Pope Francis: బాలాసోర్ ట్రైన్ ప్రమాదంపై పోప్ ప్రాన్సిస్ సంతాపం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pope Francis: ఒడిశా బాలాసోర్ వద్ద జరిగిన రైలు ప్రమాదం యావత్ దేశాన్ని కాక ప్రపంచాన్ని కూడా దిగ్భ్రాంతికి గురిచేసింది. వివిధ దేశాధి నేతలు, ప్రముఖులు మరణించిన వారికి సంతాపాన్ని ప్రకటించారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 288 మంది మరణించగా.. 1000కి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. శుక్రవారం సాయంత్రం బాలాసోర్ సమీపంలోని కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లూప్ లైన్ లో ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. దీంటో కోరమాండల్ రైలు బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఇదే సమయంలో బెంగళూర్-హౌరా యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ రైలు రావడంతో పెద్ద ప్రమాదం జరిగింది. మూడు రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకున్నాయి.
Read Also: Amazon: ఇకపై అమెజాన్ నుంచి డ్యామేజుడ్ ప్రోడక్ట్స్ డెలివరీలు ఉండవు..అంతా ఏఐ పుణ్యమే..
Also Read
ఇప్పటికే ఈ ప్రమాదంపై అమెరికా అధ్యక్షుడు బైడెన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, రష్యా అధినేత పుతిన్ తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. తాజాగా పోప్ ప్రాన్సిస్ బాలాసోర్ ప్రమాదంలో మరణించిన వారికి సంతాపాన్ని తెలియజేశారు. ‘‘భారతదేశంలో రెండు రోజుల క్రితం జరిగిన రైలు ప్రమాదంలో అనేక మంది బాధితులకు నా ప్రార్థనలు. క్షతగాత్రులకు, వారి కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నాను. పరలోకపు తండ్రి వారి ఆత్మలను తన రాజ్యంలోకి స్వాగతించాలని’’ కోరకుటుంటున్నానని పోప్ ఫ్రాన్సిస్ సంతాపం వ్యక్తం చేశారు.
Pope Francis condoles the loss of life in the #BalasoreTrainAccident
"My prayer go to the many victims of the train accident that occurred two days ago (June 2) in India. I express my closeness to the injured and their families. May the Heavenly Father welcome the souls of the… pic.twitter.com/DASj1HAlsv
— ANI (@ANI) June 4, 2023
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్ ఉద్యమం హైజాక్.. మత ఉద్యమంగా మారిందా.?
-
Nandamuri Balakrishna: అభిమానులకు గుడ్ న్యూస్.. బాలకృష్ణ మోకాలి ఆపరేషన్ సక్సెస్!
-
Kadambari Jethwani : సీఐడీ ఛార్జ్షీట్పై కాదంబరి జెత్వానీ ఫైర్.!
-
CJP Protest: ప్రధాని మోడీకి అభిజిత్ దీప్కే తాజా హెచ్చరిక..
-
Ahmedabad: అహ్మదాబాద్ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?