PM Modi: “రక్షించాలని ప్రపంచాన్ని కోరుతున్నారు”.. పాకిస్తాన్పై ప్రధాని సెటైర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ పాకిస్తాన్ను ఉద్దేశించి సెటైర్లు వేశారు. హిందూస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్ 2023లో శనివారం ప్రధాని ప్రసంగించారు. భారతదేశంలో ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశాలు ఇప్పుడు వాటిని రక్షించాలని ప్రపంచాన్ని కోరుతున్నాయంటూ పరోక్షంగా పాకిస్తాన్ని విమర్శించారు. గతంలో ఉగ్రవాద దాడుల తర్వాత భారత్ సాయం కోసం ప్రపంచానికి విజ్ఞప్తి చేసేదని, ఇప్పుడు దాడుల వెన ఉన్న దేశాలు తమను రక్షించాలని కోరుతున్నాయని అన్నారు.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నుంచి 2014 వరకు భారత్ మానసిక అవరోధాలకు గురవుతూ వచ్చింని, దీని వల్ల దేశం సాధించాల్సి అభివృద్ధి సాధించలేకపోయిందని అన్నారు. ఇప్పుడు భారత్ ప్రతీ అవరోధాన్ని బద్ధలుకొట్టి చంద్రుడిపై ఎవరూ చేరుకుని భాగంలోకి అడుగుపెట్టిందని, మొబైల్ తయారీలో భారత్ ఇప్పుడు అగ్రగామిగా ఉందని, స్టార్టప్స్లో భారత్ మూడో స్థానంలో ఉందని ప్రధాని చెప్పారు.
Also Read
- Meenakshi Natarajan: "మేము జోక్యం చేసుకోలేం".. సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్కి ఎదురుదెబ్బ
- Explained: పార్టీ vs ప్రజాబలం.. సొంతవారే వెన్నుపోటు పొడిచిన వేళ.. ఇందిర గాంధీలా మమత హిస్టారికల్ కమ్బ్యాక్ ఇస్తారా?
- Petrol Diesel Purchase: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక వారికి బంకుల్లో నో పెట్రోల్, డీజిల్!
- Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
Read Also: Madhya Pradesh: నాకు పెళ్లి చేస్తేనే, ఎలక్షన్ డ్యూటీకి వస్తా..
పేదరికాన్ని కేవలం నినాదాలతో ఓడించలేమని, పరిష్కారాల ద్వారా పోరాడవచ్చని ప్రధాని సూచించారు. భారత్ చాలా కాలంగా అనేక అడ్డంకులను ఎదుర్కోవాల్సి వచ్చిందని, దాడులు, వలసవాదం మనల్ని అడ్డంకులు కట్టడి చేశాయని, స్వాతంత్ర్యోద్యమం అనేక అడ్డంకులను బద్దలు కొట్టింది. కానీ ఆ తర్వాత ఆ ఊపును కొనసాగించలేదని, తన సామర్థ్యం మేరకు భారత్ ఎదగలేదని అన్నారు.
జన్ధన్ ఖాతా పథకంపై చాలా అనుమానాలు ఉండేవని, బ్యాంకులు కేవలం ధనికులకే భావించే పేద ప్రజల్లో కొత్త విశ్వాసాన్ని ఈ పథకం నింపిందని చెప్పారు. ఏసీ గదుల్లో నివసించే వారు పేద ప్రజల మానసిక సాధికారతను ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అన్నారు. జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేసేందుకు తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రధాని మోడీ ప్రశంసించారు. దీని వల్ల కాశ్మీర్ లో ఉగ్రవాదం తగ్గుముఖం పట్టిందని, పర్యాటకం పెరిగిందని ఆయన చెప్పారు.
తాజావార్తలు
-
Nara Lokesh: ‘రప్పారప్పా’ అంటే చూస్తూ ఊరుకోము.. నారా లోకేష్ మాస్ వార్నింగ్!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అరంగేట్రానికి అడ్డంకులు?
-
Meenakshi Natarajan: “మేము జోక్యం చేసుకోలేం”.. సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్కి ఎదురుదెబ్బ
-
Tata Motors: షాకింగ్ న్యూస్.. భారీగా పెరగనున్న టాటా కార్ల ధరలు.. ఈ డేట్లోపు కొనేయండి..
ట్రెండింగ్
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!