PM Narendra Modi: ప్రజలు చేయలేనిది ఈడీ చేసింది.. కాశ్మీర్లో ప్రతీ ఇంటిపై త్రివర్ణ పతాకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Narendra Modi: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కాంగ్రెస్ పార్టీ, విపక్షాలపై పార్లమెంట్ లో విరుచుకుపడ్డారు. గత తొమ్మిదేళ్లుగా ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం తప్పా మేం చేయడం లేదని, అన్ని అబద్ధపు ఆరోపణలే అని విమర్శించారు. ఎన్నికల్లో ఓడిపోతే ఈవీఎంలపై ఆరోపణలు, కేసు ఓడిపోతే న్యాయస్థానాలపై ఆరోపణలు, తమకు నిర్ణయం అనుకూలంగా రాకపోతే సుప్రీంకోర్టుపై ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వారిపై విచారణ జరుగుతుంటే దర్యాప్తు సంస్థలపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. చివరకు ప్రతిపక్షాలు సైన్యంపై కూడా విమర్శలు గుప్పిస్తున్నారని ఫైర్ అయ్యారు.
Read Also: Revanth Reddy : తెలంగాణ ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారు
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
- Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
- 1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
సాధారణంగా ఎన్నికలు, వాటి ఫలితాల సమయంలో ప్రతిపక్షాలు ఏకం అవుతాయని.. ప్రజలు చేయలేనిది ఈడీ చేసిందని ప్రధాని అన్నారు. అవినీతి ప్రతిపక్షాలను కేంద్ర దర్యాప్తు సంస్థల నిఘా కిందకి తెచ్చామని అన్నారు. ఈడీ అన్ని ప్రతిపక్షాలను ఒకే వేదికపైకి తెచ్చిందని చెప్పారు.
రాహుల్ గాంధీ జమ్మూ కాశ్మీర్ పర్యటన గురించి కూడా ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఇటీవల జమ్మూకాశ్మీర్ వెళ్లి వచ్చినవారు అక్కడి ఎలా వెళ్లాలో చూసి ఉండాలి అని.. గతంలో లాల్ చౌక్ లో త్రివర్ణ పతాకాన్ని ఎగిరేయాలని నేను కాశ్మీర్ వెళ్లానని, ఉగ్రవాదుల బెదిరింపులు కూడా లెక్క చేయకుండా, బుల్లెట్ ఫ్రూవ్ వాహనాలు లేకుండా లాల్ చౌక్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగిరేశానని అన్నారు. గతంలో కాశ్మీరో లో భయానక పరిస్థితులు ఉండేవని.. కానీ ప్రస్తుతం ప్రతీ ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురుతోందని ప్రధాని మోదీ అన్నారు.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..