PM Modi: కేరళలో మార్పు అనివార్యం.. శబరిమల చోరీపై దర్యాప్తు చేస్తామన్న మోడీ
- కేరళలో ప్రధాని మోడీ పర్యటన
- కేరళలో మార్పు అనివార్యం
- శబరిమల చోరీపై దర్యాప్తు చేస్తామన్న మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేరళలో మార్పు అనివార్యమని ప్రధాని మోడీ అన్నారు. కేరళలో జరిగిన సభలో మోడీ ప్రసంగించారు. ఈసారి ఎలాగైనా కేరళలో బీజేపీ అధికారంలోకి రాబోతుందని.. ఇందుకు తిరువనంతపురం మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలవడమే ఇందుకు ఉదాహరణ అన్నారు. అధికారంలోకి రాగానే ఎల్డీఎఫ్, యూడీఎఫ్ అవినీతిని బీజేపీ అంతం చేస్తుందని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా శబరిమల అయ్యప్ప ఆలయంలో ఆభరణాల దారి మళ్లింపు దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చారు.

Also Read
- Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
- PM Modi: ఉజ్బెకిస్థాన్కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
- Reservation row: కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం.. మంట పెట్టిన ‘‘రిజర్వేషన్’’ అంశం..
‘‘రాబోయే ఎన్నికలు కేరళ పరిస్థితిని..దిశను మారుస్తాయి. ఇప్పటివరకు మీరు కేరళలో రెండు వైపులా మాత్రమే చూశారు. LDF, UDF.. రెండూ వరుసగా కేరళను నాశనం చేశాయి. కానీ మూడవ వైపు కూడా ఉంది. అది అభివృద్ధి.. సుపరిపాలన. అది బీజేపీ మాత్రమే.’’ అన్నారు. LDF-UDF అవినీతి, దుష్పరిపాలన, బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు.
ఇది కూడా చదవండి: US-Canada: అమెరికా-కెనడా మధ్య ఉద్రిక్తతలు.. బోర్డ్ ఆఫ్ పీస్ ఆహ్వానాన్ని వెనక్కి తీసుకున్న ట్రంప్
‘‘ఈ రోజు కేరళ అభివృద్ధి కోసం కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు కొత్త ఊపు లభించింది. ఈ రోజు నుంచి కేరళ రైలు కనెక్టివిటీ మరింత బలోపేతం అయింది. తిరువనంతపురాన్ని దేశంలోనే ఒక ప్రధాన స్టార్టప్ హబ్గా మార్చడానికి గణనీయమైన ప్రయత్నాలు జరిగాయి. కేరళ నుంచి దేశవ్యాప్తంగా ఉన్న పేదల సంక్షేమం కోసం ఒక కార్యక్రమం ప్రారంభించబడింది. ఈ రోజు పీఎం స్వనిధి క్రెడిట్ కార్డును ప్రారంభించాం. దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న వీధి వ్యాపారులు, తోపుడు బండ్ల వ్యాపారులు, ఫుట్పాత్ వ్యాపారులకు ప్రయోజనం చేకూరుతుంది.’’ అని అన్నారు.
Thiruvananthapuram | Kerala CM Pinarayi Vijayan says, "It is with immense pride and pleasure that I welcome PM Narendra Modi to Keralam, the ‘God’s own Country’. The PM has been kind enough to come down to Keralam, to launch a number of projects that would go a long way in the… pic.twitter.com/sk3JSKWmDC
— ANI (@ANI) January 23, 2026
#WATCH | Thiruvananthapuram | Kerala CM Pinarayi Vijayan says, "…The PM has been kind enough to come down to Keralam, to launch a number of projects that would go a long way in the development of the State. It includes the laying of the foundation stone of CSIR-NIIST Innovation… pic.twitter.com/EICjlhr9jb
— ANI (@ANI) January 23, 2026
#WATCH | Kerala: At a programme in Thiruvananthapuram, PM Narendra Modi says, "Today, Centre's efforts towards the development of Kerala have received a new impetus. Starting today, Kerala's rail connectivity has been further strengthened. To make Thiruvananthapuram a major… pic.twitter.com/8VYfkm7AEJ
— ANI (@ANI) January 23, 2026
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!