింపుల్ వేవ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫుల్ ఛార్జ్తో 243KM రేంజ్.. ధర ఎంతంటే?
-
Krishna Delta Water Crisis: 90 శాతం భూముల్లో సాగు కాలేదు.. కృష్ణా డెల్టా పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
-
Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
-
Dragon Update: ‘డ్రాగన్’ డెడ్లైన్ మిస్సైతే..!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!