PM Narendra Modi: ప్రజలు చేయలేనిది ఈడీ చేసింది.. కాశ్మీర్లో ప్రతీ ఇంటిపై త్రివర్ణ పతాకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Narendra Modi: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కాంగ్రెస్ పార్టీ, విపక్షాలపై పార్లమెంట్ లో విరుచుకుపడ్డారు. గత తొమ్మిదేళ్లుగా ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం తప్పా మేం చేయడం లేదని, అన్ని అబద్ధపు ఆరోపణలే అని విమర్శించారు. ఎన్నికల్లో ఓడిపోతే ఈవీఎంలపై ఆరోపణలు, కేసు ఓడిపోతే న్యాయస్థానాలపై ఆరోపణలు, తమకు నిర్ణయం అనుకూలంగా రాకపోతే సుప్రీంకోర్టుపై ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వారిపై విచారణ జరుగుతుంటే దర్యాప్తు సంస్థలపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. చివరకు ప్రతిపక్షాలు సైన్యంపై కూడా విమర్శలు గుప్పిస్తున్నారని ఫైర్ అయ్యారు.
Read Also: Revanth Reddy : తెలంగాణ ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారు
Also Read
- Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
- Geetanjali Angmo: సుప్రీంకోర్టు మెట్లెక్కిన సోనమ్ వాంగ్చుక్ భార్య.. హైకోర్టు తీర్పుపై సవాల్!
- Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించడం సరైనదే: ఢిల్లీ హైకోర్టు
- Congress: డీలిమిటేషన్కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన జైరాం రమేష్.
సాధారణంగా ఎన్నికలు, వాటి ఫలితాల సమయంలో ప్రతిపక్షాలు ఏకం అవుతాయని.. ప్రజలు చేయలేనిది ఈడీ చేసిందని ప్రధాని అన్నారు. అవినీతి ప్రతిపక్షాలను కేంద్ర దర్యాప్తు సంస్థల నిఘా కిందకి తెచ్చామని అన్నారు. ఈడీ అన్ని ప్రతిపక్షాలను ఒకే వేదికపైకి తెచ్చిందని చెప్పారు.
రాహుల్ గాంధీ జమ్మూ కాశ్మీర్ పర్యటన గురించి కూడా ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఇటీవల జమ్మూకాశ్మీర్ వెళ్లి వచ్చినవారు అక్కడి ఎలా వెళ్లాలో చూసి ఉండాలి అని.. గతంలో లాల్ చౌక్ లో త్రివర్ణ పతాకాన్ని ఎగిరేయాలని నేను కాశ్మీర్ వెళ్లానని, ఉగ్రవాదుల బెదిరింపులు కూడా లెక్క చేయకుండా, బుల్లెట్ ఫ్రూవ్ వాహనాలు లేకుండా లాల్ చౌక్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగిరేశానని అన్నారు. గతంలో కాశ్మీరో లో భయానక పరిస్థితులు ఉండేవని.. కానీ ప్రస్తుతం ప్రతీ ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురుతోందని ప్రధాని మోదీ అన్నారు.
తాజావార్తలు
-
Missing Girls: హైదరాబాద్లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
-
Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!