Punjab: ఖలిస్తాన్ వ్యతిరేకించే శివసేన లీడర్పై దాడి.. చెలరేగిన రాజకీయ దుమారం..
- శివసేన నాయకుడిపై దాడి..
- నిహాంగ్ సిక్కుల వేషధారణలో వచ్చి ఎటాక్..
- పంజాబ్ లూథియానాలో ఘటన..
- ఆప్పై ప్రతిపక్షాల విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Punjab: పంజాబ్కి చెందిన శివసేన నాయకుడిపై నిహాంగ్ సిక్కులు కత్తులతో దాడి చేయడం పొలిటికల్ వివాదంగా మారింది. సందీప్ థాపర్పై లూథియానలో కొందరు కత్తులతో దాడికి పాల్పడ్డారు. దాడికి సంబంధించిన వీడియోలు సీసీ కెమరాల్లో రికార్డయ్యాయి. ఈ దాడిలో థాపర్కి తీవ్రగాయాలయ్యాయి. ఖలిస్తాన్కి బద్ధవ్యతిరేకిగా తన వైఖరిని వినిపించడంతో థాపర్ పేరు తెచ్చుకున్నారు. సందేవన ట్రస్ట్లోని ఒక ఈవెంట్ నుంచి తిరిగి వస్తుండగా, సాంప్రదాయ నిహాంగ్ దుస్తులు ధరించిన వ్యక్తులు అడ్డగించి దాడికి పాల్పడ్డారు.
Read Also: Headaches : అసలు తలనొప్పి ఎందుకు వస్తుందో తెలుసా.. వస్తే ఉపశమనం ఎలా పొందాలంటే..
Also Read
- PM Kisan 23th Installment Update: పీఎం కిసాన్ 23వ విడత.. రైతుల ఖాతాల్లో రూ. 2,000 ఎప్పుడు జమ అవుతాయంటే?
- PM Modi: విదేశీ ప్రయాణాలపై పన్ను విధింపులంటూ వార్తలు.. ప్రధాని మోడీ కీలక ప్రకటన
- Dubai: విమానంలో ఫోటోలు తీస్తే 10 ఏళ్ల జైలా? దుబాయ్ కోర్టు సంచలన తీర్పు..
- Quadruplet Delivery: అరుదైన ఘటన.. 5 రోజుల వ్యవధిలో నలుగురు శిశువులకు జన్మనిచ్చిన మహిళ
చేతులు జోడించి వేడుకున్నప్పటికీ కనికరం లేకుండా దాడికి పాల్పడ్డారు.ప్రస్తుతం థాపర్ పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన ఆయనను స్థానికులు అక్కడ నుంచి ఆస్పత్రికి తరలించారు. తల, చేతులు, కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు గుర్తుతెలియన వ్యక్తులపై కేసు నమోదు చేశారు. సరబ్జిత్ సింగ్ మరియు హర్జోత్ సింగ్ అనే ఇద్దరు అనుమానితులను ఫతేఘర్ సాహిబ్ జిల్లాలో పట్టుకోగా, మూడో వ్యక్తి తెహల్ సింగ్ పరారీలో ఉన్నాడు. అరెస్టు సమయంలో దాడికి పాల్పడిన వారు ఉపయోగించిన స్కూటర్ను స్వాధీనం చేసుకున్నారు.
ఈ పరిణామంపై పంజాబ్ లోని ఆప్ సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టారు. కేంద్రం సహాయమంత్రి రవ్నీత్ సింగ్ బిట్టూ మాట్లాడుతూ.. పంజాబ్లో శాంతిభద్రతలు విఫలమయ్యాయని, అధికారులు విధులను వదిలేసి, ఆప్ నేతల్ని సంతోషపెట్టడంలో బిజీగా ఉన్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకుడు పర్తాప్ బజ్వా కూడా ఈ సంఘటనను ఖండించారు, అనేక త్యాగాల తర్వాత పంజాబ్లో శాంతి తిరిగి వచ్చిందని, రాష్ట్ర వాతావారణాన్ని పాడు చేయడానికి ఎవరిని అనుమతించకూడదని, పంజాబ్లో అన్ని మతాలకు చెందిన ప్రజలు ప్రేమ, సోదరభావంతో కలిసి జీవిస్తున్నారని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
తాజావార్తలు
-
RJ Balaji: థియేటర్లో త్రిషను హగ్ చేసుకుని ఏడ్చేసిన RJ బాలాజీ.. వీడియో వైరల్
-
Moto G37 Power, Moto G37: మోటో జి37 పవర్, మోటో జి37 రిలీజ్ డేట్ ఫిక్స్.. డైమెన్సిటీ 6400, 7,000mAh భారీ బ్యాటరీ
-
Ragi Ambali Recipe: పాల కంటే 3 రెట్లు ఎక్కువ కాల్షియం.. శరీరాన్ని కూల్గా ఉంచే రాగి అంబలి తయారి విధానం ఇలా..
-
Peddi : ‘పెద్ది’ కోసం జాన్వీ రిస్క్..
-
Best Flour for Roti: ఏ పిండి రొట్టె ఆరోగ్యానికి మంచిది..? గోధుమ, రాగి, జొన్నల్లో సరైన ఎంపిక ఏది..?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..