Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News President Ram Nath Kovind Is On A Visit To Bangladesh

బంగ్లాదేశ్‌లో కాళీ మందిర్‌ను పున: ప్రారంభించిన రాష్ర్టపతి కోవింద్‌

Published Date :December 17, 2021 , 1:38 pm
By NTV WebDesk
బంగ్లాదేశ్‌లో కాళీ మందిర్‌ను పున: ప్రారంభించిన రాష్ర్టపతి కోవింద్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

పాకిస్థాన్ సైన్యం 1971 యుద్ధం స‌మ‌యంలో ఢాకాలో ఉన్న ర‌మ్నా కాళీ ఆల‌యాన్ని ధ్వంసం చేసింది. అయితే దాన్ని మ‌ళ్లీ పున‌ర్ నిర్మించారు. ఇవాళ ఆల‌యాన్ని భార‌త రాష్ర్టపతి రామ్‌నాథ్ కోవింద్ మ‌ళ్లీ ప్రారంభించారు. విక్టరీ డే సెల‌బ్రేష‌న్స్ కోసం బంగ్లాలో రామ్‌నాథ్ మూడు రోజుల పర్యటనలో ఉన్న విష‌యం తెలిసిందే. 1971 యుద్ధం స‌మ‌యంలో పాకిస్థాన్ ఆర్మీ సుమారు 250 మంది హిందువుల‌ను అత్యంత కిరాతకంగా హ‌త‌మార్చింది.

Also Read: ప్రధాని మోదీ ఖాతాలో మరో అరుదైన ఘనత

ఆ త‌ర్వాత ఆ ఆల‌యాన్ని నేల‌మ‌ట్టం చేసింది. పాకిస్థాన్ ఆర్మీ చేప‌ట్టిన ఆప‌రేష‌న్ సెర్చ్‌లైట్‌లో భాగంగా హిందువుల‌ను చంపేశారు. 600 ఏళ్ల కిందటి నాటి ఆల‌యంపై 1971 మార్చి 27లో పాక్ ఆర్మీ కాల్పులు జ‌రిపింది. ఆ ఆల‌యంలో ఉన్న ప్రధాన పూజారిని కూడా చంపేసింది. 2017లో అప్పటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఈ ఆల‌యాన్ని ప్రాంతాన్ని సందర్శించారు. ఆ తర్వాత ఇక్కడ రమ్నా ఆలయ పునర్‌ నిర్మాణ పనులు వేగంగా చేపట్టారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bangladesh
  • india
  • Kali Mandir
  • President Ram Nath Kovind

తాజావార్తలు

  • Puri Jagannath Ratna Bhanda: పూరీ జగన్నాథుడి ‘రత్న గర్భం’ గుట్టు వీడనుంది.. 48 ఏళ్ల తర్వాత తెరుచుకున్న నిధుల గది!

  • Jr NTR : ఎన్టీఆర్ గ్రాండ్ పార్టీ.. డ్రాగన్‌కు స్పెషల్ ట్రీట్!

  • Petrol and Diesel Shortage: పుకార్లు నమ్మవద్దు.. పెట్రోల్, డీజిల్ కొరత లేదు: CP సజ్జనార్

  • Iran War: పాకిస్తాన్‌కు షాక్ ఇచ్చిన ఇరాన్..

  • SGS మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ + పవర్‌ఫుల్ బ్యాటరీ + AI ఫీచర్లతో Vivo Y11 5G & Y21 5G స్మార్ట్‌ఫోన్లు లాంచ్.. ధర కూడా తక్కువే..!

ట్రెండింగ్‌

  • Shane Warne-RR: షేన్‌ వార్న్‌ మాస్టర్ మైండ్.. రాజస్థాన్‌ రాయల్స్‌ నుంచి రూ.460 కోట్లు!

  • Rama Navami 2026: సత్యం, ధర్మానికి ప్రతీక.. శ్రీరాముడి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన గొప్ప పాఠాలు ఇవే..

  • Viral Video: మరీ ఇలా ఉన్నారేంట్రా!.. కుక్కర్లు, పాత్రలు, బకెట్లలో పెట్రోల్ తీసుకెళ్తున్న జనాలు..

  • RCB Sale Price: ఐపీఎల్ చరిత్రలో మరో సంచలన డీల్.. ఆర్‌సీబీ కొత్త ఓనర్స్ ఎవరంటే?

  • Viral News: రేట్లు పెరిగాయి.. యుద్ధం ఆపిస్తే తగ్గిస్తాం.! వైరల్ అవుతున్న రెస్టారెంట్ బోర్డు

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions