PM Modi: ఒడిశాను అర్థం చేసుకునే సీఎం కావాలి.. సీఎం నవీన్ పట్నాయక్పై ప్రధాని విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: బిజూ జనతాదళ్(బీజేడీ) అధినేత, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్పై ప్రధాని మోడీ ద్వజమెత్తారు. ఒడిశాలో పేదరికానికి కాంగ్రెస్, బీజేడీలు కారణమని ఆరోపించారు. సోమవారం బెర్హంపూర్లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న పీఎం మోడీ సీఎం నవీన్ పట్నాయక్ పేరును ప్రస్తావించకుండా విమర్శలు గుప్పించారు. ఒడిశాకు ఒడియా భాష, సంస్కృతిని అర్థం చేసుకునే ముఖ్యమంత్రి కావాలని అన్నారు. ఒడిశాలో ఒకేసారి లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని ఈ రోజు భారీ ర్యాలీలో పాల్గొన్నారు.
Read Also: Covishield: కోవిషీల్డ్ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్పై ఆందోళన.. విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం..
Also Read
- School Midday Meal: సర్కార్ బడుల్లో చికెన్ బిర్యానీ.. సీఎం డ్రీమ్ ప్రాజెక్ట్పై మంత్రి కీలక ప్రకటన
- IIT Bombay Student:పరీక్షలో ChatGPT వాడుతూ పట్టుబడ్డ IIT బాంబే విద్యార్థి ఆ*త్మహ*త్య.. క్యాంపస్లో నిరసనలు
- iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
- Sugar Price: పండుగల వేళ సామాన్యులకు తీపి కబురు.. కేంద్రం మరో కీలక నిర్ణయం
ఒడిశాను బీజేడీ, కాంగ్రెస్లు కొన్నేళ్లుగా దోచుకుంటున్నాయని ఆరోపించారు. ఒడిశాలో దాదాపు 50 ఏళ్లు కాంగ్రెస్, 25 ఏళ్లు బీజేడీ పాలించాయని అయినా అభివృద్ధికి నోచుకోలేదని చెప్పారు. ఒడిశాలో సారవంతమైన భూమి, ఖనిజ వనరులు, సముద్ర తీరాలు, బెర్హంపూర్ లాంటి వాణిజ్య కేంద్రం, సంస్కృతి, వారసత్వం ఉన్నాయి, కానీ ప్రజలు పేదవారిగా ఉన్నారని అన్నారు. గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సోనియాగాంధ రిమోట్ కంట్రోల్ ప్రభుత్వం ఒడిశాకు పదేళ్లలో లక్ష కోట్లు ఇస్తే, మోడీ ప్రభుత్వం రూ. 3.5 లక్షల కోట్లు ఇచ్చిందని చెప్పారు.
ఒడిశాలో వచ్చే ఎన్నికల్లో బీజేడీకి ప్రజలు స్వస్తి పలుకుతారని, బీజేపీ విజయం సాధిస్తుందని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత బీజేపీ వ్యక్తి సీఎం అవుతారని అన్నారు. జూన్ 4న బీజేడీ ప్రభుత్వానికి గడువు తేదీ అని, జూన్ 10న బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు.
తాజావార్తలు
-
Shamshabad: శంషాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
-
Shruti Haasan: మగవాళ్లకు కూడా పీరియడ్స్ రావాలి.. వాళ్లకు ఆ బాధ తెలియాలి : శ్రుతి హాసన్ కామెంట్స్ వైరల్!
-
Oppo K14 Plus 5G: ఒప్పో K14 Plus 5G త్వరలో భారత్లో లాంచ్.. పనితీరు, డ్యూరబిలిటీపై ఫోకస్
-
Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
-
School Midday Meal: సర్కార్ బడుల్లో చికెన్ బిర్యానీ.. సీఎం డ్రీమ్ ప్రాజెక్ట్పై మంత్రి కీలక ప్రకటన
ట్రెండింగ్
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!